విశాఖ షిప్ యార్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్
జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో హిందుస్థాన్ క్ట యార్ట్ లిమిటెడ్ 47 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 9లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సివిల్, హెచ్ఆర్, టెక్నికల్, సబ్మెరైన్, సెక్యూరిటీ,…
నేర నియంత్రణే లక్ష్యంగా “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేరాలను నియంత్రించి, ప్రజల భద్రత, రక్షణ కల్పించుటలో భాగంగా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని దారపర్తి, బొడ్డవర పంచాయతీల్లోని గిరిజన…
శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు శ్లాఘనీయంఆత్మీయ వీడ్కోలు సభలో – విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆర్.ఎస్.ఐ. ఎ.ఆర్.పండాను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ శ్రీ వకుల్…
విజయనగరంలో ముదురుతున్న వివాదం…
జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో అతి చారిత్రాత్మక కట్టడమైన సింహాచలం మేడను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.సింహాచలం మేడ తొలగింపుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. సింహాచలం మేడను చారిత్రక సంపదగా జిల్లా ప్రజలు నేటికీ చర్చించుకుంటుంటారు.…
ఉద్యమాల ఉపాధ్యాయులు ఉసాకు ఘణనివాళి.
జనం న్యూస్. ఆగష్టు 1 హైదరాబాద్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అధ్యక్షతన ఉసా ఐదవ వర్ధంతి సభను హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ సేఫ్ ఫౌండేషన్ &దళిత మహిళా సమిష్టి విద్య పరిశోదన శిక్షణ కంప్యూటర్ అక్షరాస్యత అభ్యాస కేంద్రంలో ఉ.సా…
వంట శీను అనే దివ్యాంగుడి ఉపాధిని నాశనం చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్
భద్రాద్రి కొత్తగూడెం01 ఆగస్టు ( జనం న్యూస్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాబు క్యాంపు వంట శీను అని ఒక దివ్యంగుడికి వంట వండడం లో మంచి పేరు ఉంది మంచి వంట మాస్టర్ గా అనేక పెద్ద పెద్ద…
నడిగూడెం లో కార్డెన్ అండ్ సర్చ్
.జనం న్యూస్ జులై 31 నడిగూడెం మండల కేంద్రంలో గురువారం రాత్రి కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు,4 ఆటోలను వాహనాలను పట్టుకోవడం జరిగినది. సరైన దృవపత్రాలు…
మతిస్థిమితం లేని మనిషిని ఆదరించండి
మల్లెల ఉషారాణి నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఫౌండర్ జనం న్యూస్ 01 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని,,కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్,, బస్ స్టాండ్ సెంటర్,,రైల్వే అండర్ బ్రిడ్జి,, కింద,, కొంత మంది యువకులు…
శాసనసభ్యులు కార్యాలయంలోగోదావరి పుష్కరాలపై సమీక్ష
జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మురమళ్ళ శాసనసభ్యులు వారి కార్యాలయంలో గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు రాబోయే గోదావరి పుష్కరాలు పురస్కరించుకుని పుణ్య…
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
–తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, ఆగస్టు 1,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శుక్రవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం…