• January 17, 2025
  • 129 views
చేపలు వేటకు వెళ్ళి చెరువులో పడి వ్యక్తి మృతి

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం దామరగిద్ద: పండగ పూట ఆనం దంగా గడపాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది. చేపలతో ఇం టికి తిరిగి వస్తాడనుకున్న వ్యక్తి మృతదేహమై తేలిన సంఘటన బుధవారం చేసుకుంది. పోలీసుల…

  • January 17, 2025
  • 42 views
ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ 16 గురువారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం స్వర్గం బాలయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు…

  • January 17, 2025
  • 44 views
జి వి ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా  ముగ్గుల పోటీలు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 15 : మండల పరిధిలోని ఆరికాయలపాడు గ్రామంలో  ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వరరావు,ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం…

  • January 17, 2025
  • 47 views
డబ్బార్ రోడ్డు డ్యామేజ్ ఇబ్బందులు

జనం న్యూస్ 16 జనవరి గురువారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి శివారు చెరువు వెళ్లే దారిలో భారీ వర్షాలకు రోడ్డు కోసుకొని పోయింది వాహనా దారులు గుంతలో పడుతున్నవి ఆక్సిడెంట్ జరుగుతున్నవి…

  • January 17, 2025
  • 46 views
ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ..

ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిజం.. ప్రజా ప్రతిభ రిపోర్టర్ శ్రీరామోజు సతీష్ చారిని అభినందించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతిభ కృషి అభినందనీయం… జనం న్యూస్ 16 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్…

  • January 17, 2025
  • 36 views
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందినారు…

  • January 17, 2025
  • 49 views
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జనం న్యూస్ 16 జనవరి జగిత్యాల పట్టణంలో 6వ,7వ,8వ వార్డులలో 1 కోటి 5 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో శంకుస్థాపనలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ అడు వాల…

  • January 17, 2025
  • 81 views
సర్వేలో పాల్గొన్న జిల్లా కలెక్టర్..!

జనం న్యూస్. 16. నిజామాబాదు రూరల్.( శ్రీనివాస్ )… నిజామాబాద్ జిల్లా. సిరికొండ. మండలంలోని పెద్ద వాల్ గోట్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పాల్గొన్నారు సిరికొండ మండలంలోని పెద్దవాల్గుడ్ గ్రామంలో ఈరోజు…

  • January 17, 2025
  • 89 views
నర్సింగరావుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

జనంన్యూస్ జనవరి 16 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాజయ్య దొర పల్లెకు చెందిన అర్షణపల్లి నర్సింగరావు (105) మరణించడం తో ఎమ్మెల్యే విజయ రమణారావు మృతుని నివాసానికి వెళ్లి నర్సింగరావు భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా…

  • January 17, 2025
  • 76 views
ఘనంగా బులెమోని మైసమ్మ ఉత్సవాలు

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూర్:మండల పరిధిలోని చేన్నారెడ్డి పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బులెమోని మైసమ్మ జాతర రెండు రోజులపాటు ఘనంగా జరగనున్నాయి. అందులోని భావంగానే మొదటి రోజు గ్రామంలో ఆడపడుచులంతా కొత్త బట్టలతో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com