జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం పేరిట గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజా అవసరాల నిమిత్తం ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు గత ఐదు…
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలోని ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోగల గ్రామం లేదా వార్డులో ఎస్ఐ లేదా సిఐ స్థాయి అధికారులు మరియు దత్తత…
జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గుర్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తున్న బస్ గిరిడ వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టింది.…
జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామంలో సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమమును ప్రహరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్…
జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎస్సై జక్కుల. పరమేశ్వర్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ప్రగతి సింగారం గ్రామస్తుడు అయిన దూలం జయపాల్ తండ్రి సాంబయ్య వారి కిరాణం షాపులో ప్రభుత్వ…
బిచ్కుంద జులై 7 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేనేత రంగం, చేనేతన్నల కుటుంబాల జీవితాలలో వెలుగులు నిండుతాయని, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందుతామని కోటి ఆశలతో చేనేత కార్మికులు ఎదురు చూశారు. కానీ ఆ విధంగా జరగకపోగా వారి…
జనం న్యూస్,ఆగస్టు06, జూలూరుపాడు: మండలం పడమటి నర్సాపురం గ్రామం ఆశ్రమ పాఠశాల దగ్గరలో కొత్తగూడెం నుంచి తల్లాడ వైపు లారీ, ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న మారుతి ఎకో వ్యాన్ ఢీ కొన్నాయి ఈ ప్రమాదంలో ఎకో వ్యాన్ లో…
జనం న్యూస్ ఆగష్టు 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కరించాలని ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో గ్రామ గ్రామాన సిపిఎం పార్టీ సర్వేలు నిర్వహించి వాటి పరిష్కారానికి సిపిఎం పోరుబాట నిర్వహిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా…
జనం న్యూస్ జూలై 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మట్టి గణపతిని పూజిద్దాం గణపతి కృపకు పాత్రులగుదాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను విడనాడదాం. అనే నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తూ మేము మా ఇళ్లల్లోమట్టి గణపతిని పూజిస్తాం…