జనం న్యూస్ 03 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎస్బిఐ జీవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో టీబీ ముక్త్ కార్యక్రమం లో భాగంగా క్యాంపు నిర్వహణ..గ్రామాలలో ప్రజలకు టీబీ పట్ల అవగాహన పెంచేందుకు…
జనం న్యూస్:జనవరి 3 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,) “చదువు ద్వారా సమానత్వం” అన్న నినాదానికి ప్రాణం పోసిన సావిత్రిబాయి ఫూలే సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన ఆమెబాలికల విద్యకు పునాది…
జనం న్యూస్ 03 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా చోద్యం చూస్తున్న పాలకులు.పట్టించుకోని అధికారులు.సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకోలు.మల్దకల్: మండలం ఉలిగేపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా…
జనం న్యూస్ 03 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.స్థానికుల సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానాకి చేరుకుని డెడ్బాడీని పరిశీలించారు.మృతుడికి 50-55 ఏళ్లు ఉంటాయని,…
జనం న్యూస్ 03 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం డిపో గ్యారేజ్ అవరణ లో ఏపీఎస్ఆర్టీసీ జాతీయ రహదారి భద్రతా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధిగా రవాణా శాఖ అధికారి వి. శ్రావ్య మాట్లాడుతూ రహదారి భద్రత…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 2 02-01-2026 జహీరాబాద్ పట్టణం భరత్ నగర్ పాస్టర్స్ కాలనిలో ఈ రోజు జరిగిన పాత్రికేయులు కె.నవీన్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్…
జనం న్యూస్ 03 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బాడంగి పోలీసు స్టేషనులో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన వాడాడ వెంకటరమణ (23) కు విజయనగరం పోక్సో…
జనం న్యూస్ 03 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జేయన్ టియు గురజాడలో విషాదం నెలకొంది. ట్రిపుల్లో చదువుతున్న విద్యార్థి వెంకట ఉదయ్ తేజ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం టిఫిన్…
జనంన్యూస్. 03. సిరికొండ. ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావుట్ల గ్రామంలో మహిళా ఉపాధ్యాయదినోత్సవ సందర్బముగా మరియు రిక్క లక్ష్మి స్మారక ప్రతిభా పురస్కారాలు.పాల్గొన్న. ఉన్నత విద్యా మండలిమాజీ…
జనం న్యూస్ జనవరి రెండు 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పర్యటనను విజయవంతం చేయాలి. బీజేపీ మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి పిలుపు. మార్కాపురం జిల్లా : మార్కాపురం జిల్లాకు వరప్రదాయినిగా నిలిచిన వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు…