• September 27, 2025
  • 28 views
డిగ్రీ పీజీ అడ్మిషన్లకు అక్టోబర్ 10 వరకు గడువు తొలగింపు.

జనం న్యూస్ ;27 సెప్టెంబర్ శనివారం;సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై. రమేష్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యా సంవత్సరం 2025 -26 లో డిగ్రీ మరియు పిజీలకు అడ్మిషన్లకు సంబంధించిన గడువు అక్టోబర్ 10 వ తారీకు…

  • September 27, 2025
  • 31 views
సియస్ఐ ఎసెన్షియల్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 79 వ వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండల కేంద్రంలో సి యస్ ఐ ఎసెన్షియల్ చర్చి లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 79 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సంఘ కాపరి పాస్టర్…

  • September 27, 2025
  • 32 views
జుక్కల్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

జుక్కల్ సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రం మార్కండేయ మందిరం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం.మార్కండేయ మందిరం లోజరిగిన కార్యక్రమం లో పద్మశాలి సంఘం…

  • September 27, 2025
  • 58 views
మేడిపల్లి నక్కర్త గ్రామ పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేసిన AVG ఫౌండేషన్ ఆడాల వరలక్ష్మి గణేష్

జనం న్యూస్ హయత్ నగర్ మండల రిపోర్టర్ అలంపల్లి దుర్గయ్య ::::: సెప్టెంబర్ 27 మేడిపల్లి నక్కర్త గ్రామ పరిశుద్ధ కార్మికులకు ప్రతీ సంవత్సరం లాగే ఏ వి జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి గణేష్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ…

  • September 27, 2025
  • 29 views
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో మా సంగారెడ్డి జిల్లాకు బీసీ కి కేటాయించాలి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 27 బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీకి కేటాయించాలి ఎందుకని అంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు 42 శాతం రిజర్వేషన్…

  • September 27, 2025
  • 69 views
వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన మాజీ జెడ్పిటిసి ప్రశాంతి కృష్ణారావు

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 27 జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని హిమ్మత్రావుపేట గ్రామంలో మహిళా గ్రూపులలో లేని 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు దాదాపు 100 మంది మహిళలకు 50,000 వేల విలువగల చీరలను…

  • September 27, 2025
  • 39 views
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110 జయంతి వేడుకలను మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో శనివారం రోజున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను పద్మశాలి కులస్తులతో పాటు, బీసీ…

  • September 27, 2025
  • 38 views
స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడాలి డి ఎల్ పి ఓ రవి బాబు

జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం స్థానికంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పిటిసి గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికలలో విధులను నిర్వహించే రిటైరింగ్ అధికారులు ప్రెసైంటింగ్ అధికారులకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మండల కేంద్రంలోని ఎస్వీ కేకే ఫంక్షన్…

  • September 27, 2025
  • 43 views
దసరా ఉత్సవాలకు ఎంపీపీకి ఆహ్వానం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆహ్వానించారు. దసరా పండుగ రోజున అమ్మవారిని దర్శించుకుని…

  • September 27, 2025
  • 32 views
చెవి వైద్య పరీక్షలకు విశేష స్పందన

జనం న్యూస్ సెప్టెంబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ బిజెపి, దీన్ దయాల్ శ్రవణ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వినికిడి మిషన్ల నమోద కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వేల్పుల వీధి కళ్యాణమండపంలో సేవా పక్షోత్సవాల్లో…