‘2023 పోస్టల్ యాక్ట్ను రద్దు చేయాలి’
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : 2023 పోస్టల్ యాక్ట్ను రద్దు చేయాలని పోస్టల్ యూనియన్ నాయకులు వి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయనగరం పోస్టల్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గంట్యాడ మండలంలోని గింజేరు జంక్షన్ వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎసిఐ సాయి కృష్ణ తెలిపారు. బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన…
నరసింహా అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన వేణుగోపాలుడు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14. తర్లుపాడు గ్రామంలో వేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమితి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు, ఈవో ఈదుల చెన్నకేశవ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర…
ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి గెలుపే లక్ష్యం
గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజవర్గం ఫిబ్రవరి 14 (అంగర వెంకట్)రాబోయే అయిదేళ్లలో నిరుద్యోగులకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే…
సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టినవ్యవసాయ అధికారులు
జనం న్యూస్ ఫిబ్రవరి 14 కాట్రేని కోన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టారు వ్యవసాయ అధికారులు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె ప్రవీణ్. ఈ…
మంటలు వ్యాపించడంతో ట్రాక్టరు,వరి కుప్పలు దగ్ధం
అచ్యుతాపురం,14 ఫిబ్రవరి2025(జనం న్యూస్): అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో 13వ తేదీన విద్యుత్ తీగల నుంచి మంటలు వ్యాపించడంతో రైతులు ట్రాక్టరు,నాలుగు వరి కుప్పలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ…
రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం,ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం,మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ,ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం,వెంకటాపురం సెంటర్,మార్టూరు రోడ్డు,అచ్యుతాపురం సెంటర్,సాయి ప్రియా…
విసికె పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 101వ జయంతి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 ;రిపోర్టర్ సలికినిడి నాగరాజు కార్యక్రమం జరిగింది.సీనియర్ దళిత నాయకులు వడ్ల అంకమ్మరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లోముందుగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.సంజీవయ్య ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకాల గురించి,…
మానవత్వం చాటుకున్నా రాష్ట్ర నూర్బాష(దూదేకుల) సంఘం యూత్ అధ్యక్షులు డి పి మస్తాన్.
జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14 ;రాష్ట్ర నూర్బాష సంఘం అధ్యక్షులు పీర్ మహమ్మద్ ఆదేశాల మేరకు రాష్ట్ర దూదేకుల సంఘం యూత్ అధ్యక్షులు మరియు కేతగుడిపి సర్పంచ్ డి పి మస్తాన్ త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో ముగ్గురు…
మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ఖ్యమంత్రి.దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ మున్సిపల్…