దోమల నివారణ పై అవగాహన కార్యక్రమం…
జనం న్యూస్- జూలై 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అనేక రకాల వ్యాధులకు కారణమైన దోమల నియంత్రణ, నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నందికొండ మున్సిపల్ కమిషనర్ గురులింగం అన్నారు మున్సిపాలిటీలో దోమల నివారణ పై ప్రజలకు అవగాహన…
సబ్ కలెక్టర్ చేతుల మీదుగా భూ భారతి పట్టా అందజేత
మద్నూర్ జూలై 25 జనం న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తు దారులకు సోమూర్ గ్రామానికి చెందిన హనుమంత్ వార్ శివ నంద, ఎబిత్వర్ పూల లబ్ధిదారులకు బాన్సువాడ సబ్…
జనంన్యూస్ కథనానికి స్పందన
చెత్తను తొలగించిన మున్సిపల్ సిబ్బంది జనం న్యూస్- జులై 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నందికొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు శూన్యం పేరుతో జులై 24న వచ్చిన కథనానికి స్పందించిన మున్సిపల్ సిబ్బంది ఈరోజు నందికొండ మున్సిపాలిటీ 4…
కొత్తగూడెం టూ టౌన్ పరిధి సిపిఐ పార్టీ ప్రజాసంఘాల నిర్మాణ కార్యదర్శిగా తూముల శ్రీనివాసునియామకం
జనం న్యూస్ జూలై 25 ( కొత్తగూడెం ఆర్ సి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో గల కొత్తగూడెం టు టౌన్ పరిధి సిపిఐ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శిగా తూముల శ్రీనివాస్ ని కొత్తగూడెం శాసనసభ్యులు భారత కమ్యూనిస్టు…
గంజాయి డ్రగ్స్ వద్దు బ్రో
(జనం న్యూస్ 25జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) మత్తు పదార్థాలు వాడటం వలన కలిగే శారీరక అవయవాల నష్టాల గురించి పోలీస్ సిబ్బంది ఎన్నో సార్లు అవగాహన చేస్తున్నారు మత్తు పదార్థాలు వాడటం వల్ల నరాలు దెబ్బతింటాయని వణుకు…
సిపిఐ కొత్తగూడెం టౌన్ కార్యదర్శిగా,కంచర్ల జమ్మలయ్యసహాయ కార్యదర్శిగా, మునిగడప వెంకటేశ్వర్లు నియామకం
కొత్తగూడెం ఆర్ సి జూలై 25 ( జనం న్యూస్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని. కొత్తగూడెం పట్టణ. 27వ మహాసభలు. ఘనంగా నిర్వహించిన. సిపిఐ జిల్లా కార్యవర్గం. ఈ యొక్క సమావేశంలో. సిపిఐ కొత్తగూడెం పట్టణ…
తెలంగాణ లో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని *ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ తెలియజేశారు.
జనం న్యూస్ 25జులై. కొమురం భీమ్ జిల్లా. ఆసిఫాబాద్. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ రానున్న మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.ఈ వర్షాల నేపద్యం లో ప్రజలు అందరూ అవసరం ఉంటే తప్ప బయటకు…
పల్నాడు జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన కాకాని రోశయ్య.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా కమిటి సభ్యునిగా కాకాని రోశయ్యను ఎన్నుకోవడం జరిగింది. తన నియామకానికి సహకరించిన పల్నాడు జిల్లా…
అంకిరెడ్డి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మల్లెల శివ నాగేశ్వరావు కు ఘన సన్మానం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ప్రాంతీయ కార్యాలయంలో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం ఆధ్వర్యంలో భారతీయ…
శక్తి యాప్ పట్ల ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి
విజయనగరం మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు జనం న్యూస్ 25 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్ మహిళ పోలీసులు, వన్ స్టాప్ సెంటర్ అధికారులు విద్యార్థులకు శక్తి యాప్ పట్ల…