జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా ఈ రోజున డివిజనల్ రైల్వే మేనేజర్ గుంటకల్ కార్యాలయం నందు సీనియర్ డీజీఎన్ కో ఆర్డినేటర్ GBS శ్రీనివాస్ ని బిజెపి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే…
కమిషనర్ కు వినతి పత్రం అందించిన కార్మిక నాయకులు జనం న్యూస్- జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి ఆరు నెలలుగా అందని జీతాలను వెంటనే చెల్లించాలని నందికొండ మున్సిపల్ కమిషనర్ చింతా…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 09 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు పట్టణంలో స్థానిక ఎం ఆర్ సి భవనం నందు పి ఆర్ టి యు టి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక ఎంఈఓ ఎస్ జయరాములు…
జనం న్యూస్ – జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్ – కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక రంగాల వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన జీపు జాత ప్రదర్శన, సభలను విజయవంతం చేస్తూ దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని…
జనం న్యూస్:జనవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) మార్కాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అడిషనల్ గవర్నమెంట్ ప్లిడర్ ( AGP )గా తర్లుపాడు కు చెందిన న్యాయవాది వనపర్తి నాగేంద్ర రాజు నియామకమయ్యారు.ఈ మేరకు శుక్రవారం…
సాంప్రదాయ దుస్తులతో, రంగులముగ్గులతో అలరించిన విద్యార్థులు జనం న్యూస్ – జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి, ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 09 జనవరి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి . రోడ్డు వెడల్పు నిర్మాణానికి కొంత అడ్డుగా ఉన్న తన ఇంటిని పాడగొట్టాలని అధికారులను ఆదేశించారు. తను చిన్న తనంలో…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 9 తర్లుపాడు గ్రామం నందు పప్పు సెనగ రైతులకు మండల వ్యవసాయ అధికారి ఇండి గ్యాప్ పొలంబడి నిర్వహించారు. ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఏఈఓ దేవేంద్ర గౌడ్ తో పాటు వి ఏ…
జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ 2004లో సోనియా గాంధీ…
జనం న్యూస్ జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన పండగల్లో అతిపెద్దపండగ గా చెప్పుకునే సంక్రాంతి హడావిడి సర్కార్ స్కూల్లల్లో నాలుగురోజులు ముందుగానే వచ్చేసింది.కొత్తసంవత్సరం తొలిరోజుల్లో పాడిపంటలు పుష్కలంగా ఇంటిళ్లపాధి ఆనందాలతో భోగిమంటలతో,పిండివంటలతో,ఆడపిల్లలు అలంకరణలతో,అల్లుళ్ల హడావుడితో హాయిగా చేసుకునే…