• January 17, 2025
  • 41 views
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందినారు…

  • January 17, 2025
  • 55 views
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జనం న్యూస్ 16 జనవరి జగిత్యాల పట్టణంలో 6వ,7వ,8వ వార్డులలో 1 కోటి 5 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో శంకుస్థాపనలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ అడు వాల…

  • January 17, 2025
  • 86 views
సర్వేలో పాల్గొన్న జిల్లా కలెక్టర్..!

జనం న్యూస్. 16. నిజామాబాదు రూరల్.( శ్రీనివాస్ )… నిజామాబాద్ జిల్లా. సిరికొండ. మండలంలోని పెద్ద వాల్ గోట్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పాల్గొన్నారు సిరికొండ మండలంలోని పెద్దవాల్గుడ్ గ్రామంలో ఈరోజు…

  • January 17, 2025
  • 94 views
నర్సింగరావుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

జనంన్యూస్ జనవరి 16 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాజయ్య దొర పల్లెకు చెందిన అర్షణపల్లి నర్సింగరావు (105) మరణించడం తో ఎమ్మెల్యే విజయ రమణారావు మృతుని నివాసానికి వెళ్లి నర్సింగరావు భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా…

  • January 17, 2025
  • 82 views
ఘనంగా బులెమోని మైసమ్మ ఉత్సవాలు

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూర్:మండల పరిధిలోని చేన్నారెడ్డి పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బులెమోని మైసమ్మ జాతర రెండు రోజులపాటు ఘనంగా జరగనున్నాయి. అందులోని భావంగానే మొదటి రోజు గ్రామంలో ఆడపడుచులంతా కొత్త బట్టలతో…

  • January 17, 2025
  • 112 views
సంక్రాంతి పండుగ సందర్భంగా పందుల పోటీలు

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి మండలం. నిడి జింత. గ్రామంలో పందుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. పోటీల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా మైదానాన్ని ఏర్పాటు చేశారు. తమ యజమానులను గెలిపించేందుకు పందులు ఒకదానితో ఒకటి…

  • January 17, 2025
  • 47 views
హత్నూర గ్రామంలో అట్టహాసంగా ముగిసిన క్రికెట్ క్రీడా పోటీలు

జనం న్యూస్. జనవరి 16. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గత ఐదు రోజుల నుండి హత్నూర క్రికెట్ లీగ్ -3 టోర్నమెంట్ నిర్వహించగ బుధవారం నాడు…

  • January 17, 2025
  • 45 views
అయిజ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో

జనం న్యూస్ 16 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా మన ఊరు మనం బాగు చేసుకుందాం మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో…

  • January 17, 2025
  • 46 views
క్రీడలకు గత కేసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది….

జనం న్యూస్ 16 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా సంక్రాంతి పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ…

  • January 17, 2025
  • 52 views
భోగి,సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా ముగ్గుల పోటీలు.

జనం న్యూస్ జనవరి 15 శాయంపేట మండల కేంద్రంలోని కుమ్మరి వీధిలో భోగి, సంక్రాంతి సంబరాల్లో భాగంగా బేరుగు తరుణ్ గోపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.మహిళలు,తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ అద్భుతమైన రంగవల్లులను భోగి,సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి భింబించేలా రూపొందించారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com