మర్యాద పూర్వక కలయిక
జనం న్యూస్ కాట్రేనికోన మే 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) నూతన చైర్మన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి బాబు ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ ల…
ఈరోజుదౌల్తాబాద్ & రాయపోల్ మండలం ముబారస్పూర్ గ్రామంలో కొత్త పవర్ ట్రాన్స్ఫారం ఓపెన్ చేయడం జరిగింది
(జనం న్యూస్ మే 20. చంటి) రైతులకి విద్యుత్ అంతరరాయం ఉండకూడదని మన స్థానిక నాయకుల ప్రోత్సాహంతో “132kV” ముబారస్పూర్ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ తో 10/16 MVA PTR కరెంట్ సరిపోవడం లేదని తెలుసుకొని మన స్థానిక నాయకులు…
ఈరోజుదౌల్తాబాద్ & రాయపోల్ మండలం గ్రామం ముబారస్పూర్ కొత్త పవర్ ట్రాన్స్ఫారం ఓపెన్ చేయడం జరిగింది
(జనం న్యూస్ మే 19. చంటి) రైతులకి విద్యుత్ అంతరరాయం ఉండకూడదని మన స్థానిక నాయకుల ప్రోత్సాహంతో “132kV” ముబారస్పూర్ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ తో 10/16 MVA PTR కరెంట్ సరిపోవడం లేదని తెలుసుకొని మన స్థానిక నాయకులు…
ఉపాధ్యాయులకు 5 రోజుల వృత్యంతర శిక్షణ
మండల విద్యాధికారి పి విట్టల్ జనం న్యూస్ మే 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో ప్రభుత్వ ఆదేశానుసారం మన చిలిపిచెడ్ మండలంలో ఈనెల 20వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ఉదయం…
కాంగ్రెస్ పార్టీలో మారుతున్న సమీకరణాలు. సర్వేలో వెళ్ళడైన ఆసక్తికర అంశాలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కష్టపడ్డ వారికే అంటున్న పార్టీ శ్రేణులు జనం న్యూస్ , మే 19( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థానంపై ఎందరికో కన్ను…
రేపటి నుండి ఉపాధ్యాయులకు 5రోజుల శిక్షణ కార్యక్రమం : మండల విద్యాధికారి, గజ్జెల కనకరాజు
(జనం న్యూస్ మే 20. చంటి) దౌల్తాబాద్ మండల స్థాయిలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో రేపటినుండి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుందని మండల విద్యాధికారి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల…
కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుంది ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జనం న్యూస్ మే 19 కూకట్పల్లి జోన్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కళాకారులదె కీలక పాత్ర గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు గజ్జి కట్టి ఆడిన గతికి…
కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుంది ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జనం న్యూస్ మే 19 కూకట్పల్లి జోన్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కళాకారులదె కీలక పాత్ర గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు గజ్జి కట్టి ఆడిన గతికి…
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ మే 19 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీలో ముడవ రోడ్ లో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు శ్రీ మహాదేవ జీర్నోద్ధరణ సహిత శ్రీ పార్వతి దేవి మరియు శ్రీ ఆంజనేయ స్వామి…
ప్రతి ఒక్క వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలి
ఎస్ఐకే శ్వేత జనం న్యూస్ మే 19 ( భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి ) వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, డ్రైవింగ్ చేసే సమయంలో ఇంటివద్ద కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురుచూస్తారని గుర్తుంచుకుని…