• December 23, 2025
  • 66 views
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా తృటిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 23 జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం కోహిర్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారి 65 సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న…

  • December 23, 2025
  • 69 views
గంధం పల్లం రాజు ను మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమలాపురానికి చెందిన గంధం పల్లంరాజు ను నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు…

  • December 23, 2025
  • 64 views
అమలాపురం ఎంపీ గంటి హరీష్ మర్యాదపూర్వకంగా కలిసిన గంధం పల్లంరాజు

జనం న్యూస్ డిసెంబర్ 23 అమలాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన గంధం పల్లంరాజు ఈ రోజు అమలాపురం ఎంపీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ ని మర్యాదపూర్వకంగా…

  • December 23, 2025
  • 65 views
విట్టల్ వాడి గ్రామంలో విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

విట్టల్ వాడి గ్రామంలో విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జుక్కల్ డిసెంబర్ 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కొడపగల్ మండలం విట్టల్‌వాడి గ్రామం లో ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికలలో బి ఆర్ ఎస్…

  • December 23, 2025
  • 62 views
సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌కు బలం..!

జనంన్యూస్. 23.నిజామాబాదు.. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు . కండువా కప్పి ఆహ్వానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో విస్తృత ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో…

  • December 23, 2025
  • 60 views
తడ్కల్ లో గాస్పత్ చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు,

దైవజనులు సిరాజ్, జనం న్యూస్,డిసెంబర్ 23,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక దేవి ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం గాస్పత్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దైవాజ్ఞులు సిరాజ్,మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం…

  • December 23, 2025
  • 66 views
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు పెంచాలి

చిలిప్ చెడ్ మండల విద్యాధికారి విఠల్ జనం న్యూస్ డిసెంబర్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడానికి కాంప్లెక్స్…

  • December 23, 2025
  • 59 views
అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ దేవస్థానాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

జనం న్యూస్ 23 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మంగళవారం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీ బాల…

  • December 23, 2025
  • 54 views
మీ పదేళ్ల పాలనలో ప్రజలు జాగృతమై బుద్ది చెప్పారు.

జనం న్యూస్ 23 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసి మళ్ళీ జాగృతి పేరుతో కొత్త డ్రామా తెర లేపావ్..డీకే అరుణమ్మ నీ విమర్శించే…

  • December 23, 2025
  • 57 views
మొగుడంపల్లి మండల్ సజ్జ రావు పేట తండా గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ డి బిలక్ష్మీబాయి

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 23 భానుచందర్ సి డి సి డైరెక్టర్‌గా ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు…