• December 24, 2025
  • 106 views
గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో హుండీ లెక్కింపు

జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు మండల పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో లావణ్య, ఆలయ చైర్మన్ హరి ప్రసాద్…

  • December 24, 2025
  • 93 views
క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆ ఏసుప్రభు చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై…

  • December 24, 2025
  • 101 views
పూడుకుపోయిన సమనస కాసుల కాలువ.

నీటిసంఘం అధ్యక్షులు బండారు వెంకన్న బాబు చొరవతో సమస్యకు మోక్షం. జనం న్యూస్ అమలాపురం 24డిసెంబర్ 2025; అమలాపురం రూరల్ మండలం సమనస కాసుల కాలవ పూడికతో మూసుకుపోయింది. ఏపుగా పెరిగిన డొంకలతో రైతులు నారుమడులకు నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

  • December 24, 2025
  • 103 views
గుత్తెనదీవి ఉప మండలం లో హిందూ సమ్మేళనవిశిష్ట అతిధి రాధా మనోహర్ దాస్ స్వామీజీ

జనం న్యూస్ డిసెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గుత్తెనదీవి ఉపమండలములోని జి. వేమవరం గ్రామంలో మద్దిం శెట్టి గంగారావు వారి రైస్ మిల్ ప్రాంగణంలో హిందూ బంధువులు కలిసి…

  • December 24, 2025
  • 107 views
జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన మున్సిపాలిటీ కమిషనర్‌ను మొహమ్మద్ ఇమ్రాన్ బిసి మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ,,,,

బి వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 24 డిసెంబర్ ఈరోజు జహీరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ కు కలిసి శాలువా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్భంగా అనంతరం జహీరాబాద్ పట్టణ పరిధిలోని గుల్షన్ నగర్, గాంధీనగర్, సలాం…

  • December 24, 2025
  • 95 views
వణుకుతున్న తెలంగాణ.. ముసురుతున్న రోగాలు!రాష్ట్రంలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి వాతావరణ మార్పులతో స్వైర విహారం చేస్తున్న వైరస్‌లు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ప్రజలు మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య…

  • December 24, 2025
  • 94 views
పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు .డీజీపీ శివధర్ రెడ్డి

జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి)…

  • December 24, 2025
  • 99 views
గుండ్ల మాచునూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో గణేష్ గడ్డ ఆలయానికి పాదయాత్ర

జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామ సర్పంచ్ శ్రీహరి వారి పాలక మండలి తో కలిసి బుధవారం ఉదయం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయానికి పాదయాత్రగా బయలుదేరి గణనాథుని దర్శించుకున్నారు.…

  • December 24, 2025
  • 93 views
న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు: హైదరాబాద్ సీపీ సజ్జనార్

జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ ఈవెంట్‌లకు పోలీస్ అనుమతి, సీసీటీవీ ఏర్పాటు తప్పనిసరి అని వెల్లడి రాత్రి పది గంటలకే లౌడ్…

  • December 24, 2025
  • 99 views
రాజాంపేట్‌లో క్రిస్మస్ విందు కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ 24డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలం రాజాంపేట్ గ్రామంలో మంగళవారం రాత్రి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్య…