జనం న్యూస్ జనవరి 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన సిబ్బంది కుటుంబాలకు అండగా నిలవడంలో అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా…
జనం న్యూస్ జనవరి 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం చూచుకొండ గ్రామంలో పట్టాదారుల పాసుపుస్తకం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరకు విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా రైతులకు పాస్…
జనం న్యూస్ :జనవరి 2 (రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,) ఒంగోలు జిల్లా కలెక్టరేటులో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మేయర్ గంగాడ సుజాత…
ఇరవై వేల రూపాయలు స్వాధీనం అవినీతి నిరోధక శాఖ దాడులు జనం న్యూస్ జనవరి 2 సంగారెడ్డి జిల్లా, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్–ఇన్స్పెక్టర్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటూ…
జనం న్యూస్ 02 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎర్రవల్లి,ఇటిక్యాల ప్రాంతాల్లో సంపత్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు నాయకులు.పెద్దదిన్నె గ్రామంలో వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకుని జరుగుతున్న…
డోంగ్లి జనవరి 2 :-జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలోని సొసైటీ మరియు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను స్థానిక మండల వ్యవసాయ అధికారి రాజు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ సర్ తనిఖీ చేయడం జరిగింది.రైతులకు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 – 01- 2026 ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద గొల్ల నారాయణకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీసీ వర్గాల…
జనం న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా కె.పి హెచ్బి కాలోని ఐదవ ఫేస్ కుకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనశ్రేణుల సమక్షంలో కేక్…
జనం న్యూస్ జనవరి 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజునా 2026 సంవత్సర క్యాలెండర్ మండల విద్యాధికారి ఆనంద్ రావు , కాంప్లెక్స్ పి జి ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి చేతుల మీదుగా క్యాలెండర్ను…
జనం న్యూస్ జనవరి 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మండపేట లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలను ప్రిన్స్ పాల్ డా.టి.కె.వి.శ్రీనువాసు ప్రారంభించారు.ఈ పోటీలలో…