స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాశీల సమావేశం.
జనం న్యూస్ 26జులై పెగడపల్లి ప్రతినిధి. పెగడపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశీల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ధర్మపురి అసెంబ్లీ ఇంచార్జ్ కన్నం అంజన్న మాట్లాడుతూ…
విద్యార్థులు తెలుగు భాష లో పట్టు సాధించాలి
జనం న్యూస్ జూలై 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) పదవతరగతి ఫలితాలు భవిష్యత్ ని నిర్ణయించే మొదటి అడుగు అని,బోర్డు పరీక్షలు అంటే భయపడకుండా బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్…
నేడే తాళ్లరాంపూర్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో న్యాయ చైతన్య అవగాహన సదస్సు*
జనం న్యూస్ జూలై 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న సొసైటీ ఫంక్షన్ హాల్ లో నేడే జిల్లా న్యాయ సేవధికార సంస్థ నిజామాబాద్ మరియు మండల న్యాయ సేవధికార సంఘం ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం…
కేజీబీవీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
మద్నూర్ జులై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల మరియు హాస్టల్ ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు శుక్రవారం అకస్మిక చేశారు.హాస్టల్ మొత్తం తిరిగి వంటగది, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి…
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం : డాక్టర్ హరినాథ్.
జనం న్యూస్ జూలై 25 (నడిగూడెం) వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని నడిగూడెం పల్లె దావఖానా డాక్టర్ హరినాధ్ తెలిపారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను వైద్య సిబ్బందితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా…
తడ్కల్ ను మండల కేంద్రంగా ప్రకటించరా…? 304 జీవో అమలు చేయరా..?
నూతన మండల కేంద్రంగా తడ్కల్ ను ఏర్పాటు చెయ్యాలని బిఆర్ఎస్ నాయకుల డిమాండ్. జనం న్యూస్,జులై 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ను నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని తడ్కల్ మండల సాధన సమితి శుక్రవారం…
ప్రతి పేదవాడికి మూడు పూటలా అన్నం పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.
జనం న్యూస్ జూలై 25 (నడిగూడెం) రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మూడు పూటలా అన్నం పెట్టడమే లక్ష్యంగా అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్వేపూర్ తిరుపతమ్మ…
టీబీ ని నయం చేసే బాధ్యత మాది- డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
జనం న్యూస్- జులై 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- టీబీ వ్యాధి సోకినట్లయితే నయం చేసే బాధ్యత మాది అని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. శుక్రవారం నాడు నాగార్జునసాగర్ లోని…
బీజేపీ జిల్లా నూతన కమిటీ ని ప్రకటించిన జిల్లా అధ్యక్షులు అడబాల
జనం న్యూస్ జూలై 25 అమలాపురం డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం అమలాపురంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ఉపాధ్యక్షులుగా గనిశెట్టి వెంకటేశ్వరరావు, చాట్రాతి జానకి రాంబాబు, కొత్తపల్లి శ్రీదేవి, కొప్పన…
దోమల నివారణ పై అవగాహన కార్యక్రమం…
జనం న్యూస్- జూలై 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అనేక రకాల వ్యాధులకు కారణమైన దోమల నియంత్రణ, నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నందికొండ మున్సిపల్ కమిషనర్ గురులింగం అన్నారు మున్సిపాలిటీలో దోమల నివారణ పై ప్రజలకు అవగాహన…