• September 19, 2025
  • 63 views
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన మహాత్మ జ్యోతి భాఫులే స్కూలు నందలూరు విద్యార్థినులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు విద్యార్థినులు కడప స్పోర్ట్స్ స్కూల్ మరియు పులివెందులలో స్కూల్…

  • September 15, 2025
  • 149 views
మిరాయ్ హిట్ తో పూజలు

జనం న్యూస్ సెప్టెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లి ఆలయ అర్చకులు సినీనటుడు పుష్ప సురేష్ శర్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి దుశ్శాలువా కప్పి ఆయన్ని అభినందించారు తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో…

  • September 15, 2025
  • 135 views
ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ ని దుశ్శలువాతో సన్మానించిన సుధీర్

జనం న్యూస్ సెప్టెంబర్ 15 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టి కమీషన్ విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్బంగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం…

  • September 15, 2025
  • 151 views
చాక్ చెరువు కు బుంగ.వృధా అయిపోతున్న నీళ్లు

పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు. జనం న్యూస్.సెప్టెంబర్ 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చాక్ చెరువుకు బుంగ పడడంతో నీళ్లు మొత్తం వృధాగా పోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలలో చెరువులు…

  • September 15, 2025
  • 153 views
దౌల్తాబాద్ లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

ఖిద్మాట్ ఏ కల్క్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు. జనం న్యూస్.సెప్టెంబర్ 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన దౌల్తాబాద్ గ్రామంలో ఆదివారం ముస్లిం మైనారిటీ సోదరులు ఖిద్మాట్ ఏ కల్క్అధ్వర్యంలో మిలాద్-ఉన్- నబీ వేడుకలను ఘనంగా…

  • September 15, 2025
  • 129 views
పూర్వ విద్యార్థులఆత్మీయ సమ్మేళనం.

జనం న్యూస్ 15 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పరిధిలో ఓ ప్రైవేటు ఫామ్ హౌస్ లో 1992- 93 కీసరగుట్ట రెసిడెన్షియల్ పాఠశాలలో ఆ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ప్రతి మూడు సంవత్సరాలకు…

  • September 15, 2025
  • 139 views
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు యధావిధిగా.

జనం న్యూస్ 15 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. కొనసాగించాలి.సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి వివి నరసింహ ఈరోజు ఉండవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్…

  • September 15, 2025
  • 134 views
పవిత్ర సిలువ విజయోత్సవం.

నిరీక్షణ యాత్రికులు-జూబిలీ వేడుకలు. జనం న్యూస్ 15 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలోని ప్రఖ్యాత సిలువకొండ పుణ్యక్షేత్రం దగ్గర ఆదివారం రోజు 2025 జూబ్లీ సంవత్సరాని పురస్కరించుకొని సిలువ విజయోత్సవ సంబరాలు పరిగి…

  • September 15, 2025
  • 85 views
ఏర్గట్లలో సకల జనుల సమ్మె దినోత్సవం అమరవీరులకు ఘన నివారులు*

జనం న్యూస్ సెప్టెంబర్ 14: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోశనివారం రోజునా తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రజాసేవకుడు దయానంద్ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె దినోత్సవం కార్యక్రమం ను మండల కేంద్రం ఏర్గట్ల లో శనివారం కార్యక్రమం లో భాగంగా అమర…

  • September 15, 2025
  • 90 views
లోపించిన పారిశుధ్యం.దుర్గంధం వెదజల్లుతున్న కాలువలు.జబ్బులు బారిన పడుతున్న ప్రజలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్15 తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో దర్గా ముందు కాలువ నిండిపోవడంతో మురుగు బయటికి ప్రవహిస్తూ , తీవ్ర దుర్ఘధం వెదజల్లుతోంది . మురుగునీటి కారణంగా దోమ దోమల బెడద ఎక్కువై, ప్రజలు తీవ్ర ఇబ్బందులతో…