జనం న్యూస్ 10 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోట దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ “అమెరికా…
జనం న్యూస్ 10 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అడపా సూర్యనారాయణ మృతి పట్ల విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభుక్త శ్రీనివాస రావు సమక్షం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదాధికారుల నియామాకాల ప్రకటన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్…
జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ జనవరి 10మండపేట నియోజకవర్గం రాయవరంలో పట్టాదారుపాసుపుస్తకాల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. అనంతరం రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.…
సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అమలాపురం.. జనం న్యూస్ జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి హర్షం వ్యక్తం చేసిన జనసేన నాయకులు.. అమలాపురం మున్సిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు…
జనం న్యూస్ డిసెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పార్లమెంట్ పరిధిలో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరం గ్రామంలో జరిగిన మండపేట నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో కార్యకర్తలను ఉద్దేసించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు…
జనం న్యూస్ జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈనెల 12న విడుదల సందర్భంగా..తొలి టికెట్ ను వేలంపాటలో రూ.1,11,000లకు దక్కించుకుని హైదరాబాద్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర నిర్మాత కొణిదల…
జుక్కల్ జనవరి 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు అందరి సమక్షంలో బసవన్న మందిరం నుండి చెరువు కట్టపై పెరిగిన ముళ్ళ పొదలు. పిచ్చి మొక్కలు. జెసిపి తో…
టిఆర్పి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత. జనం న్యూస్, జనవరి 09, జగిత్యాల జిల్లా మెట్ పల్లి: పట్టణంలోని తన నివాసంలో టిఆర్పి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగె రజిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవైన పండుగ సంక్రాంతి సందర్భంగా నాగిరెడ్డిపల్లి లో నిర్వహించే సాంస్కృతి కార్యక్రమాలకు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజుని మరియు యల్లటూరు…