బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి’
జనం న్యూస్ మే 22 నడిగూడెం మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాలని నడిగూడెం మండల విద్యాధికారి బి. ఉపేందర్ రావు అన్నారు. మంగళవారం మండలం లోని మండల స్థాయి ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన వృత్యాంతర…
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రాని బోయిన ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సాయం
మే 20 జనం న్యూస్ వెంకటాపురం మండలం వెంకటాపురం మండలంలో ఐదు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రానిబోయిన ప్రభాకర్ వయస్సు(35)మృతి చెందాడు అతనికి భార్య శిరీష, కుమార్తెలు పనణిత శ్రీ, జస్విత శ్రీ ఉన్నారు తండ్రిని కోల్పోయిన కుటుంబాన్ని…
విత్తనాల కొనుగోలులో.. అన్నదాతలు జర జాగ్రత్త
జనం న్యూస్ మే 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ పంట దిగుబడి బాగా ఉండాలనుకుంటారు. దీనికి గాను రైతులు విత్తనాలు కొనుగోలుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.జాగ్రత్తలు తీసుకోకపోతే,తేరుకోలేని నష్టాన్ని చూడవలసి వస్తుంది.…
మట్టిలోడు టిప్పర్ల దుమ్ము సమస్యకు పరిష్కారం
జనం న్యూస్ మే 20(నడిగూడెం) నడిగూడెంలో మట్టిలోడుతో టిప్పర్లు నిరంతరం రాకపోకలు కొనసాగిస్తున్న కారణంగా దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు దుమ్ము లేవకుండా రహదారులపై…
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..
సి ఐ టి యు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్.. మార్కెట్ యాడ్ ఎదుట సిఐటియు ధర్నా.. జనం న్యూస్ 20 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) కేంద్రంలోనీ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు…
వీధి నాటకము ద్వారా HIV AIDS పై అవగాహనా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా వారి సహకారం తో స్థానిక CAMP…
.ప్రజలందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ మే 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ప్రజలందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, శ్రీరామభక్తుడైన హనుమాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు. ఈరోజు మంగళవారం గణపురం మండల…
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణను వినియోగించుకోవాలి ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణలో అందిస్తున్న విషయాలను ఆకలింపు చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంతర…
ముమ్మిడివరం నియోజకవర్గం మినిమహానాడు..
జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ముమ్మిడివరం డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ నందు ఏమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన ముమ్మిడివరం నియోజకవర్గం మినిమహానాడు జరిగింది. మాజీమంత్రి చిక్కాల రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తులు సాయి, మోకా ఆనంద…
.కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులు అన్న ప్రసాదాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ మే 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులు తప్పకుండా కమలాపురం క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాదాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే…