ఎమర్జెన్సీ వార్డులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్
జనం న్యూస్, మార్చ్ 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భారత దిగ్గజ సంగీత దర్శకుడు భాస్కర్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది, తమిళ మీడియా కథనం ప్రకారం ఆదివారం…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు
జనం న్యూస్, మార్చ్ 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం
జనం న్యూస్ మార్చ్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు ఆదేశాల మేరకు వాంకిడి మండల కేంద్రంలో…
పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్
జనం న్యూస్ 17 మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం బతికపెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్వర్ పాషా, జాకిర్ పాషా మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్…
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ విప్
జనం న్యూస్ 17మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున పాల్గొన్నారు.ఈ…
దళిత స్పీకర్ నుఅవమానించిన జగదీశ్ రెడ్డి మరియు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ మార్చి 16 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టి పిసిసీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మన మన స్పీకర్ శ్రీ…
సి సి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.
బిచ్కుంద మార్చ్ 16 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెకల్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు. _అనంతరం గ్రామంలో సి.సి రోడ్ల…
బృందావనపురంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు.
జనం న్యూస్ మార్చి 16 నడిగూడెం నడిగూడెం మండలం పరిధిలోని బృందావనపురం గ్రామంలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సహకారంతో వి ఐ డి ఎస్ నిర్వహణలో ఆర్థిక అక్షరాస్యతపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన సదస్సును నిర్వహించారు. డిజిటల్ బ్యాంకింగ్,…
నిత్యo వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యమని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
జనం న్యూస్ మార్చి 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కూకట్పల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐదు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని టూరిజం కార్పొరేషన్ చైర్మన్…
వేటగాళ్ల ఉచ్చులో, వైరు కు పెట్టిన మందు పాతర తిని ఎద్దు మృతి….
వైర్ వేసిన వారిపై చర్యలుతీసుకోవాలని బాధితుని ఆవేదన…జనం న్యూస్ మార్చ్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటి నగర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత వర్గానికి చెందిన రైతు రత్నం తిరుపతి వ్యవసాయం…