• January 27, 2025
  • 28 views
నూతన క్యాలండర్ ఆవిష్కరించిన రామగిరి ఎస్ఐ

జనం న్యూస్ పెద్దపల్లి జిల్లా మంథని ఇన్చార్జి వెంకటేష్ ప్రతినిధి: చార్మినార్  ఎక్స్ ప్రెస్ దినపత్రిక నూతన క్యాలండర్ రామగిరి ఎస్ ఐ చంద్రకుమార్ సోమవారం  ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రభుత్వానికి…

  • January 27, 2025
  • 40 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించి మాజీ ఎమ్మెల్యే చల్ల

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతిచెందారు విషయం తెలిసిన వెంటనే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు…

  • January 27, 2025
  • 42 views
పాత పెన్షన్ విధానమును అమలు చేయాలని తహసిల్దార్ కు వినతి

జనం న్యూస్ జనవరి 27 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం కంట్రీ బ్యూటర్ పెన్షన్ విధానం నుండి యుపిఎస్ కి కాకుండా సి పి ఎస్ ని రద్దు చేసి నేరుగా పాత పెన్షన్ విధానమును అమలు…

  • January 27, 2025
  • 33 views
సరస్వతి మాతను కించపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి https://janamnews.in/archives/3543

జనం న్యూస్, జనవరి 27, బోధన్ నియోజవర్గం స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు గెలుపు కోసం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోమవారం రోజున బోధన్ పట్టణంలోని బోధన్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమావేశం లో పాల్గొన్ని చేసిన…

  • January 27, 2025
  • 45 views
సరస్వతి మాతను కించపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ జనవరి 27 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: హిందు దేవత అయిన సరస్వతి మాతను కించపరుస్తూ మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని మద్దూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తేదీ 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ…

  • January 27, 2025
  • 33 views
కెపి హెచ్ బీ కల్చరల్, వెల్ఫేర్ మరియు స్పోర్ట్స్ అసోసియేషన్, వారి వాలీబాల్ టోర్నమెంట్స్

జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికూకట్పల్లి మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినతెలంగాణ సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్లో ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మరియు…

  • January 27, 2025
  • 29 views
పెగడపల్లి మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నిక

జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య జనవరి 27   జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం కేంద్రంలోని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామం & సుద్దపెల్లి గ్రామాలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల…

  • January 27, 2025
  • 35 views
దీర్ఘకాలిక ప్రణాళిక,పర్యవేక్షణతో విద్యార్థుల దినదినాభివృద్ధి సాధ్యం పాటంశెట్టి సూర్యచంద్ర

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జనం న్యూస్ జనవరి 27 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :- ,ఆట,పాటలతో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా కనీసం సంవత్సరానికి ఒక గ్రేడ్ అయినా పెరిగే విధంగా పిల్లలను చైతన్య పరుస్తూ, ప్రోత్సహిస్తూ పాఠశాలలో…

  • January 27, 2025
  • 50 views
ఇరిగేషన్ డి ఈ కి వినతి పత్రం అందజేసిన చండూరు గ్రామ ప్రజలు

జనం న్యూస్ జనవరి 27మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామానికి సంబంధించినటువంటి లిఫ్ట్ గురించి. కౌడిపల్లి ఇరిగేషన్ డిఇ జగన్నాథం సార్ ని, కలవడం జరిగింది. త్వరలోనే లిఫ్ట్ పనులు ప్రారంభించాలని హామీ ఇచ్చారు గత కొన్ని ఏళ్లుగా ఎవరు…

  • January 27, 2025
  • 26 views
గోకవరంలో ఘనంగా ఎలక్ట్రీషియన్ “డే” వేడుకలు

జనం న్యూస్ జనవరి 27 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :- మండల కేంద్రమైన గోకవరంలో ఈ గోకవరం యునైటెడ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జనవరి 27వ తారీకు ఎలక్ట్రిషన్ డే గా పరిగణించి ఘనంగా వేడుక జరుపుకోవడం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com