• December 31, 2025
  • 57 views
శిక్షణ ఫౌండేషన్ రెండవ దశ ఎఫ్ ఎల్ ఎన్ పుస్తకాల పంపిణీ – జి. రమేష్ పరిగి మెంటార్.

జనం న్యూస్ డిసెంబర్ 31 వికారాబాద్ జిల్లా పరిగి :- శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిగి మండలంలోని 52 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు ఒకటవ తరగతి నుండి ఎనామిదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఫౌండేషన్ రెండో…

  • December 31, 2025
  • 52 views
బిఆర్ఎస్ నాయకులు చందు నాయక్ సతీమణి కవితకు పరామర్శ.

జనం న్యూస్,తేదీ.31-12-2025భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీ బిఆర్ఎస్ నాయకులు భూక్య చందు నాయక్ సతీమణి కవిత ఇటీవల అనారోగ్యంతో ఖమ్మం హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం పాల్వంచలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెను మాజీ…

  • December 31, 2025
  • 50 views
బసవతారకం కాలనీలో పంచాయతీ సర్పంచ్ కాశమ్మను సన్మానించిన

జనం న్యూస్, తేదీ.31-12-2025 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాల్వంచ మండలం పరిధిలోని బసవతారకం కాలనీ పంచాయతీకి సర్పంచ్ గా…

  • December 31, 2025
  • 51 views
లంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఉద్యమకారుడు ఓంకార్ మడివాల్ మర్యాదపూర్వకంగా కలిశారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 31 డిసెంబర్ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో జరిగిన అనేక కీలక పరిణామాలు ఉద్యమకారుల త్యాగాలు ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం…

  • December 31, 2025
  • 53 views
మిషన్ భగీరథ ట్యాంక్ ను శుభ్రం చేసిన అంగడిపేట సర్పంచి రమవత్ చిరంజీవి.

పీ.ఏ. పల్లి మండలం లోని అంగడిపేట్ గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ ను తానే పారిశుద్ద కార్యక్రమం చేపట్టి అందరీ మన్ననలు పొందాడు. గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడమే తన కర్తవ్యం అని చెప్పాడు. ఇంకా మిగిలిన పనులు వేగవంతం చేస్తానని…

  • December 31, 2025
  • 59 views
జహీరాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 31 డిసెంబర్ ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ,, వైస్ చైర్మన్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రైతులకు వ్యాపారులు పాలకవర్గ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు

  • December 31, 2025
  • 58 views
జహీరాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

బి వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్ 31 డిసెంబర్ ఈ సందర్భంగా వ్యవసాయ కమిటీ శ్రేణి కార్యదర్శి, ప్రత్యేక శ్రేణి రైతులు, వ్యాపారులు, పాలకవర్గ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం రైతులకు, వ్యాపారులకు మంచి…

  • December 31, 2025
  • 60 views
నాలుగు గ్రామాల సర్పంచ్లను గెలిపించుకున్న ప్రసాద్ రెడ్డి

బీ వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్ 31 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థులు తొలి అడుగులోనే ఘన విజయం సాధించారు. నాలుగు గ్రామాల పరిధిలో…

  • December 31, 2025
  • 104 views
యర్రగొండపాలెంలో NTR భరోసా పింఛన్ లను పంపిణి చేసిన టీడీపీ నాయకులు…

జనం న్యూస్: డిసెంబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు పట్టణంలో క్లస్టర్ ఇంచార్జి -2 షేక్ మస్తాన్ వలి (మ్యాక్స్) పరిధిలో రాష్ట్ర…

  • December 31, 2025
  • 122 views
బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ సమావేశం

బిచ్కుంద డిసెంబర్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బుధవారం రోజున బిచ్కుంద బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ హన్మంత్…