• October 28, 2025
  • 32 views
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జనం న్యూస్ 29అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన ఉరుమళ్ళ ఎల్లారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం…

  • October 28, 2025
  • 30 views
పోలీస్ స్టేషన్ రైటర్స్ కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్..!

జనంన్యూస్. 28.నిజామాబాదు. నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా పోలీస్ స్టేషన్స్ రైటర్స్ గా నియమితులైనటువంటి సిబ్బందికి వారం రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమాన్ని కి ముఖ్య అతిథులుగా. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…

  • October 28, 2025
  • 32 views
నాయి బ్రాహ్మణసంక్షేమ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఫండ్ 25 లక్షల ప్రకటించిన కొత్తగూడెంశాసనసభ్యులు కూనంనేని,

నాయి బ్రాహ్మణ జిల్లా మహాసభలో పాల్గొన్న కొత్తగూడెంశాసనసభ్యులు కూననేని జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే షాబీర్ పాష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా మహాసభ విజయవంతం రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు…

  • October 28, 2025
  • 27 views
అత్యవసర ద్వారం వద్ద అధికారుల వాహనాల పార్కింగ్

రోగుల అవస్థలు- అత్యవసర సర్వీసులకు ఆటంకం జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- ఆసుపత్రి అత్యవసర మార్గాలను అడ్డుకోకుండా, అత్యవసర రోగులు సులభంగా ఆసుపత్రిలోపలికి ప్రవేశించడానికి అంబులెన్స్‌లు సులభంగా రాకపోకలు సాగించడానికి ప్రధాన ప్రవేశ ద్వారా అనేది ఒకటి…

  • October 28, 2025
  • 35 views
యాదాద్రీశుడి సేవలో ఎమ్మెల్సీ

జనం న్యూస్ అక్టోబర్ 28 సంగారెడ్డి జిల్లా: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఎ మ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మంగళవారం కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక…

  • October 28, 2025
  • 36 views
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలిఆరోగ్యమే మహాభాగ్యం

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్ అక్టోబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో పోషణ మాసం మహోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించి…

  • October 28, 2025
  • 32 views
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఉపాధ్యాయ బృందం

జనం న్యూస్ 28అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి యొక్క నాన్న ఆరోగ్యం బాగాలేక స్వర్గస్తులు అయినందున* వారి కుటుంబాన్ని పరామర్శించి1000 రూపాయల ఆర్థిక…

  • October 28, 2025
  • 30 views
ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం

జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో శాసనసభ ఎన్నికల సమయంలో మోసపూరితమైన 6 గ్యారంటీలు ఎన్నికల హామీలను రాష్ట్రంలో కాంగ్రెస్…

  • October 28, 2025
  • 32 views
వర్షం ధాటికి నేలకొరిగిన వరి పైరు..

జనం న్యూస్ అక్టోబర్ 28 నడిగూడెం మండలం లోని రత్నవరం,సిరిపురం, వల్లాపురం తదితర గ్రామాలలో ‘మొంథా’ తుఫాను ధాటికి వరిపొలాలు పూర్తిగా నేలకొరిగాయి. పొట్ట, కంకి దశలో ఉన్న పంట నష్టంతో ఎకరాకు పెట్టిన రూ.30 వేల పెట్టుబడి కూడా తిరిగి…

  • October 28, 2025
  • 33 views
మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి పరమపరించారు తన్నీరు సత్యనారాయణ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 28 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహాన్ని పుష్పాంజలి గాటించి ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మనో ధైర్యాన్ని…