జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజాకవి, ప్రకృతికవి, తెలంగాణ మాతృగీతం అయిన జయజయహే తెలంగాణ… జననీ జయకేతనం…, పల్లె నీకు వందనాలమ్మో…, మాయమైపోతున్నాడమ్మా… మనిషన్నవాడు…., వంటి అద్భుతమైన పాటలతో ప్రసిద్ధికెక్కి… పద్మశ్రీ, నంది అవార్డులు అందుకున్న…
జనం న్యూస్ నవంబర్ 11 మునగాల జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు మునగాల మండల పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు,మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో, మునగాల మండలం ఆకుపాముల వై…
జనం న్యూస్ నవంబర్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మండల సమైక్య లోని సభ్య గ్రామ సంఘాల అధ్యక్ష,కార్యదర్శి, కోశాధికారులకు ఓరుగల్లు మహా సమైక్య నుండి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 11 మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండాకు చెందిన జాదవ్ గోవింద్ బార్యా శాంతి బాయి అనారోగ్యంతో బాధపడుతు నెలరోజులుగా ఆసుపత్రిలో ఆపరేషన్ చికిత్స పొందిన కూడా ఆమె మృతి చెందడం జరిగింది…
( జనం న్యూస్ నవంబర్ 11 ఓబులవారిపల్లి ) ఓబులవారిపల్లి మండల పరిధిలో చిన్న ఓరంపాడు మరియు ఓబులవారిపల్లి రైతు సేవా కేంద్రం ఆకేపాటి వెంకట రెడ్డి పొలంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం లో భాగంగా అన్నమయ్య జిల్లా…
భూభారతి, ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై సమీక్ష జనంన్యూస్.నిజామాబాద్, 11. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఎడపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. తహసిల్దార్, ఇతర…
జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వివిధ ప్రాంతాల్లోఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి నిబంధనను సడలింపు చేయాలి.స్లాట్ బుకింగ్ సమయాన్ని నిరంతరం కొనసాగిస్తూ డెలివరీ…
జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా: ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసై,అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాసతో ఓ మహిళను హత్య చేసి,…
జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో శ్రీ వైయస్ జగన్ సమావేశంలో పాల్గొన్న ఉభయగోదావరి జిల్లాల విద్యార్థి విభాగం రీజినల్…
ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలని, విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోవాలని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణ గుప్త ( నానాజీ) పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.మంగళవారం డాక్టర్…