జనం న్యూస్ ;21 ఫిబ్రవరి శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో విద్యార్థులకు వినోదంతో కూడిన విద్యా కార్యక్రమంగా ప్రత్యేక మ్యాజిక్ ప్రదర్శన నిర్వహించబడింది. ప్రముఖ మ్యాజిషియన్ వై. రమేష్ ఈ ప్రదర్శనను అందించి, ఆకట్టుకునే మ్యాజిక్ విన్యాసాలు,…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్).తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర నిన్న నిజామాబాదులో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీతో, కలిసి…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హర్షం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు ఊట్కూరీ రాములు శనిగరం రాజ్ కుమార్…నిజమాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలకు విద్యార్థి వీ భాగమునుండి…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాకలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టోన్ క్రషర్ కి అనుమతులు ఇవ్వకూడదని గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్యకి వినతి పత్రం ద్వారా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది.…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాకలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టోన్ క్రషర్ కి అనుమతులు ఇవ్వకూడదని గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్యకి వినతి పత్రం ద్వారా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది.…
జనం న్యూస్ 21 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా ( జహీరాబాద్ నియోజకవర్గ ము) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పక్క అమలు పర్చలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది.…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో చెర్ప సమ్మయ్య వారింట్లో వివాహంలో వేడుకల్లో హాజరైన గ్రామ సర్పంచ్ ఉమా భూపాల్ పల్లి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు…
ఫిబ్రవరి 21 జనంలోకామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మొత్తము20 చెక్కులను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయబడింది. ఇందులో…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 ఫిబ్రవరి ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ లోని 15వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త యూసుఫ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా…
జనం న్యూస్ 21 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా ( జహీరాబాద్ నియోజకవర్గ ము) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పక్క అమలు పర్చలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది.…