సాగు భూములు దక్కేలా చూడండి: గిరిజనులు
జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపి గ్రామ పంచాయితీకి చెందిన గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శంకరరావును విజయనగరం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కలిసారు. చీపి పంచాయతీలో…
యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్
జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖ RKబీచ్లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది.సూరత్ యోగా రికార్డు(1.5 లక్షల మంది)ను విశాఖ యోగాంధ్ర బ్రేక్ చేసింది. బీచ్రోడ్లో 26 కి.మీ.…
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ.
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,డీఈఓ రాము కు కృతఙ్ఞతలు తెలియజేసిన టీఎస్ జేయూ నాయకులు జనం న్యూస్ జూన్ 2, జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని…
ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో సాధించిన విజయాలపై సదస్సు.
జనం న్యూస్ 20 జూన్ (కొత్తగూడెం నియోజకవర్గం) భారతదేశాన్ని 11 సంవత్సరాల లో విశ్వ గురువుగా నిలిపే శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది శీలం విద్యాసాగర్ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు.ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో 11 సంవత్సరాల నరేంద్ర…
ఎల్కతుర్తి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్.
తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ 2025_2026 సంవత్సరానికి 4 తరగతి సెలక్షన్. జిల్లా కమ్యూనిటీ మొబినేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి. మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ.. జనం న్యూస్ 20 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్…
రెవెన్యూ దినోత్సవం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ దినోత్సవం సందర్భముగా మండల తహశీల్దార్ G అమరేశ్వరీ మరియు డివిజనల్ రెవెన్యూ సంగం సేకరెట్రి D. శ్రీనివాసులు మరియు రిటైర్డు తహశీల్దార్ జయన్న ని సన్మానం చేసి…
వైయస్ జగన్ను లేకుండా చేయాలని కూటమి కుట్దీ నిలో భాగంగానే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు మండిపడ్డ మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని పల్నాడులో వైయస్ జగన్ పర్యటన విజయవంతం పోలీసులతో…
ప్రధాని మోడీ పాలన 11 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వికసిత్ సంకల్ప సభ
(జనం చంటి జూన్ 20) దౌల్తాబాద్ మండల కేంద్రం ఎస్ వీ గార్డెన్ లో బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ సంకల్ప సభకు మెదక్ పార్లమెంట్…
అంబేద్కర్,జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ
జనం న్యూస్ జూన్(20) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పసునూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ…
న్యాయవాదిపై అన్ పార్లమెంటరీ పదాలు వాడుతూ దుర్భాషలాడిన దానికి నిరసన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోవిధులు బహిష్కరించిన న్యాయవాదులు న్యాయమూర్తులకు విజ్ఞాపన పత్రం అందజేత చిలకలూరిపేట స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించిన న్యాయవాదులు విధులను బహిష్కరించినట్లు బార్…