రైతులకు అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం
జనం న్యూస్ మే30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేసి ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర…
బాల కార్మికులను నిరోధించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీలు’
జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో బాల కార్మికులు పని చేయకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. జూన్ 2 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాల కార్మికుల పునరావాసం…
దోపిడీ దొంగలను పట్టుకున్న పోలీసులు
జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చీపురుపల్లిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. DSP రాఘవులు వివరాల ప్రకారం… కిశోర్ అనే వ్యక్తి వంగర శ్రీను, నాజిల్ బాబు, శ్యామ్కు రాడ్ను అందించాడు. ఈ…
NIA విచారణ వేగవంతం
జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సిరాజ్ అనుచరులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.సిరాజ్ ఆదేశాలతో ఖాజీపేటలోని మరో యువకున్ని కలిసిన ఫర్హాన్.ఖాజిపేటకు చెందిన…
69 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.6.90 లక్షల జరిమానా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానానువిజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎస్.హెచ్.ఆర్. తేజ చక్రవర్తి గారు విధించారని జిల్లా…
రైతన్నాను ఆదుకునేది ఎప్పుడు… ఎవ్వరు..?
జనంన్యూస్. 30. నిజామాబాదు.ప్రతినిధి. జిల్లాలో మంత్రి లేకపోవడం. ఇన్చార్జి మంత్రితో ఇంకెన్నాళ్లు.. పూర్తిస్థాయిలో మంత్రిని ఎప్పుడు నియమిస్తారు.. రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి.. ఎవరు తీరుస్తారు..ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో కొన్ని గ్రామాలలో సమయాననికి వడ్లు కొనుగోలు చేయకపోవడం వలన ఇప్పుడు కురుస్తున్న…
తండ్రి బాటలోనే తనయుడు..!
జనంన్యూస్. 30. సిరికొండ.. నిజామాబాదు. రూరల్.. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు. రూరల్ ప్రజల ఆశా కిరణం బిఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్మోహన్ పుట్టినరోజు. తన తండ్రి బాజిరెడ్డి గోవర్ధన్ 50 సంవత్సరాల రాజకీయ…
బత్తుల త్రివేణి దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న టీజేఎంయు నాయకులు
జనం న్యూస్ 29 మే ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామస్తుడు బి ఆర్ ఎస్ నాయకులు కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య…
సౌమ్యనాథ స్వామి ఆలయం సందర్శించిన కన్నా లక్ష్మీ నారాయణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కడపలో మహానాడు సందర్భముగా మహానాడుకు విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ని రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ అతికారి దినేష్ సూచన మేరకు…
ఈనెల 31వ తేదీ ముమ్మి డివరం, కాట్రేనికోన మండలాలలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన
విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు…