• January 10, 2026
  • 46 views
ప్రపంచానికి జ్ఞానానందించేది హిందుత్వం ఒక్కటే… హిందూ సమ్మేళనం

జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామం ముమ్మిడివరం ఖండలో చివరిదైన తొమ్మిదవ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పూజ్యశ్రీ పొడుగు వేంకట సత్యనారాయణ ప్రసాదాచార్య స్వామీజీ వారు…

  • January 10, 2026
  • 51 views
మత విద్వేషాలను రెచ్చగొట్టే తీరును అరవిందు మానుకోవాలి..

రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్.. జనంన్యూస్. 10.శ్రీనివాస్ పటేల్.నిజామాబాదు. నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు అరవిందు జిల్లా అభివృద్ధి చెందడం లేదు అనడం. నిజంసాగర్లో నీళ్లు ఉండడం లేదు .నిజం షుగర్ ఫ్యాక్టరీ మూత పడింది అని చెప్పడానికి తీవ్రంగా…

  • January 10, 2026
  • 49 views
ఇరుసుమండ బ్లోఔట్ మూసివేత ఎంపీ హరీష్ బాలయోగి…

జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి అతి తక్కువ సమయంలోనే బ్లోఔట్ మూసివేతకు కృషి చేసిన ఎంపీ హరీష్ బాలయోగికి పలువురు అభినందనలు… గత వారం రోజుల నుండి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులను భయభ్రాంతులకు…

  • January 10, 2026
  • 48 views
ఘనంగా బి.దిలీప్ జన్మదిన వేడుకలు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 10 ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రోటక్షన్ కౌన్సిల్ జహీరాబాద్ ఇంచార్జ్ బి.దిలీప్ జన్మదినం సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి…

  • January 10, 2026
  • 47 views
కబ్జాకు గురవుతున్న చెత్త కుండీ, అధికారులు వారించిన లెక్కచేయని కబ్జాదారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ ఝరాసంగం జనవరి 10: అధికారులు అడ్డుచెప్పిన లెక్కచేయకుండా చెత్త కుండీని కబ్జా చేస్తున్నా వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెత్త కుండీని కబ్జాకు గురికాకుండా చూడాలని స్థానిక ప్రజానీకం అంటున్నారు. సంగారెడ్డి జిల్లా…

  • January 10, 2026
  • 49 views
బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

జనం న్యూస్ జనవరి 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలానగర్ 120వ డివిజన్…

  • January 10, 2026
  • 46 views
వివేకానంద జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

జనం న్యూస్ జనవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందకట్ల కోటేశ్వర్ ముఖ్యఅతిథిగా…

  • January 10, 2026
  • 50 views
పేదలకు మోటూరి దంపతుల సేవా వితరణ..

వెంకన్న ఆలయంలో వస్త్రదానం.. జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రతి సంవత్సరం నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా చిందాడగరువు ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పేదలకు వస్త్రదానం…

  • January 10, 2026
  • 47 views
ఎన్నికల నగారాకు ‘జనగణన’ అడ్డంకి: సందిగ్ధంలో ఆశావహులు

జనం న్యూస్‌ 10 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీచేసి, అడ్డదారిలో నైనా గద్దెనెక్కి అధికారం చలాయిస్తూ జీవిత కాలానికి సరిపడా నాలుగురాళ్లు వెనకేసుకుందామని ఐదేళ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తూ, అదిగో ఆ రోజు…

  • January 10, 2026
  • 44 views
విజయనగరం రైల్వే స్టేషన్‌లో మొబైల్ దొంగ అరెస్ట్: 6 సెల్ ఫోన్ల రికవరీ!

జనం న్యూస్‌ 10 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం తదితర రైల్వే స్టేషన్లలో రన్నింగ్లో వెళుతున్న రైళ్లలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు జిఆర్పి ఎస్ఐ బాలాజీ రావు తెలిపారు. ఒడిశా…