• September 23, 2025
  • 164 views
తెలంగాణ మైనార్టీల ఓట్లు వాడుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు

జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 23 తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా సర్వే చేసి…

  • September 23, 2025
  • 105 views
ప్రజలు మరియు భూగోళానికి ఆయుర్వేదండాక్టర్ మనోహర్ రెడ్డి,

పాపన్నపేట. సెప్టెంబర్ 23, (జనంన్యూస్) తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా లో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మంగళవారం ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ జూనియర్ కళాశాల గర్ల్స్ శిబిరంలో…

  • September 23, 2025
  • 105 views
శైలపుత్రిగా దర్శనమిచ్చిన వనదుర్గమాత

పాపన్నపేట.సెప్టెంబర్.22(జనంన్యూస్) ఏడుపాయలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజగోపురం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వన దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు వనదుర్గమ్మ తల్లి శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్…

  • September 23, 2025
  • 76 views
క్షత్తగాత్రుడికి పరామర్శించి 50000 యాభై వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తట్టు విశ్వనాధ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్జనం న్యూస్ సెప్టెంబర్ 23 వారం కిందట కడమంచి కిషోర్ తండ్రి లక్ష్మయ్య వయస్సు 30 సంవత్సరాలు గ్రామము అనేగుంట మండలం జహీరాబాద్ గారు బూచినెల్లి శివారులో హైవే రోడ్డు పై బైక్ స్కిడ్ కావడం వల్ల కింద…

  • September 23, 2025
  • 64 views
సీఎం సహాయ నిధి – పేదల ఆరోగ్యానికి తోడ్పాటు…

MP సురేష్ సర్కార్. సహకారంతో లబ్ధిదారులకు రూ. 60,000- విలువ గల చెక్కును పంపిణీ చేసిన AITF తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ , జనం న్యూస్ సెప్టెంబర్ 23 పేదల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి సహాయ…

  • September 23, 2025
  • 70 views
గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత…!

జనం న్యూస్ సెప్టెంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి మంజూరునగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు దుర్గామాత అమ్మవారు శ్రీ గాయత్రీ అమ్మవారి అవతారమెత్తి…

  • September 23, 2025
  • 58 views
లీలావతి హాస్పిటల్ అధినేత లావు సుష్మ జన్మదినము సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ సభ్యులు..చిలకలూరిపేట/ పట్టణంలోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ జన్మదిన సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కేక్…

  • September 23, 2025
  • 64 views
త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు – జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్

జనం న్యూస్ 23సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కంటె ఏలియా. జిల్లా పోలీస్ శాఖ త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ మరియు మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, మైనర్ వాహనం నడిపి పట్టుబడిన సందర్భాల్లో వాహన యజమాని…

  • September 23, 2025
  • 65 views
దేవాదాయ ఇనామి భూమిపై కన్నేసిన కబ్జాదారులు.

జనం న్యూస్ 23 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ చోద్యం చూస్తున్న ఎండో మెంట్ శాఖ ఇరు పార్టీల రాజకీయ నేతల కుట్రలు.ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరుపై దత్త పుత్రుడు…

  • September 23, 2025
  • 79 views
దేవీ నవరాత్రి ఉత్సవాలు

జనం న్యూస్ (రిపోర్టర్ రాజేందర్) సెప్టెంబర్ 23: మహా ముత్తారం మండలం .నల్ల గుంట మీనాజీపేటలో శ్రీ రంగనాథ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో. భాగంగా రెండవ రోజు గాయత్రీ దేవిగా .అమ్మవారు…