• March 21, 2025
  • 16 views
గంగమ్మ తల్లిని దర్శించుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్

జనం న్యూస్ ;21మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;గంగమ్మ ఆశీస్సులతో మండల ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా పండాలి చిన్నకోడూరు మండల కేంద్రం లో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గంగమ్మ తల్లి జాతర మహోత్సవనికి కాంగ్రెస్ ఫిషర్మెన్ జిల్లా కార్యదర్శి…

  • March 21, 2025
  • 25 views
క్రీడాకారిణి కీ ఆర్థిక సాయం..!

జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. సాఫ్ట్ బాల్ భారత జట్టు కు ఎంపికైన నిజామాబాదు జిల్లా జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన గన్న లక్ష్మణ్ కూతురు గన్న వర్షిని. నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్ క్రీడా కారిణి…

  • March 21, 2025
  • 16 views
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం కాంగ్రెస్ పార్టీకే సాధ్యము. బండి రమేష్

జనం న్యూస్ మార్చి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూచీగా ఉంటారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి…

  • March 21, 2025
  • 19 views
స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

8 మంది పై కేసు నమోదు. రెడ్డి ఖానాపూర్ లో పోలీస్ పికెటింగ్… హత్నూర ఎస్ఐ సుభాష్… జనం న్యూస్. మార్చి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. రెండు కుటుంబాల మధ్య స్థల వివాదంలో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి…

  • March 21, 2025
  • 17 views
మృతుల కుటుంబాలకు‌‌‍ నగదు బియ్యం పంపిణీ

నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటా.. పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్.. జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట//కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు నగదు బియ్యం…

  • March 21, 2025
  • 19 views
మెగా ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికకు రండిపెళ్లి కుదుర్చుకుని వెళ్ళండి.

జనం న్యూస్ మార్చి 21 అమలాపురం పి గన్నవరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ ధ్యక్షుడు కంచర్ల వేంకట్రావు (బాబి) పిలుపు పి. గన్నవరం మండలం చాకలిపాలెం శ్రీ కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 23…

  • March 21, 2025
  • 16 views
ఎమ్మెల్యే చొరవతో రోడ్డుకు మోక్షం..!

జనంన్యూస్. 21. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల పరిధిలోని న్యావంది గ్రామంలో 30సంవత్సరాల కళానెరవేర్చిన జన నేత ఏ మ్మెల్యే భూపతి రెడ్డి . న్యావనంది నుండి పిప్రి వెళ్లే రోడ్ లో కనెక్టింగ్. సి సి రోడ్…

  • March 21, 2025
  • 22 views
అందలం ఎక్కించిన కుటుంబాన్ని అవమానించడం తగునా విడుదల రజిని

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను శిరసా వహిస్తూ 2019 ఎన్నికల్లో పార్టీ నాయకుల, కార్యకర్తలు, ప్రజల అభిమానంతో గెలిచాను,2024 ఎన్నికల్లో…

  • March 21, 2025
  • 21 views
సమాజం నుంచి డ్రగ్స్ ను పూర్తిగా సర్వ నాశనం చేసి యువతకు భవిష్యత్తు బంగారు బాట వేయాలని

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా ఎస్పీ ఎంతో ఛాలెంజ్ గా డ్రక్స్ వ్యవహారంలో పోరాడుతున్నారని చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని…

  • March 21, 2025
  • 36 views
నేటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

జనం న్యూస్ మార్చి 21 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం పదవ తరగతి పరీక్షలు, ఉదయం 9:30 నుండి 12:30 వరకూ పరీక్షలునిర్వహిస్తున్నారు..పదో తరగతి పరీక్షల్లో భాగంగా పటాన్ చెరు మండలంలో 14 పరీక్ష కేంద్రాలు, ఆర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com