తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 11 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్ శెఖపుర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా శెట్టి నర్సింలు బరిలో నిలుస్తుండడంతో గ్రామంలోవి రాజకీయ వేడి మరింతగా పెరిగింది. నర్సింలుకు…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .నందలూరు : ఆవుల యజమానులు ఆవులను ఇష్టానుసారంగా రోడ్లపై వదిలితే కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్సై మల్లికార్జున రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆవుల వల్ల వాహనదారులు ప్రజలు చాలా…
జనం న్యూస్ 11 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండలానికి చెందిన ధనసిరి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున బజిని లక్ష్మి బరిలోకి దిగారు. గ్రామ ప్రజలను ముఖాముఖిగా కలుస్తూ, అభివృద్ధి పట్ల తన సంకల్పం వివరించారు.గ్రామ అభివృద్ధి,…
(జనం న్యూస్ 11 డిసెంబర్, ప్రతినిధి భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి) ఆరేపల్లి మన గ్రామం ఇవాళ అభివృద్ధి విషయంలో అయోమయానికి గురవుతోంది.వీధి దీపాలు లేవు… త్రాగునీటి సమస్య పెరుగుతోంది…బంజరు దొడ్డి లేకపోవడం వల్ల గ్రామ నిర్వహణ ఇబ్బందుల్లో…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అల్ హాది వెల్ఫేర్, హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ సహకారంతో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ దినోత్సవాన్ని పురస్కరించు కొని, కడప నగరం నందు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ-కడప వారి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు…
(జనం న్యూస్ 11 డిసెంబర్ ప్రతినిధి, భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి) భీమారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చందు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.గ్రామం లో వాడ వాడలా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉంగరం గుర్తుకు…
(జనం న్యూస్ 11 డిసెంబర్, ప్రతినిధి భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి) నర్సింగాపూర్* మన గ్రామం ఇవాళ అభివృద్ధి విషయంలో అయోమయానికి గురవుతోంది.వీధి దీపాలు లేవు… త్రాగునీటి సమస్య పెరుగుతోంది…బంజరు దొడ్డి లేకపోవడం వల్ల గ్రామ నిర్వహణ ఇబ్బందుల్లో…
సాఫీగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ పి. ప్రావీణ్య జనం న్యూస్ డిసెంబర్ 11 సంగారెడ్డి,జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా, పరిపాలన…
జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వద్ద సెల్ఫ్ ఏక్సిడెంట్ కు గురై, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని విజయనగరం ఆర్మ్డ్ రిజర్వులో డీఎస్పీగా పని చేస్తున్న ఈ.కోటిరెడ్డి డిసెంబరు…
జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చిన్న పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని, అక్రిడిటేషన్ నిబంధనలను సడలించాలని విజయనగరం జిల్లాలోని చిన్న పత్రికల సంపాదకులు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. పల్లెపల్లెకూ వార్తను మోసుకెళ్లి, స్థానిక సమస్యలకు…