• January 12, 2026
  • 38 views
ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు.

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్. జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు అని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు. ఆదివారం ప్రొఫెసర్…

  • January 12, 2026
  • 39 views
అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం: సామాజిక సేవలే లక్ష్యం!

జనం న్యూస్‌ 12 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ 2026 సంవత్సర నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం ఉదయం కామాక్షినగర్, అయ్యన్నపేట చెరువు వద్దనున్న మున్సిపల్ నడకమైదానంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు…

  • January 12, 2026
  • 41 views
అనారోగ్యంతో ఉన్న తోటి కానిస్టేబుల్‌కు అండగా పోలీస్ శాఖ: ఎస్పీ చేతుల మీదుగా రూ. 1.10 లక్షల ఆర్థిక సాయం అందజేత

జనం న్యూస్‌ 12 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కె. నాగమణి అనారోగ్యం కారణంగా విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం కోమాలో ఉన్నారు. ఈ…

  • January 12, 2026
  • 44 views
మయన్మార్ సైబర్ ముఠా చెర నుండి 27 మంది ఉత్తరాంధ్ర యువకుల విముక్తి: కేంద్ర మంత్రి చొరవతో సురక్షితంగా స్వదేశానికి..

జనం న్యూస్‌ 12 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్‌ క్రైమ్‌ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ…

  • January 12, 2026
  • 50 views
.విద్యార్థుల కు చట్టాలపై అవగాహన కల్పించినా ఏసీపీ సతీష్ బాబు.

జనం న్యూస్ జనవరి 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ లో రోడ్డు భద్రత అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పరకాల ఏసీపీ సతీష్ బాబు హాజరై విద్యార్థులకు…

  • January 12, 2026
  • 44 views
సంక్రాంతి ‘కిక్కు’ దింపిన సర్కార్: క్వార్టర్ మీద పది పెంపు!

జనం న్యూస్‌ 12 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ముందు మందు బాబులకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మద్యాన్ని జే బ్రాండ్లని మద్యాన్ని అధిక ధరలకు…

  • January 10, 2026
  • 52 views
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో పటిష్టమైన ట్రాఫిక్ ప్రణాళిక ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ జనవరి 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల భద్రత, మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రతా విభాగం ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు…

  • January 10, 2026
  • 50 views
అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా కోశాధికారిగా బాదం ప్రవీణ్ కుమార్

జనం న్యూస్ జనవరి 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎస్ సి మోర్చా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గొటివాడ సామ్రాట్ కుమార్ అధ్యక్షతన నూతన ఎస్ సి మోర్చా నూతన…

  • January 10, 2026
  • 60 views
యువతకు ఆదర్శం స్వామి వివేకానంద*

జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వామి వివేకానంద నేటి యువతరానికి ఆదర్శమని, వారి యొక్క ఆశయాలను మరియు ఆలోచనలను నేటి యువత ఆచరించాలని ఏబీవీపీ నిర్వహించిన 163 జయంతి ఉత్సవాలలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్…

  • January 10, 2026
  • 178 views
కర్ర తిరుపతి రెడ్డి మాతృమూర్తి మృతి – నివాళులు అర్పించిన వొడితల ప్రణవ్

జనం న్యూస్, జనవరి 10,కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన కర్ర తిరుపతి రెడ్డి మాతృమూర్తి శనివారం ఉదయం మరణించగా, వారి భౌతికకాయానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పూలమాల వేసి…