జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అహ్మదాబాద్ వేదికగా రెండు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ కామన్వేల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవాని సత్తాచాటింది.సోమవారం…
జిన్నారం సిఐ నయీమ్ ఉద్దీన్, .హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి. జనం న్యూస్. ఆగస్టు 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. వినాయక చవితి,మిలాద్ ఉన్ నబీ పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జిన్నారం సిఐ నయీముద్దీన్, హత్నూర…
జనం న్యూస్ ఆగస్టు 25 ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ మండలంలో విజయవంతం చేయాలి వివోఏ ళకు మరియు మెప్మా ఆర్పీలకు ఒకరోజు శిక్షణ నిర్వహణ మండల విద్యాశాఖ అధికారి ఏ. శ్రీనివాస్ డిపార్ట్మెంట్ అఫ్ స్కూల్…
జనం న్యూస్ ;25 ఆగస్టు సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: శ్రీవాణీ స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో సోమవారం రోజున వినాయక చవితి ముందస్తుగా విద్యార్థులు మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను తీసుకువచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సి.హెచ్…
సమాచార హక్కు మానవహక్కు లా సమితి ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ మరియు స్కూల్ ఆఫ్…
జనం న్యూస్ ;25 ఆగస్టు సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: సిద్దిపేట పట్టణంలోని నలంద విద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని ఆకాంక్షిస్తూ, శ్రీ…
జనం న్యూస్.ఆగస్టు25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం పిలుపు మేరకు రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్…
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఆగస్టు 25 : సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు . ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్, రైతు…
బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శెట్లుర్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ కావడంతో సోమవారం రోజు 28 మంది హాజరు కాగా అందులో నుంచి 21 మంది…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈనెల 24వ తేదీన రాజంపేట గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన నందలూరు…