• February 23, 2026
  • 58 views
పసి బిడ్డను హత్య చేసిన అగ్రకుల దురహంకారులను కఠినంగా శిక్షించాలీ

రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను జనం న్యూస్- ఫిబ్రవరి 23- నాగార్జునసాగర్ టౌన్ నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా…

  • February 23, 2026
  • 57 views
వేదిక: అలంపూర్ చౌరస్తా, జోగులాంబ గద్వాల జిల్లా.మార్చి 1 నుండి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ‘ప్రచార భేరి’

జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపు పార్లమెంటులో చర్చలు లేవు.. ఏకపక్ష నిర్ణయాలే పరమావధి!ఉపాధి హామీ రద్దు, లేబర్…

  • February 23, 2026
  • 55 views
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగo.

జనంన్యూస్. 23.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించగా, ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తన చాంబర్ లో ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. విధి…

  • February 23, 2026
  • 55 views
బీర్‌పూర్ మండలంలో హైనా సంచారం.. అటవీశాఖ అధికారుల హెచ్చరిక

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని మంగేల గ్రామ సమీప ప్రాంతాల్లో హైనా (దుప్పిలి) సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణి కదలికలు ఉన్నట్లు అందిన సమాచారంతో అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అది…

  • February 23, 2026
  • 92 views
రజక కుటుంబంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి:

వెంకట్ సాలేటి వికారాబాద్ జిల్లా అంబేద్కర్ సంఘాల ప్రచార కమిటీ అధ్యక్షులు జనం న్యూస్ 23 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి రెండు…

  • February 23, 2026
  • 56 views
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవములు.

జనం న్యూస్ సెప్టెంబర్ 23, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవములు తేదీ 27 నుంచి ప్రారంభం కా నున్నాయి. ఆలయ కమిటీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు పాల్గొనాలని 54 హోమగుండాలతో తేదీ…

  • February 23, 2026
  • 56 views
వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిబి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 22-02-2026 జహీరాబాద్ పట్టణంలోని శుభం కన్వెన్షన్ లో ఈ రోజు జరిగిన మొగుడంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామం వార్డు సభ్యులు కె.రాజు సోదరుడు సంజీవ్ వివాహా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర…

  • February 23, 2026
  • 51 views
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి – చిరాగ్‌పల్లి పోలీసులు సూచన

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 23 0. 02. 2026 మొగుడంపల్లి, ఫిబ్రవరి 22: రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని చిరాగ్‌పల్లి పోలీసులు సూచించారు. ఆదివారం మొగుడంపల్లి ట్రైబల్ వెల్ఫేర్…

  • February 23, 2026
  • 54 views
నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సియం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రానున్న…

  • February 23, 2026
  • 56 views
గుండెపోటుతో వీఆర్వో మల్లికార్జున మృతి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23 తర్లుపాడు మండలంలోని నాగేండ్ల ముడుపు గ్రామ రెవెన్యూ అధికారి భీమనబోయిన మల్లికార్జున రావు గుండెపోటుతో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా మృతి చెందారు.ఆదివారం హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఏరియాలో తన మేనమామ నూతన గృహప్రవేశ…