• August 20, 2025
  • 41 views
పేకాట స్థావరం పోలీసుల దాడి

14 మంది రిమాండ్ కు తరలింపు. వివరాలు వెల్లడించిన ఎస్ఐ.శ్రీధర్ రెడ్డి జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండల కేంద్రంలోని సాగర్ రావు ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారంతో హత్నూర ఎస్ఐ…

  • August 20, 2025
  • 35 views
కొణతాల గోపాల్ కు నివాళులు అర్పించిన బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఆగస్టు 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కీర్తిశేషులు కొణతాల వెంకట నూకరాజు ( గోపాల్) జగన్నాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈరోజు వారి స్వగృహంలో పెదకర్మ కార్యక్రమానికి మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం…

  • August 20, 2025
  • 39 views
జగన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అమరావతిలో తిరగాలి బుద్ధ నాగ జగదీష్ సవాల్

జనం న్యూస్ ఆగస్టు 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ గత పది సంవత్సరాలుగా అమరావతిపై జగన్ రెడ్డి వారి బ్యాచ్ విశప్రచారాలు చేస్తూ, అమరావతి పై ఏదో ఒక బూటక ప్రచారాన్ని రోజు సోషల్ మీడియాలో, సాక్షి పత్రిక సాక్షి…

  • August 20, 2025
  • 40 views
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

బిచ్కుంద ఆగస్టు 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో భారత దేశ ఐటీ టెలికం రంగాల పితామహుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బిచ్కుంద మండల…

  • August 20, 2025
  • 36 views
ప్రపంచ దోమల దినోత్సవం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రపంచ దోమల దినోత్చవం సందర్బంగా నందలూరు మండలం లో డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో లో ర్యాలీ మరియు కాలేజ్ లో ఇంటర్మీ డియట్ పిల్లల కు మీటింగ్ ఏర్పాటు చేసి దోమల వలన…

  • August 20, 2025
  • 35 views
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

జుక్కల్ ఆగస్టు 20 జనం న్యూస్ నవ భారత నిర్మాత,మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని.. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు…

  • August 20, 2025
  • 39 views
అధిక దిగుబడి కి పద్ధతులు పాటించండి..!

జనంన్యూస్. 20. సిరికొండ. ప్రతినిధి. సిరికొండ మండల కేంద్రం లోని రావుట్ల గ్రామం లో నీరు వాడకం గురించి రైతు లతో అవగాహనా సదస్సురైతులు తమ పొలంలో పైపును 15 సెంటీమీటర్ల వరకు. రెండు ఎడంలో రంధ్రాలు చేసుకొని జల్లెడ మాదిరి…

  • August 20, 2025
  • 41 views
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుఅందజేత

జనం న్యూస్ ఆగస్టు 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామములో అంతి రెడ్డి గారి భాగ్యమ్మకు ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

  • August 20, 2025
  • 36 views
రాజీవ్ గాంధీ జయంతి పాల్గొన్న నాయకులు..!

జనంన్యూస్. 20.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని చీమన్ పల్లి. గ్రామం లో భారత మాజీ ప్రధానమంత్రి ఐటీ విప్లవకారుడు స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా కుల మతాలకు అతీతంగా భారత…

  • August 20, 2025
  • 37 views
కట్టు కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు.సహాయక చర్యలు చేపట్టిన హత్నూర గ్రామస్తులు.

జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర. మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపునీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది.అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణమే సహాయక చర్యలు…