• May 29, 2025
  • 42 views
విజయనగరం పేలుళ్ల కుట్రలో ముగిసిన విచారణ

జనం న్యూస్ 29 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్‌, సమీర్‌లను 6 రోజులుగా చేస్తున్న విచారణనేటితో నిన్న ముగిసింది.నిందితులను NIA, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం వైద్య…

  • May 29, 2025
  • 45 views
బాల్య వివాహం ను అడ్డుకున్న అధికారులుచట్టాలను గౌరవించండి

జనం న్యూస్ 29 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మండలంలో గల పిట్టాడ పంచాయతీ చీపురు వలస గ్రామానికి చెందిన పి జోగి దొర (19),సారాడవలస లోతుగెడ్డ పంచాయతీ కి చెందిన సిహెచ్ సత్యవతి (15) గిరిజన ఆచారం…

  • May 29, 2025
  • 90 views
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో. పుస్తకాలు విక్రయానికి అధిక ఫీజులు వసూళ్లకు వ్యతిరేకంగా నారాయణ స్కూలు దగ్గర ఆందోళన చేయడం జరిగింది.

జనం న్యూస్ 29 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాము మాట్లాడుతూ. విద్యా హక్కు చట్టం పాఠశాలలో పుస్తకాలు విక్రయించడం గాని పుస్తకాల పైన పాఠశాలల పేర్లు ప్రింట్…

  • May 28, 2025
  • 106 views
బట్టాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

జనం న్యూస్ మే 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: బట్టాపూర్గ్రామములో బుధవారం రోజునా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలే శ్రీనివాస్, షేక్ కరీం లబ్ది దారులతో కలిసి బుధవారం భూమి…

  • May 28, 2025
  • 124 views
పచ్చిరొట్ట,జిలుగులు విత్తనాలు సబ్సిడీ పై

జనం న్యూస్,మే28,జూలూరుపాడు: ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చీమలపాటి బిక్షం మాట్లాడుతూ జూలూరుపాడు మండల రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడి పై పచ్చిరొట్ట, జిలుగు విత్తనములు 733 సంచులు అందుబాటులో ఉన్నవి. ఓక్కొక్క సంచికి 30 కేజీలు, ధర…

  • May 28, 2025
  • 86 views
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట నుండి ఎంపిక కాబడిన చిన్న బ్రహ్మయ్య, బెస్ట్ ప్రాక్టీస్

జనం న్యూస్, మే 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి తెలంగాణ రాష్ట్ర స్థాయి లో అన్ని ప్రభుత్వ పాఠశాల లో జరిగే నూతన అభ్యసన ప్రక్రియ గుర్తించి,,…

  • May 28, 2025
  • 105 views
నూరు శాతం ఫలితాలు సాధించినందుకు అవార్డు

జనం న్యూస్ మే 28(నడిగూడెం) 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో,ఇంటర్మీడియట్ లో వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించినందుకు గాను నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి బుధవారము హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో…

  • May 28, 2025
  • 145 views
పొంచి ఉన్న సీజనల్ గండం

జనం న్యూస్ మే 28 (నడిగూడెం) మండలం లోని గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధాన సమస్యగా మారింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో ఎక్కడిక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో…

  • May 28, 2025
  • 118 views
ఈనెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కు తరలిరండి.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ పిలుపు నీచ్చారు జనం న్యూస్ మే 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ మండలం లోని కడంబ…

  • May 28, 2025
  • 153 views
ఈ నెల 31 న ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, రెవెన్యూ, పోలీసులు, ఇతర శాఖల అధికారులు, టిడిపి నాయకులు తో కలిసి పరిశీలించారు..

శనివారం పేదల సేవ, బంగారు కుటుంబం కార్యక్రమాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడనున్న చంద్రబాబు, గ్రామంలో పెన్షన్ దారులకు ఫింక్షన్ లు అందించనున్న చంద్రబాబు..గ్రామస్తులతో బహిరంగ సభ, నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..ఈ పర్యటన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com