జనం న్యూస్ డిసెంబర్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండల పరిధిలో గండ్రవాణి గూడెం గ్రామ నూతన సర్పంచ్ బొబ్బలి కావ్య శ్రీనివాస్ యాదవ్. ఉప సర్పంచ్ కొనతం కళావతి సత్యనారాయణ రెడ్డి…
నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం జనం న్యూస్ రిపోర్టర్ శ్రీరమణ. ప్రమాణ స్వీకారం చేసిన గ్రామాలు జి. బీమనపల్లి శ్రావణి శ్రీనివాసరెడ్డి,ఘనపురం తోటకూర వెంకటయ్య,మాదాపురం రామావత్ శ్రీను,కేశంనేనిపల్లి అనసూర్య తానీషా, సింగరాజుపల్లి సురబోయిన శ్రీనివాసు,గుడిపల్లి కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,చిలకమర్రి,అనూష రాజేందర్ రెడ్డి,…
బిచ్కుంద డిసెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పత్తలాపూర్ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులను పత్లపూర్ హెడ్మాస్టర్ ఇర్షాద్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా హెడ్మాస్టర్ ఈర్షద్ మొదట సర్పంచ్…
జనం న్యూస్ 22 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విషయం : నల్లగొండ జిల్లా, చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యారిని రాచాల శివాని ఆత్మహత్యకు పాల్పడే లా ప్రేరేపించిన…
జనం న్యూస్ డిసెంబర్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని గండ్రవాణి గూడెం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ రావు,ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి బొబ్బలి కావ్య శ్రీనివాస్ యాదవ్,ఉప…
బిచ్కుంద డిసెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులను రాజుల హెడ్మాస్టర్ రమాబాయి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా హెడ్మాస్టర్ రమాబాయి మొదట సర్పంచ్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 22 ఈరోజు తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికీ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జగన్…
జనం న్యూస్ 22 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు డిసెంబర్ 23, 2025 (మంగళవారం) న జోగుళాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించనున్న…
జనం న్యూస్ డిసెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి అమరజీవి త్యాగాలను స్మరించుకున్న ఉప ముఖ్యమంత్రి మహనీయులకుగొప్ప నాయకులకు కులాల ను అంటగడితే మనం ఎప్పటికీ భారతీయులుగా ఎదగలేమని కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు ఉబయ గోదావరి…
జనం న్యూస్ డిసెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రివర్యులు& వైఎస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట…