• July 31, 2025
  • 14 views
“స్వచ్ భారత్” చేపట్టిన దత్తసాయి వాకర్స్ క్లబ్

జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సేవా కార్యక్రమాల్లో భాగంగా దత్తసాయి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో “స్వచ్ భారత్” కార్యక్రమాన్ని బుధవారం ఉదయం కొత్తపేట వాటర్ ట్యాంక్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ లో శ్రమదాన…

  • July 31, 2025
  • 15 views
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన పోస్టులు పెట్టి కుల, మత, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన…

  • July 31, 2025
  • 10 views
జయనగరం AMC పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం – ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి పాలవలస యశస్వి గారు

జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (AMC) పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన…

  • July 31, 2025
  • 16 views
విజయనగరం చెన్నె షాపింగ్‌ మాల్‌ ముందు నిరసన స

జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం చెన్నై షాపింగ్‌ మాల్‌లో తొలగించిన కార్మికులు, ఉద్యోగులను కొనసాగించాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం షాపింగ్‌ మాల్‌ ముందు ఆందోళన చేశారు.…

  • July 31, 2025
  • 17 views
డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ బాపట్ల ప్రోగ్రామ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మేనేజర్ సయ్యద్ జానీ భాష టెక్నికల్ ఎక్స్పర్ట్ శశిధర్ రెడ్డి మార్టూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) నందు ICTC సెంటర్ ను సందర్శించటం…

  • July 31, 2025
  • 22 views
ముమ్మరంగా తనిఖీ

(జనం న్యూస్ 31 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలం, కొత్తపల్లి గ్రామ పంచాయతీ లో గురువారం రోజున స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టీం పర్యటించారు. రీజినల్ రిసోర్స్ పర్సన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీ బృందం…

  • July 31, 2025
  • 14 views
విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. పదో తరగతి మరియు ఇంటర్ ఉత్తమ ఫలితాలలో సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సా హకాలు అందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి విద్య ద్వారా ఉన్నత శిఖరాలు…

  • July 31, 2025
  • 18 views
ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు విడుదలపట్ల తెలంగాణ పి ఆర్ టీయు హర్షం

జనం న్యూస్ జూలై 30:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న జి పి ఏఫ్ పార్ట్ ఫైనల్ కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేసినందుకు గానుతెలంగాణ పి ఆర్ టీ యు ఏర్గట్ల మండల శాఖ…

  • July 30, 2025
  • 21 views
తెచ్చుకున్న తెలంగాణ ఎవరికోసం

(జనం న్యూస్ చంటి జులై 30) ఒకప్పుడు ఆంధ్రుడు దోచుకో పట్టిండు ఇప్పుడు పక్క రాష్ట్ర వాళ్ళు సంపదను దోచుకుంటున్నారు రాజస్థాన్ మార్వాడి తెలంగాణ ప్రతి మండలానికి చేరుకొని దుకాన్లు వాళ్ళే కంపెనీలు పని చేసే వాళ్లే కార్మికులు వాళ్లే డ్రైవర్లు…

  • July 30, 2025
  • 44 views
అక్కంపల్లి రిజర్వాయర్ లో ముంపుకు కి గురి అయిన ఎస్ సి లకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలి.

పీఏ పల్లి/ఏఎమ్ఆర్పి ప్రాజెక్టు అక్కంపల్లి రిజర్వాయర్ ముంపుకు గురై ఎన్టీఆర్ కాలనీ గుడిసె వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ మీ ఇల్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వం డిమాండ్ చేశార పీఏ పల్లి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com