• May 22, 2025
  • 51 views
భారత్ లో సాంకేతిక విప్లవానికి నాంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.

ఆ మహనీయుడి సేవలు మరువలేనివి. నర్సాపూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు జనం న్యూస్. మే 21. మెదక్ జిల్లా. నర్సాపూర్. నియోజకవర్గం ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేసిన ఘనత దివంగత…

  • May 22, 2025
  • 51 views
డిచ్పల్లి , ధర్పల్లి పోలీస్ స్టేషనులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్..!

జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. డిచ్పల్లి , ధర్పల్లి పల్లి పోలీస్ స్టేషన్లను పర్యవేక్షించడం జరిగింది. 1) పోలీస్ స్టేషన్లను మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు 2)…

  • May 22, 2025
  • 47 views
ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం

జనం న్యూస్; 22 మే గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :వై.రమేష్ 2015- 2020 మధ్యలో డిగ్రీ ఫెయిల్ అయిన వారికి అవకాశం 2017 నుంచి 2020 మధ్యాహ్న డిగ్రీ చదివి ఉత్తీర్ణులు కానివారి కోసం వన్ టైం ఛాన్స్ కింద పరీక్షలు…

  • May 21, 2025
  • 47 views
ఉమ్మడి నల్గొండ జిల్లా విప్లవోద్యమ అగ్ర శిఖరం కామ్రేడ్ జెన్ను భాయ్

జనం న్యూస్ మే 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాజ్యం, శత్రుదాడులను ఎదుర్కొంటూనే అంతర్గతంగా అనారోగ్య సమస్యలతో ఒక యుద్ధమే చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా విప్లవోద్యమానికి అగ్రభాగాన ఉంచిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ జెన్ను సార్(జలగం జనార్ధన్) అని…

  • May 21, 2025
  • 51 views
ఏర్గట్ల నుండి బట్టాపూర్ వెళ్లే రోడ్డు పైన భారీ వర్షానికి పడిన చెట్లు

జనం న్యూస్ మే 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :బుధవారం తెల్లవారుజామున రెండు గంటల తర్వాత ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఏర్గట్ల నుండి బట్టాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో రెండు చోట్ల రోడ్డుకు ఇరువైపుల ఉన్న…

  • May 21, 2025
  • 49 views
తిమ్మాపూర్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..

నిర్వహించిన హనుమాన్ మాల ధారణ స్వాములు.. జనం న్యూస్ 21 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ మాల ధారణ స్వాములంతా స్వామివారి చిత్రపటంతో…

  • May 21, 2025
  • 54 views
వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పినిపే శ్రీకాంత్

జనం న్యూస్ మే 21 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పినిపే శ్రీకాంత్. నియోజకవర్గం లో జరిగిన పలు కార్యక్రమాలను ఆయన…

  • May 21, 2025
  • 54 views
టీపీసీసీ. పరిశీలకుడు. ప్రమోద్ కుమార్ కి. నామినేషన్ పత్రాన్ని అందజేసిన.

లక్ష్మీదేవి పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన. కొప్పుల రమేష్. జనం న్యూస్ కొత్తగూడెం ఆర్ సి మే 21 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని. ప్రముఖ హోటల్. సూర్యా ప్యాలెస్ లో. కొత్తగూడెం…

  • May 21, 2025
  • 53 views
జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ….

జుక్కల్ మే 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని డోంగ్లి మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఉత్సాహభరితంగా ముగిసింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు…

  • May 21, 2025
  • 43 views
బిచ్కుంద లో రాజీవ్ గాంధీ వర్ధంతి….

బిచ్కుంద మే 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com