గురువు మార్గం – ముక్తికి మార్గంబ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో గురుపూర్ణిమ వేడుకలు
జనం న్యూస్ ;10 జులై గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి; ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుర ప్రముఖ పురోహితులు…
నేడు సింగిరి ట్రస్ట్ దుబాయ్ ఆధ్యర్యంలో మజ్జిగ ప్యాకెట్స్ వితరణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సింగిరి ట్రస్ట్ దుబాయ్ నందలూరు గ్రామపంచాయతీ నందలూరు మండలం అన్నమయ్య జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సౌమ్య నాద స్వామి గుడిలో బ్రహ్మోత్స వాల సందర్భంగా కళ్యాణం రోజు సింగిరి ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో…
డిగ్రీ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభం……
బిచ్కుంద జూలై 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్, విద్యా సంవత్సరం 2025 2026 లో చేరిన నూతన సంవత్సర విద్యార్థులకు తరగతుల ప్రారంభమైనవని, విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలని,కనీసం…
గురు పౌర్ణమి సందర్భంగా గురువులను సత్కరించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 10 రిపోర్టర్ సలికినీడి నాగు అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం.తత్పదం దర్శితం యేన తస్మై గురవే నమః. ఆషాడమాసం, బహుళ పౌర్ణమిని పురస్కరించుకొని చిలకలూరిపేట లోని తెలుగు రచయిత గురువులను బిజెపి…
ప్రజలకు సూచనలు – జైనూర్ పోలీస్.
జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. గత కొన్ని రోజులుగా జైనూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రింద పేర్కొన్న సూచనలు పాటించగలరు: నదులు, వాగులు, చెరువుల…
హైకోర్టు ఇచ్చిన గడువుకు ముందే బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి
జనం న్యూస్ జూలై 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను 2025 సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని,ఈ తీర్పు బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎటువంటి అడ్డంకి కాదని, రాష్ట్ర…
పౌర్ణమి సందర్భంగా పెద్దమ్మకు ప్రత్యేక పూజలు.
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10(పయనించే సూర్యుడు న్యూస్ (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి ఆషాడ మాస చండీ హోమం మరియు శాకాంబరీ దేవి అలంకారం గోపూజ సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, మహా మంగళహారతి,…
భక్తిశ్రద్ధలతోగురు పౌర్ణమి వేడుకలు
సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై10,అచ్యుతాపురం: గురు పౌర్ణమి సందర్భంగా అచ్యుతాపురం లోని ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా స్వామి వారిని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు.ఆలయ కమిటీ వారు ఆహ్వానించి వేద పండితులతో ఆశీర్వాదం…
మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
జనం న్యూస్ 11జులై పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోఈరోజు పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మారపల్లి ఎల్లేష్, చైర్మన్ రాములు గౌడ్ తో కలిసి పరిశీలించారు.మార్కెట్ యార్డులో ఉన్న బండరాళ్లు తొలగించి…
మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 10 రిపోర్టర్ సలికినీడి నాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34 వార్డు…