జనం న్యూస్ 23 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టతపై జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు…
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఆర్ టీ సీ డిపోలో పనిచేస్తున్న బస్సు డ్రైవర్లకు డి ఎస్ పి ఆర్.గోవిందరావు గురువారం రోడ్డు ప్రమాదాలు నివారణపై అవగాహన కల్పించారు. జిల్లాలో రహదారి ప్రమాదాలు…
జనం న్యూస్ 23 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటున్న వైసీపీ నేత బొత్స.. తన కుమార్తె అనూష, కుమారుడు సందీప్ చీపురుపల్లి నియోజకవర్గంలో యాక్టివ్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 4…
జనం న్యూస్ 23 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటున్న వైసీపీ నేత బొత్స.. తన కుమార్తె అనూష, కుమారుడు సందీప్ చీపురుపల్లి నియోజకవర్గంలో యాక్టివ్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 4…
బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని , ఒకటవ, మూడవ,ఐదవ (I ,III, V)సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు మరియు రెండవ , నాల్గవ(II…
బిచ్కుంద 10 వ వార్డు అభ్యర్థి జిరిగే స్వాతి సంజు *జుక్కల్, జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ లోని పదవ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిరిగే స్వాతి సంజు ను భారీ మెజార్టీతో…
జనం న్యూస్ జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి ఢిల్లీ డాక్టర్ ఆదినారాయణ దంపతులు సిద్దా రాఘవరావు దంపతులను ముఖ్య అతిథులుగా న్యూఢిల్లీలో జరగబోయే ఉగాది ఉత్సాహ వేడుకలకు వారిన ఆహ్వానించినారు అనంతరం వారు దంపతులను సన్మానించినారుఒంగోలు జనవరి 21 న్యూస్ ప్రతినిధి…
బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశక సన్నాహక సమావేశంలోముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు,డిసిసి…
జనం న్యూస్ జనవరి 22 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట గ్రామానికిz1 చెందిన పూజారి నాగిళ్ల వెంకటేశ్వర్లు తన కుమారులు సాదడం లేదని తనకున్న వ్యవసాయ భూమిని గ్రామపంచాయతీకి రాసిస్తున్నట్లు గ్రామస్తుల సమక్షంలో…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ 22 22-01-2026 కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ నర్సింలు మాతృమూర్తి ఇటీవల మరణించగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు బిలాల్ పూర్ గ్రామానికి వెళ్లి వారి…