• July 31, 2025
  • 17 views
డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ బాపట్ల ప్రోగ్రామ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మేనేజర్ సయ్యద్ జానీ భాష టెక్నికల్ ఎక్స్పర్ట్ శశిధర్ రెడ్డి మార్టూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) నందు ICTC సెంటర్ ను సందర్శించటం…

  • July 31, 2025
  • 22 views
ముమ్మరంగా తనిఖీ

(జనం న్యూస్ 31 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలం, కొత్తపల్లి గ్రామ పంచాయతీ లో గురువారం రోజున స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టీం పర్యటించారు. రీజినల్ రిసోర్స్ పర్సన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీ బృందం…

  • July 31, 2025
  • 14 views
విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. పదో తరగతి మరియు ఇంటర్ ఉత్తమ ఫలితాలలో సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సా హకాలు అందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి విద్య ద్వారా ఉన్నత శిఖరాలు…

  • July 31, 2025
  • 18 views
ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు విడుదలపట్ల తెలంగాణ పి ఆర్ టీయు హర్షం

జనం న్యూస్ జూలై 30:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న జి పి ఏఫ్ పార్ట్ ఫైనల్ కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేసినందుకు గానుతెలంగాణ పి ఆర్ టీ యు ఏర్గట్ల మండల శాఖ…

  • July 30, 2025
  • 21 views
తెచ్చుకున్న తెలంగాణ ఎవరికోసం

(జనం న్యూస్ చంటి జులై 30) ఒకప్పుడు ఆంధ్రుడు దోచుకో పట్టిండు ఇప్పుడు పక్క రాష్ట్ర వాళ్ళు సంపదను దోచుకుంటున్నారు రాజస్థాన్ మార్వాడి తెలంగాణ ప్రతి మండలానికి చేరుకొని దుకాన్లు వాళ్ళే కంపెనీలు పని చేసే వాళ్లే కార్మికులు వాళ్లే డ్రైవర్లు…

  • July 30, 2025
  • 44 views
అక్కంపల్లి రిజర్వాయర్ లో ముంపుకు కి గురి అయిన ఎస్ సి లకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలి.

పీఏ పల్లి/ఏఎమ్ఆర్పి ప్రాజెక్టు అక్కంపల్లి రిజర్వాయర్ ముంపుకు గురై ఎన్టీఆర్ కాలనీ గుడిసె వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ మీ ఇల్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వం డిమాండ్ చేశార పీఏ పల్లి…

  • July 30, 2025
  • 24 views
అక్రమణలు కప్పికొనేందుకే వైకాపాపై గోవిందరాజులు ఆరోపణలు` మండల వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజం

జనం న్యూస్ జులై 30 కోటబొమ్మాళి మండలం : రాష్ట్ర టిడిపి కార్యదర్శి, కళింగ కోమటి సంఘం రాష్ట్ర అద్యక్షుడు బోయిన గోవిందరాజులు చేసిన అక్రమణలు కప్పికొనేందుకే వైకాపా పై ఆరోపణలు చేశారని కోటబొమ్మాళికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కాళ్ళ సంజీవరావు,…

  • July 30, 2025
  • 27 views
ఇండస్ట్రీయల్ పార్కు అభివృద్ధి కోసం 166 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపు పై ఫిర్యాదు

జనం న్యూస్,జూలై30, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీలో పూడిమడక గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 113-పార్టులో 45.48 ఎకరాలు,139- పార్టులో 120.67 ఎకరాలు మొత్తంగా 166.15 ఎకరాలు భూమిలును ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్కు అభివృద్ధి కోసం కేటాయించి, భూ బధలాయింపు…

  • July 30, 2025
  • 24 views
ఆదివాసి నాయకపోడు మండల అధ్యక్షునిగా రొడ్డ శ్రీనివాస్

(జనం న్యూస్ 30 జూలై భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని బుధవారం రోజున ఆదివాసి నాయక పోడు సంఘం కుల సంఘం ఎన్నికలు బుధవారం రోజున జిల్లా ఉపాధ్యక్షులు తైనేని రవి నేతృత్వంలో నిర్వహించారు.…

  • July 30, 2025
  • 42 views
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జన సమీకరణ చేసినా, పోలీసు వారి ఆంక్షలు ఉల్లంఘించినా వారిపై చర్యలు– కందుకూరు సీఐ వెంకటేశ్వరరావు

కందుకూరు సర్కిల్ : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా నెల్లూరు పోలీస్ వారు విధించిన ఆంక్షలను,ఉల్లంఘించిన వారి పై చర్యలు తప్పవని , కందుకూరు CI యపరిచినారు31.07.2025వ తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com