బుద్ద వనం ముఖ్య అధికారులు హాజరు కాలేక వెల వెల పోయిన సంబరాలు.. జనం న్యూస్- సెప్టెంబర్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ టూరిజం బుద్ధవనం లో మంగళవారంసాయంత్రం బతుకమ్మ సంబరాలకు బుద్ద వనం ముఖ్య అధికారులు ఎవరూ హాజరు కాలేదు…
జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట గ్రామానికి చెందిన మామిడి సదాశివ, సదానందం శ్రీదేవి ముగ్గురు కలిసి వారి అవసరాల నిమిత్తం వారికి ఉండబడిన ఇంటిని అమ్ముటకు నిర్ణయించుకొని దాని యొక్క విలువను 41,25,000…
జనం న్యూస్ సెప్టెంబర్ 23 మండలం పెన్ పహాడ్ : ప్రజలు పరిచయం లేని వ్యక్తుల తోటి జాగ్రత్త వహించాలని ఎస్సై కస్తాల గోపికృష్ణ ఒక ప్రకటనలో అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో ప్రజలు తమ పిల్లలను…
మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన డ్రైవర్లు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 23 : ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ గా సోమవారం శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన విషయము పాఠకులకు విధితమే…
ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత, జనం న్యూస్,సెప్టెంబర్ 23,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ సెక్టరలోని చాప్ట బి,అంగన్వాడీ సెంటర్లలో మంగళవారం చిన్నారులు చిన్నారుల తలులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్…
జనం న్యూస్ సెప్టెంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా శాయంపేట మండలం ఎం ఈ పి ఎ మెపా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) హన్మకొండ జిల్లా సంయుక్త కార్యదర్శి గా శాయంపేట…
జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్. 23 మీర్జపేట మరియు కారుమనిపల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. పంటలు సాగు చేసే పొలాలను…
మృతి చెందిన తోటి పిఆర్వో కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…. జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 23 : ఊరుకులు పరుగుల జీవితంలో నిత్యం తమతో పాటు కలిసి తిరిగిన మిత్రుడు ఆనారోగ్యంతో మృతి…
జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 23 తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా సర్వే చేసి…
జనం న్యూస్ సెప్టెంబర్ 23 (భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో భద్రాచలానికి చెందిన మహిళకు బ్లడ్ అత్యవసర సమయంలో, ఇట్టించాల్సిన విషయమై డోనర్ దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, ఆ సమయంలో అకస్మాత్తుగా ఏ…