సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 11: జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణం ఆదివారం నాడు కమనీయంగా సాగింది. ఆండాళ్ స్వరూపమైన గోదాదేవి శ్రీకృష్ణుడినే పరిణయం…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైయస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నియోజక వర్గం, నందలూరు మండలంలోని స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ 27వ వార్షిక సంక్రాంతి సందర్భంగా అరవపల్లె జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందు జిల్లా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 11: మనిషి తాత్కాలిక సుఖాల కోసం వేంపర్లాడుతూ శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతున్నాడని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ గోకులేష్ ప్రభుజీ ఆవేదన వ్యక్తం చేశారు.…
జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి, వసంత నగర్ డివిజన్:ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందనడానికి మరో నిదర్శనంగా కూకట్పల్లి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు రూపుదిద్దుకుంటున్నాయి. టీపీసీసీ వైస్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు వాకర్స్ క్లబ్ సభ్యులు ఇవాళ బిజెపి రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సాయి లోకేష్ కుమార్ ని కలిసి ప్రస్తుత పుల్లంపేట నుండి రేణిగుంట వరకు రహదారి పనులు జరుగుతున్నట్లుగా..రాజంపేట నుండి కడప వరకు…
జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :ఆదివాసి సమాజానికి వెలుగు దీపాలుగా నిలిచిన ఆదివాసి ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్ 39వ వర్ధంతి సభను జనవరి 11వ తేదీన, కొమురం భీం…
జనం న్యూస్ జనవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నేటి యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని అతని ఆశయ సాధనం కోసం నిరంతరం యువత కృషి చేయాలని, వారి అడుగుజాడల్లో నడవడం ద్వారా చక్కని భవిష్యత్తు సంస్కారం, విజ్ఞత,…
జనం న్యూస్ జనవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ పర్యవేక్షణలో మరియు అచ్యుతాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ కి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు, అచ్యుతాపురం పోలీసులు…
ఆయన మరణం సమాజానికి తీరని లోటు. జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :ప్రముఖ కాంట్రాక్టర్ జైనూర్ జామా మసీదు అధ్యక్షులు, మొహమ్మద్ ఫాజిల్ బియాబాని గుండెపోటుతో మృతి చెందరు.ఏజెన్సీ మండలలంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.…
జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…