జనం న్యూస్ జనవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా గెద్దనపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సహాయ…
జుక్కల్ జనవరి 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం పెద్ద ఏడిగీ గ్రామంలో మంగళవారం నాడు ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం…
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా హన్మంత్ షిండే వినూత్న ఉద్యమం బిచ్కుంద జనవరి 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారి అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 జనవరి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుస చేరికలతో ఊపందుకున్న బిసి నినాదం – జ్యోతి పండాల్ ఈ రోజు లాల్సాబ్ గడ్డ మున్సిపల్ ఏరియా, సంగారెడ్డి నియోజకవర్గం, సంగారెడ్డి…
జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న.మాజీ గవర్నర్ బండారు దత్తత్రేయ ఎంపీ ఈటల రాజేందర్ జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం…
జనంన్యూస్. 14.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని న్యావనంది గ్రామం లో సంత ప్రారంభించిన సర్పంచ్ దీప నరేందర్. మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం వార్డ్ మెంబర్లు ఉపసర్పంచ్ న్యావనంది గ్రామ కమిటీ మరియు యువత అందరి సౌజన్యంతో సహకారంతో…
ఎస్సీ, ఎస్టీలకు కలిపి 15 శాతానికి పైగా.. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 జనవరి మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు…
వికారాబాద్ జిల్లా జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు జనం న్యూస్ 14 జనవరి వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగ భాగ్యాలను అందించే భోగి కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి కనుమ పండుగను చిన్న…
జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు అనంతరం. శాయంపేట మండల కేంద్రంలో వార్త…
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి జనం న్యూస్ 14 జనవరి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన IIIT విద్యార్థిని పూజ నిన్న సంగారెడ్డి సమీపంలో జరిగిన RTC బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి…