• March 25, 2025
  • 32 views
వివోఏలను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కుతరలించిన పోలీసులు

జనం న్యూస్ మార్చ్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధి :మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం కేంద్రంలో ఐకెపి వివోఏలను మంగళవారం రోజు ఉదయం ఏఎస్ఐ మిస్పోద్దిన్ ఆధ్వర్యంలో. పోలీసులు ముందస్తు అరెస్టు చేసి చిలిపి చెడుపోలీస్ స్టేషన్ కు…

  • March 25, 2025
  • 26 views
తాగునీటి సరఫరాలోని లోపాలను సరిదిద్ది ప్రజలకు సురక్షిత నీరు అందించండి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 25 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : తాగునీటి సరఫరా పైప్ లైన్లు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేసిన ప్రత్తిపాటి ప్రజల నుంచి తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై…

  • March 25, 2025
  • 30 views
డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు….

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో తెలంగాణ యూనివర్సిటీ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ K. అశోక్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ ఒకటి మరియు రెండు ప్రోగ్రాం ఆఫీసర్స్…

  • March 25, 2025
  • 29 views
మున్సిపల్ ఆదాయం పెంచుకొని పట్టణాభివృద్ధికి కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

100% పన్నుల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ వాస్తవిక బడ్జెట్ లను రూపొందించి వాటి అమలుకు కృషి చేయాలి ఆదాయం పెంచుకునేలా పట్టణాలలో పన్నుల రీ-అసిస్మెంట్ చేయాలి మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ బడ్జెట్ తయారీపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్…

  • March 25, 2025
  • 35 views
సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు విప్ కి ఆహ్వానం

జనం న్యూస్ 26మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం :జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో జరుగు రాములోరి కళ్యాణం కు హైదరాబాదులోని అసెంబ్లీ విప్ చాంబర్లో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సీతారామచంద్రస్వామి…

  • March 25, 2025
  • 29 views
ప్రతి బాధితునికి శాశ్వత పరిష్కారం చూపుతాం

▪️ ఆర్డీవో ఎస్ రమేష్ బాబు.. జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 274 /75/76 గల నెంబర్ లలో గతంలో కాంగ్రెస్…

  • March 25, 2025
  • 33 views
ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న అంజయ్యను అభినందించిన సహోద్యోగులు

జనం న్యూస్ -మార్చి 26 -నాగార్జున సాగర్ :- అంతర్జాతీయ టిబి నివారణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సెంటర్లో (సమీకృత సేవ మరియు పరీక్షా…

  • March 25, 2025
  • 33 views
ఉపాధి హామీ కూలి మృతి

జనం న్యూస్, 25 మార్చి, కుప్పానగర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

  • March 25, 2025
  • 33 views
లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ సీజ్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్

కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ ను సీజ్ చేసిన అధికారులు జనం న్యూస్ , మార్చి 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేస్తున్నట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ…

  • March 25, 2025
  • 42 views
మిర్చీ కూలీల ఆటో బోల్తా

ముగ్గురికి త్రీవగాయలు మార్చి 25 జనంన్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు :ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం లంక నుండి మిర్చీ కోతకు వెళ్లి వస్తున్న కూలీల ఆటో ముందు ఉన్న ఎడ్ల బండిని తప్పించ పోయి క్రమంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com