ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవం…
జనం న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం గుత్తెన దీవి గ్రామం సాయిరాం విద్యానికేతన్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గుత్తెనదీవి ఉప మండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయ…
రాజ్యసభ సభ్యులు శ్రీపా కా సత్యనారాయణ ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు
న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు కవి కోకిల శ్రీ గుర్రం జాషువా జన్మదిన ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశం…
మూల మలుపు వద్ద దట్టంగా పెరిగిన చెట్లను తొలిగించిన జీపీ సిబ్బంది
జనం న్యూస్ సెప్టెంబర్ 29(నడిగూడెం) మండల పరిధిలోని సిరిపురం గ్రామం నుండి నారాయణ పురం వెళ్లే ప్రధాన రహదారి కి ఉన్న మూల మలుపు వద్ద దట్టం గా పెరిగిన చెట్ల ను సిరిపురం పంచాయతి సెక్రటరీ ఆదేశాల మేరకు సోమవారం…
చుంచనకోట గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
జనం న్యూస్, సెప్టెంబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) చేర్యాల మండల కేంద్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో చుంచనకోట లో సుతారి భావానీ,రమేష్,కుటుంబ సమేతంగా కొలి పాక కీర్తన, సుతారి సుతారి ప్రీతమ్,పాల్గొని అమ్మవారిని…
భావనా ప్రియ సాహితీ వేదికలో అంజయ్య గౌడ్ శతకాల ఆవిష్కరణ”…
జనం న్యూస్ :29 సెప్టెంబర్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; భావనా ప్రియ సాహితీ వేదిక ఎనిమిదేళ్ల పండుగ సందర్బంగా భద్రాచలంలో సిద్ధిపేట జిల్లాకు చెందిన బండకాడి అంజయ్య గౌడ్ రచించిన శ్రీవేణుగోపాల స్వామి, గుఱ్ఱం జాషువా శతకాలను సూరం…
సిరిపురంలో సరస్వతి దేవిగా దుర్గామాత దర్శనం
జనం న్యూస్ సెప్టెంబర్ 29 నడిగూడెం మండల పరిధిలోని సిరిపురంలో శ్రీ కోదండరామస్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం దుర్గామాత చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది.విద్యార్థులు తమ పుస్తకాలను…
మహనీయుల జయంతి సందర్భంగా నివాళులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలి బచ్చు భవన్ నందు దేశం గర్వించదగ్గ ఇరువురు మహనీయుల( భగత్ సింగ్ మరియు గుర్రం జాషువా) జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్…
అమీన్పూర్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో జనం న్యూస్ సెప్టెంబర్ 29 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద చెరువు సమీపంలోని సాయిబాబా గుడి ఆవరణలో ఆదివారం సాయంత్రం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా…
దత్త సాయి సన్నిధిలోసరస్వతి అమ్మవారి పూజ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 29 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి…
టంగుటూరు ఓబిలి రహదారికి మరమ్మతులు చేపించిన మేడా
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రోడ్డు పనులను దగ్గరుండి పరిశీలిస్తున్న టిడిపి నాయకులు నందలూరు మండలం టంగుటూరు ఓబిలి మధ్య ఉన్న రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా పింఛ డ్యాం నిండి గేట్లు తెరవడంతో చెయ్యరు నది…












