జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎస్.కోట మండలం కొట్టాం పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని వేధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఖాసాపీటకు చెందిన ఎర్రి నాయుడు అనే వ్యక్తి…
జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు…
జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే CII 30వ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి మేలు చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన…
108 సిబ్బంది అభినందించిన గ్రామస్తులు జనం న్యూస్ – నవంబర్ 12- నాగార్జునసాగర్ రిపోర్టర్- నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన చింతమల్ల సంధ్య (22) గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు రాగా108 ఫోన్ చేయగా విషయం…
బిచ్కుంద నవంబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో…
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుంద నవంబరు 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ పనుల పురోగతిపై మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో…
జనంన్యూస్. 11.నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తుంపల్లి గ్రామం లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూంపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు చిత్రలేఖనం…
జనంన్యూస్. 11.నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో గల పియం శ్రీ తెలంగాణ ఆదర్శపాఠశాల& కళాశాలలో“డ్రగ్స్ వాడక నిషేధం & బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన సదస్సు” డ్రగ్స్ వాడక నిషేధం – యువత భవిష్యత్తు రక్షణ”అనే అంశంపై…
జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ముమ్మిడివరం నియోజవర్గం ముమ్మిడివరం మండలం కర్రివారిలేవు మర్లపాలెం మర్లపాలెం గేదెలంక అన్నంపల్లి కొమానపల్లి గ్రామాలలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పైన ఉదాహరించిన ఏడు…
జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నిన్న అనగా ది.10.11.2025 న సాయంత్రం సుమారు 4.45 గంii ప్రాతంలో మట్టపర్తి మీరా సత్య మూర్తి @ చంటి అను ఆసామి స్కూల్ కు వచ్చి వరుసకు మేనకోడలు…