• March 21, 2025
  • 23 views
గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సొంత భవనం ఏర్పాటు చేయాలి .

జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమం లో భాగంగా బిల్డింగ్ సదుపాయం లేకపోతే…

  • March 21, 2025
  • 26 views
అదానీ స్మార్ట్ మీటర్లతో కరెంటు మీటర్ రీడింగ్ కార్మికుల పొట్టలు కొడతారా.ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపాటు

జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అదానీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్టలు కొడతారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన…

  • March 21, 2025
  • 16 views
గద్వాల జిల్లా కలెక్టర్ రేట్ గేటు ముందు ధర్నాకు కూర్చున్న ఆశలకు మద్దతు తెలిపిన.

జనం న్యూస్ 21 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం…

  • March 21, 2025
  • 12 views
బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్

జనం న్యూస్ 21 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బడ్జెట్ పత్రాలతో నిరసన తెలిపిన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మరియు బీఆర్ఎస్వి నాయకులు కచ్చితంగా విద్యా…

  • March 21, 2025
  • 16 views
కండక్టర్ పై దాడి ఘటన లో కేసు నమోదు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పోలీస్ స్టేషన్లో కండక్టర్ పై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు.గత ఆదివారం రాత్రి కడప రాజంపేట బస్సు కండక్టర్ రవికుమార్ ప్రయాణికురాలు మధ్య చిల్లర గొడవకండక్టర్ అనుచితంగా వ్యవహరించాడని నందలూరు లో…

  • March 21, 2025
  • 84 views
తడ్కల్ గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ల వద్ద పిచ్చి మొక్కలను చెట్ల కొమ్మల తొలగింపు

విద్యుత్ లైన్మెన్ విష్ణుకాంత్ పాటిల్ జనం న్యూస్,మార్చ్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తీగలను తొలగిస్తున్న,విద్యుత్ లైన్మెన్ విష్ణుకాంత్ పాటిల్,క్యాజువల్ లేబర్ లాలు,ఈ సందర్భంగా లైన్మెన్ మాట్లాడుతూ…

  • March 21, 2025
  • 25 views
ఈనెల 23న ఆర్యవైశ్య వధూవరుల పరిచయవేదిక

జనం న్యూస్ మార్చి 21 అమలాపురం( ాజోలు, ) ఈనెల 23న చాకలిపాలెం కృష్ణబాలాజీ ఫంక్షన్హాల్నందు మెగా ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేసినట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచర్ల వెంకట్రా వు(బాబి) తెలిపారు. ఈరోజు తాటిపాకలో ఏర్పాటు…

  • March 20, 2025
  • 23 views
రైతుల కష్టాలు పట్టని రాష్ట్ర ప్రభుత్వం

పారని కాల్వలు.. అందని సాగునీరు.. ఎండుతున్న పంటలు జనం న్యూస్, మార్చ్ 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)జగదేవపూర్ సాగునీరదంక పంటపొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అండగంటిపోవడం.. కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం వృథా…

  • March 20, 2025
  • 22 views
శ్రీనన్న బాగున్నావా…

ఆప్యాయంగా పలుకరించిన జగన్…జనం న్యూస్ మార్చ్ 20 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని బుధవారం విజయవాడలో ఆయన క్యాంపు కార్యాలయంలో అమలాపురానికి చెందిన వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన…

  • March 20, 2025
  • 34 views
ప్రజ్ఞాపూర్ రామాలయంలో కోటి తలంబ్రాల దీక్ష

మొదటి సారిగా మా రామాలయంకు తలంబ్రాల రాక భక్తితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజుకు, అందించారు ఎన్ని జన్మల పుణ్యమో అని ఆనందాన్ని వ్యక్తం చేసిన భక్తులు జనం న్యూస్, మార్చి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com