• January 12, 2026
  • 44 views
కమనీయంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 11: జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణం ఆదివారం నాడు కమనీయంగా సాగింది. ఆండాళ్ స్వరూపమైన గోదాదేవి శ్రీకృష్ణుడినే పరిణయం…

  • January 12, 2026
  • 45 views
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు విజేతలు అరవపల్లె గ్రౌండ్ వాసులే,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైయస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నియోజక వర్గం, నందలూరు మండలంలోని స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ 27వ వార్షిక సంక్రాంతి సందర్భంగా అరవపల్లె జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందు జిల్లా…

  • January 12, 2026
  • 46 views
సచ్చిదానందమే పరమానందంకంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ గోకులేష్ ప్రభుజీ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 11: మనిషి తాత్కాలిక సుఖాల కోసం వేంపర్లాడుతూ శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతున్నాడని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ గోకులేష్ ప్రభుజీ ఆవేదన వ్యక్తం చేశారు.…

  • January 12, 2026
  • 42 views
కూకట్పల్లిలో రోడ్ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది రూ. 60.5 లక్షలతో రోడ్డు పనులకు అంచనాలు – త్వరలో పనులు ప్రారంభం

జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి, వసంత నగర్ డివిజన్:ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందనడానికి మరో నిదర్శనంగా కూకట్పల్లి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు రూపుదిద్దుకుంటున్నాయి. టీపీసీసీ వైస్…

  • January 12, 2026
  • 43 views
హైవే రహదారి మరమ్మత్తులు మరియు వెంకటాద్రి రైలు నిలుపుదల కొరకు వినతి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు వాకర్స్ క్లబ్ సభ్యులు ఇవాళ బిజెపి రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సాయి లోకేష్ కుమార్ ని కలిసి ప్రస్తుత పుల్లంపేట నుండి రేణిగుంట వరకు రహదారి పనులు జరుగుతున్నట్లుగా..రాజంపేట నుండి కడప వరకు…

  • January 12, 2026
  • 50 views
ఆదివాసి ఆత్మబంధువులుప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్39వ వర్ధంతి సభ – ప్రత్యేక ధన్యవాదములు.

జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :ఆదివాసి సమాజానికి వెలుగు దీపాలుగా నిలిచిన ఆదివాసి ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్ 39వ వర్ధంతి సభను జనవరి 11వ తేదీన, కొమురం భీం…

  • January 12, 2026
  • 44 views
స్వామి వివేకానంద 143 జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జనవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నేటి యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని అతని ఆశయ సాధనం కోసం నిరంతరం యువత కృషి చేయాలని, వారి అడుగుజాడల్లో నడవడం ద్వారా చక్కని భవిష్యత్తు సంస్కారం, విజ్ఞత,…

  • January 12, 2026
  • 40 views
అచ్యుతాపురం,దుప్పుటూరులో పేకాట శిబిరం పై పోలీసుల దాడి: ఐదుగురు వ్యక్తుల అరెస్ట్, భారీగా నగదు స్వాధీనం

జనం న్యూస్ జనవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ పర్యవేక్షణలో మరియు అచ్యుతాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ కి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు, అచ్యుతాపురం పోలీసులు…

  • January 12, 2026
  • 38 views
గుండెపోటుతో ప్రముఖ కాంట్రాక్టర్,జామా మసీదు అధ్యక్షులు మొహమ్మద్ ఫాజిల్ బియాబాని మృతి

ఆయన మరణం సమాజానికి తీరని లోటు. జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :ప్రముఖ కాంట్రాక్టర్ జైనూర్ జామా మసీదు అధ్యక్షులు, మొహమ్మద్ ఫాజిల్ బియాబాని గుండెపోటుతో మృతి చెందరు.ఏజెన్సీ మండలలంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.…

  • January 12, 2026
  • 41 views
వివేకానందుని అడుగుజాడల్లో నడవాలి : భాస్కర్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్‌లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…