• February 21, 2026
  • 61 views
రాజుల గ్రామంలో గ్రామసభ నిర్వహించిన సర్పంచ్

బిచ్కుంద ఫిబ్రవరి 21జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని రాజుల గ్రామంలో శనివారం నాడు సర్పంచ్ జై కుమార్ సర్పంచ్ శిల్ప అజయ్ పటేల్ మరియు గ్రామపంచాయతీ సభ్యులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభలో…

  • February 21, 2026
  • 59 views
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వేంటనే నెరవేరాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 250 గజాలు ఇంటి స్థలం గౌరవ పెన్షన్ ఇతర హామీలను నెరవేర్చే దిశ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

  • February 21, 2026
  • 59 views
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగాతెలుగు పండిత్ ను ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయుల బృందం

జనం న్యూస్ ఫిబ్రవరి 21:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలములోనితడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొనిపాఠశాలలో తెలుగు భాషా పండితుడు ఆకుల దేవనందంను శాలువాతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేవనందం మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించారు. మాతృభాష…

  • February 21, 2026
  • 60 views
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వెంటనే నెరవేరాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 250 గజాలు ఇంటి స్థలం గౌరవ పెన్షన్ ఇతర హామీలను నెరవేర్చే దిశ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

  • February 21, 2026
  • 179 views
యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్)- 2026 బిల్లు యదవిధి గా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వరకు ఓబీసీ,ఎస్సి,ఎస్టీ విద్యార్థులు,నాయకులు దేశ వ్యాప్తంగా ఉద్యమం చెయ్యాలి

అవసమైతే ఈ. డబ్ల్యు. ఎస్. రిజర్వేషన్ వారిని సమానత్వపు కమిటీలో అవకాశం కలిపిచాలి జనం న్యూస్ 21 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మంచనపల్లి శ్రీనివాస్,ఉపాద్యాయులు,జాతీయఅంబేద్కర్ అవార్డ్,అంబేద్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి,పి.ఆర్.టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొన్ని వేల సంవత్సరాలుగా భారత…

  • February 21, 2026
  • 173 views
టమాటా ధరల పతనం.. ఫ్రీగా పంచేసిన యువ రైతు

మానవత్వం చాటుకున్న యువరైతు రవి● ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంచిన రైతు రవి● శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్ కు తెచ్చిన రైతులు● కిలో టమాటా ధర రూ. 5…

  • February 21, 2026
  • 96 views
అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి కు మర్యాదపూర్వముగా కలిసిన బావూరి హర్షితసింగ్

జనం న్యూస్ 21 ఫిబ్రవరి : కమల్ సింగ్ గుర్జిత్ సింగ్ రామ్ సింగ్ బలరాం సింగ్, సిక్ సర్దార్ సంఘం సంగాడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ జోగిపేట్ శ్రీ గురు నానక్ దర్బార్ దర్బార్ సాహెబ్ గురుద్వారా ప్రెసిడెంట్ భావూరి…

  • February 20, 2026
  • 67 views
టీటీడీ వార్షిక సత్కారానికి కాళ్ళకూరికి ఆహ్వానం…

జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక రంగాలలో విశేష కృషి చేస్తున్న వారికి అందించే టిటిడి వార్షిక సత్కారానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఆగమ పండితులు కాళ్లకూరి సూరిపండును…

  • February 20, 2026
  • 63 views
జన సైనికుని నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న:-రాజంపేట పార్ల మెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.20-02-2026. కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, కొత్త తిమ్మరాజు పల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు యామన వెంకటేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం పూజా…

  • February 20, 2026
  • 62 views
లో వోల్టేజ్ సమస్య తీర్చండి అధికారులను కోరిన సర్పంచ్.

జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రం లో ఈరోజు 33 కెవి అండ్ 11 కెవి సబ్ స్టేషన్ లో వై నారాయణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల చైర్మన్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కారముల వేదిక కార్యక్రమంలో భాగంగా సిరికొండ…