జనం న్యూస్ 26 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గము, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ దాసరి మచ్చేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుడు సిరిసిగా లక్ష్మణ్ యాదవ్ 16…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ జక్కుల శ్రీనివాస్ తెలుగు దిన పత్రిక మూడవ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో మైలారం గ్రామంలో కేక్…
బిచ్కుంద ఫిబ్రవరి 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో నేడు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ నిజామాబాద్ జిల్లా యువజన కార్యాలయం ఆధ్వర్యంలో “మేరా యువభారత్”( బ్లాక్…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తల్లి దివ్యంగుల సేవా సమితి మండల అధ్యక్షుడు ఎర్ర తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యంగుల సమావేశానికి ముఖ్య అతిథిగా తల్లి దివ్యంగుల సేవా…
జనం న్యూస్ ఫిబ్రవరి 2 6 ముమ్మిడివరం ప్రతినిధి ఏపీ శాసనమండలి సమావేశాల్లో . భాజపా పక్ష నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి వైకాపా సభ్యులు దూసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఇజ్రాయెల్తో పాటు, విక్రాంత్, రమేష్ యాదవ్.. సోముపై దాడికి యత్నించారు. ఈ…
(జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 26) ఫరూక్నగర్, ఫిబ్రవరి 26: షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్నగర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సంచార పశు వైద్యశాల వాహనాన్ని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్, జిల్లా కోఆర్డినేటర్ రాజబాబు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పశు…
భూ సమస్యలకు చెక్.. సర్వే నంబర్ల వారీగా కొత్త మ్యాపులు.. ఆన్లైన్లో పక్కా రికార్డులు..! నారాయణఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జనం న్యూస్,ఫిబ్రవరి 26,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రాసోల్ గ్రామంలో భూ రీ సర్వే…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గ ము) జహీరాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మొహమ్మద్ యునుస్ కి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ ఛైర్మన్ మరియు నాయకులు.ప్రజలు మీ…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి ఇప్పటివరకు జనసేన సభ్యత్వం ద్వారా కల్పిస్తున్న బీమా ద్వారా ఆర్ధిక భరోసా అందుకున్న జనసైనికులు/వీరమహిళల కుటుంబాల వివరాలుప్రమాదవశాత్తూ మరణించిన వారి వారి సంఖ్య – 953 అందించిన బీమా మొత్తం – ₹47,65,00,000 (47 కోట్ల…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నాగర్ కర్నూలు కుమ్మెర జాతరలో పసిపాప హత్య …మానవత్వానికే మచ్చ షాద్నగర్ చౌరస్తాలో న్యాయం చేయాలని నిరసన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి…