జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష…
జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం…
భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్, ఆగస్టు 23 ( జనం న్యూస్) కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయమని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈరోజు…
బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివచార్య స్వామి గారి మాతృమూర్తి బుధవారం రోజున పరమపదించడం జరిగింది.విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే…
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 23 ( జనం న్యూస్) కూకట్పల్లి లో 10 సంవత్సరాల సహస్ర అనే చిన్నారిని అమానుషంగా హత్య చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది మల్లెల ఉషారాణి మాట్లాడుతూ,…
జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష…
జనం న్యూస్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హనుమకొండ జిల్లాలో కోల్వాయి గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి తండ్రి మాధవరెడ్డి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన…
జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) మునగాల మండలం రేపాల గ్రామం నుండి మాధవరం మరియు రేపాల గ్రామం నుండి కలకోవా డొంక మార్గాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు ఉదయం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపాలు కోటేశ్వరమ్మ దంపతులు మోటార్ బైక్ పై గుంటూరు మెడిసిన్ కోసం వెళ్తుండగా ఏల్చూరు వద్ద…
బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటామస్ బిచ్కుందలోని పి జి మొదటి విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. .ఎం.ఎ తెలుగు,…