• October 28, 2025
  • 26 views
జిన్నింగ్ మిల్లు, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ …

మద్నూర్ అక్టోబర్ 28 మంగళవారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ మద్నూర్ మండలంలో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.తెలంగాణ రాష్ట్రం లో వరి కోనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. సన్న వడ్లకు…

  • October 28, 2025
  • 23 views
పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్ధం సందర్భంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్ధం సందర్భంగా పరకాల డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు వరంగల్ పోలీస్ కమీషనరేట్ సి పి సన్…

  • October 28, 2025
  • 30 views
రెచ్చిపోతున్న రేషన్ మాఫియారాత్రి వేళల్లో జోరుగా సాగుతున్న రేషన్ దందానిద్రలోనే ఉన్న సివిల్ సప్లై శాఖఅధికారుల అండదండలతోనే కొనసాగుతున్న అక్రమ వ్యాపారం

జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 28 : ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం ఇప్పుడు కొందరు అక్రమార్కుల చేతుల్లో కోట్ల రూపాయల దందాగా మారింది. ప్రజల ఆకలి తీర్చే ప్రభుత్వ…

  • October 28, 2025
  • 26 views
వరి పంట చిరు సంచుల రకాలను పరిశీలించిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు

జనం న్యూస్ అక్టోబర్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మరియు హత్నూర మండలం మరియు చిలిప్చేడ్ మండలం లోని పణ్యాల, ఫైజాబాద్,చండూరు గ్రామం లో తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం (ఏరువాక కేంద్రం) శాస్త్రవేత్తలు…

  • October 28, 2025
  • 39 views
సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు బహిర్గతం చేయాలి – డా. మారెల్లి విజయ్ కుమార్

భద్రాద్రి కొత్తగూడెం,క్రైం అక్టోబర్ 28:( జనం న్యూస్) సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడంలో ఎలాంటి మినహాయింపులు లేవని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు డా. మారెల్లి విజయ్ కుమార్ తెలిపారు.…

  • October 28, 2025
  • 25 views
ఐకెపి పిపిసి సెంటర్ను పరిశీలించిన అగ్రికల్చర్ ఆఫీసర్ రాజశేఖర్

జనం న్యూస్ అక్టోబర్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని జగ్గంపేట గ్రామ ఐ కే పి పిపిసి సెంటర్ను ఏవో రాజశేఖర్ సందర్శించడం జరిగింది.వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని రైతులు…

  • October 28, 2025
  • 22 views
జోగుళాంబ గద్వాల్ పోలీస్ బృందం ద్వారా సామజిక అంశాలపై అవగాహ న కార్యక్రమం

జనం న్యూస్ 28 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందం వారు గద్వాల్ రూరల్ ఎస్సై సి.హెచ్. శ్రీకాంత్…

  • October 28, 2025
  • 26 views
నూర్జహాన్ పల్లి గ్రామంలో పశు వైద్య శిబిరం

జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పశుసంపదలో అగ్రస్థానం నిలిచిన నూర్జహాన్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు స్థానిక పశువైద్యాధికారి సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 150 తెల్లజాతి పశువులకు 40…

  • October 28, 2025
  • 32 views
…రోడ్డు కు ఇరువైపులా చెట్లను తొలగింపు

జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మాందరిపేట నుండి పరకాలకు వెళ్లే హైవే రహదారి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరుగగా మాందరిపేట నుండి గోవిందా పురం గ్రామ క్రాస్ వరకు ఉన్నటువంటి చెట్లను…

  • October 28, 2025
  • 28 views
ఏ.వి.వి.పురం కాలనీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన జన సైనికులను అభినందించిన జనసేన నాయకులు : ప్రేమ కుమార్

జనం న్యూస్ అక్టోబర్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఏ.వి.వి.పురం కాలనీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కాలనీ ప్రెసిడెంట్ గా పెద్దింటి సింహాద్రి మరియు జనరల్ సెక్రటరీ గా కలమట వెంకటరావు ఘన విజయం సాధించిన జనసైనికులు,…