జనం న్యూస్ జనవరి 14:నిజామాబాద్ జిల్లా ప్రజలకు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, సౌభాగ్యం…
జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మూడోసారి ఆడపిల్ల పుట్టడమే కారణం..రూ. 3 లక్షల విక్రయించిన తల్లిదండ్రులు..అంగన్వాడీ టీచర్ ద్వారా వ్యవహారం వెలుగులోకి..కేసు నమోదు చేసిన షాద్ నగర్…
జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్న బీకు నాయక్..పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు వర్కింగ్…
జనం న్యూస్ జనవరి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి తెలుగు నేలపై జనవరి వచ్చిందంటే చాలు… ఊళ్లలో ఒక ప్రత్యేక సందడి మొదలవుతుంది. ఇంటింటా ముగ్గుల చప్పుళ్లు, భోగి మంటల వేడి, కొత్త బట్టల మెరుపు, పల్లె వాతావరణంలో…
జనం న్యూస్ 14 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కొత్తవలస రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యమైందని జి ఆర్ పి పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడి శరీరంపై లేత నీలిరంగు రౌండ్ నెక్…
జనం న్యూస్ 14 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు పరేడ్ గ్రౌండులో ‘సంక్రాంతి సంబరాలు – 2026’ ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 13న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
జనం న్యూస్ 14 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నిన్న అనగా తేది 13/01/2026 ఉదయము నందిక పుష్పమ్మ w/o లేట్ అంజయ్య,వయసు 50 సంవత్సరాలు,కులము:.ఎస్. సీ. మాదిగ, బొబ్బిలి పట్టణంలో ఉన్న సంఘ వీధి మూడవ వార్డ్,…
జనం న్యూస్ 14 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైనదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్…
జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండల కేంద్రంలోని రైతు వేదికలో…
జనం న్యూస్ ; 14 జనవరి బుధవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సంక్రాంతి పండగ లో మొదటి రోజు అయినా భోగి పండుగను సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ వారి ఆధ్వర్యంలో 24…