ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయ రఘురామిరెడ్డి పాల్వంచ పర్యటనకు వచ్చిన సందర్భంగా
జనం న్యూస్, తేదీ.30-9-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీ KTPS TRVKSప్రాంతీయ కార్యాలయంలో TRVKSరాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చారుగుండ్లరమేష్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల యందు ఉద్యోగుల…
సహజవాగులను మురికి కాలువలను కబ్జాదారుల నుండి కాపాడండి వర్షపు నీరు మురికి నీరు సహజవాగులలో నుండి మురికి కాలువలో నుండి నేరుగా పారేటట్లు చూడండిపి రాములు నేత
జాగో తెలంగాణ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 29.జహీరాబాద్ పట్టణంలో పూర్వపు వాగులు ఎన్జీవోస్ కాలనీ నుండి మోహన్ థియేటర్ పక్కనుండి శ్రీనగర్ కాలనీ మీదుగా వెళ్లే సహజమైన వాగు పూర్తిగా కబ్జాకు గురై అదేవిధంగా శివాలయం నుండి…
తడ్కల్ లో వినాయక స్టిల్ ఏజాన్సీ దుకాణాని ప్రారంభించిన ఎంపీ
ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఎలిచల మల్లారెడ్డి, జనం న్యూస్,సెప్టెంబర్ 29, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో నూతనంగా వినాయక స్టిల్ ఏజన్సిని సోమవారం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, స్వహస్తములచే దుకాణ యజమాను దారు…
మల్లపురం నివాసికి గ్రూప్ 2 ఉద్యోగము. పీ.ఏ. పల్లి మండలం లోని మల్లపురం గ్రామ నివాసి నారాయణదాసు
హరిబాబు గ్రూప్ 2 లో రాష్ట్ర సచివాలయం లోనీ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం జరిగింది. వారి గ్రామములో ఆనందం వ్యక్తం చేశారు. అన్న సెక్రటరీ ఉద్యోగం చేస్తున్నాడు అతని స్పూర్తి, తల్లి…
తడ్కల్ లో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
పూలనే దేవుళ్లుగా కొలిచే పండగ బతుకమ్మ.పండగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు జనం న్యూస్,సెప్టెంబర్ 29,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి…
ఘనంగా ఆర్ ఎస్ ఎస్ శతవసంత ఉత్సవాలు
జనం న్యూస్, సెప్టెంబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ విజయదశమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు దేశ సేవలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న…
రిజర్వేషన్ ప్రక్రియలో మహిళలకు అన్యాయం – గోలి నరేందర్
జనం న్యూస్, సెప్టెంబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట మాజీ ఎంపీటీసీ, అంగడి కిష్టాపూర్, మాజీ ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి సోమవారం ప్రజ్ఞాపూర్ లో మాట్లాడుతూ…
కీర్తి రత్న పురస్కారం అందుకున్న కవి వెంకటేశం
జనం న్యూస్ ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ వారు ఆదివారం నాడు డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో రూపొందించిన మేరా భారత్ మహాన్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రొపెసర్ కాంచనపల్లి…
తడ్కల్ లో వినాయక స్టిల్ ఏజాన్సీ దుకాణాని ప్రారంభించిన ఎంపీ
ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఎలిచల మల్లారెడ్డి, జనం న్యూస్,సెప్టెంబర్ 29, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో నూతనంగా వినాయక స్టిల్ ఏజన్సిని సోమవారం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, స్వహస్తములచే దుకాణ యజమాను దారు…
శ్రీ లలితా త్రిపురా సుందరి దేవి మహా చండీ హోమం లో పాల్గొన్న గండ్ర దంపతులు
జనం న్యూస్ 29 శాయంపేట మండలం భూపాలపల్లి.దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ…












