ఆన్లైన్ బెట్టింగ్ , గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు-
బెట్టింగ్ లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మోసపూరిత ప్రకటనలు, నమ్మి సందేశాలు సందేశాలు ఇతర వివరాలు పంపవద్దు ఆన్లైన్లో డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు- జిల్లా ఎస్పీ జనం న్యూస్ మార్చ్18 ఆసిఫాబాద్ జిల్లా…
ఏ.ఐ. ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో 20 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు రామగుండం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్ , మార్చి- 19, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి…
వ్యక్తిత్వ వికాసం పై పాఠశాల విద్యార్థులకు అవగాహన
జనం న్యూస్ మార్చ్ 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లా బెజ్జర్ మండల కేంద్రంలోని కస్తూరిభ గాంధీ బాలికల విద్యాలయం లో 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు మంగళవారం రోజున వ్యక్తిత్వ వికాసం పై అవగాహనా సదస్సు…
విద్యుత్ సరఫరాలో అంతరాయం
జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీ మునగాల మండల పరిధిలోని రేపాల సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు రేపాల సబ్ స్టేషన్ పరిధిలో…
ఏ.ఐ. ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షపెద్దపల్లి జిల్లాలో 20 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలరామగుండం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన జిల్ల కలెక్టర్ జనం న్యూస్ , మార్చి- 19, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ) సర్కారు…
బిచ్కుంద గ్రామపంచాయతీ తై బజార్ వేలంపాట….
బిచ్కుంద మార్చి 18 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా బిచ్కుంద తైబజార్ వేలంపాట మంగళవారం నాడు గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ…
నిరుపేదల ముఖాలపై చిరునవ్వే మా లక్ష్యం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నిరుపేదల ముఖాలపై చిరునవ్వు మా లక్ష్యం అని నందలూరు మండల మైనారిటీ నాయకులు షేక్ మౌలా, పటాన్ మెహర్ ఖాన్ లు అన్నారు. మంగళవారం నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీ పరిధిలోని మస్జిద్ వీధి,…
తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం
జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు అనుమ తించాలని…
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు
జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రాజకీయాలు కలుషిత మయ్యాయో రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు…
ప్రజా సమస్యల పరిష్కరించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా
వేసవి కాలం లో ఎండలు తీవ్రంగా ఉన్నందున నీటి ఎద్దడి నివారించే చర్యలు తీసుకోవాలని ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 30000 నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగర్జున రెడ్డి జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల…