సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిబి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 22-02-2026 జహీరాబాద్ పట్టణంలోని శుభం కన్వెన్షన్ లో ఈ రోజు జరిగిన మొగుడంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామం వార్డు సభ్యులు కె.రాజు సోదరుడు సంజీవ్ వివాహా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 23 0. 02. 2026 మొగుడంపల్లి, ఫిబ్రవరి 22: రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని చిరాగ్పల్లి పోలీసులు సూచించారు. ఆదివారం మొగుడంపల్లి ట్రైబల్ వెల్ఫేర్…
జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సియం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రానున్న…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23 తర్లుపాడు మండలంలోని నాగేండ్ల ముడుపు గ్రామ రెవెన్యూ అధికారి భీమనబోయిన మల్లికార్జున రావు గుండెపోటుతో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా మృతి చెందారు.ఆదివారం హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఏరియాలో తన మేనమామ నూతన గృహప్రవేశ…
సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ ఫిబ్రవరి 24 జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని హి ఎస్మ్మత్ రావు పెట్ గ్రామపంచాయతీ పరిధిలో 2023 24 సంవత్సరం గాను కేంద్ర…
జనం న్యూస్ ఫిబ్రవరి23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన మహమ్మద్ జబ్బార్ తల్లి మహమ్మద్ నన్నెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా పత్తిపాక గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ తుడుం రాజు వార్డ్ మెంబర్లు కలిసి…
జనం న్యూస్ ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ను ఈ రోజు అనగా ది .22/ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు…
జనం న్యూస్ ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ను ఈ రోజు అనగా ది .22. 02. 2026 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ…
జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు.బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యంలో అంకోల్ గ్రామం లో అరెస్ట్ చేసి…
జనం న్యూస్ 22 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు బలిగేరా బోయలగూడెం గ్రామాల నుంచి మద్దతు లభించింది *జిల్లా వాల్మీకి నాయకుడు నారాయణరెడ్డి* మాట్లాడుతూ ఈ రోడ్డు యొక్క అవసరత…