ఈస్ట్ కపు కార్పొరేషన్ చైర్మన్ విజయనగరం జనరల్ సమావేశంలో పాల్గొన్నారు
జనం న్యూస్ 10 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాస్ అధ్యక్షతన, రాష్ట్ర MSME మంత్రి వర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్…
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం కోసం సిపిఐ పోరుబాట
2 వ రోజు నిరసన దీక్షలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 10 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3…
విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులను సత్కరించిన వాకర్స్ క్లబ్
జనం న్యూస్ ఏప్రిల్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ వాకర్స్ క్లబ్ అనకాపల్లి వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కలిసి డాక్టర్ డి డి నాయుడు విశ్వహిందూ పరిషత్…
నిరుపేద విద్యార్థులు కు ఆలివ్ మిఠాయి దొరరాజు అందిస్తున్న సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న పదవ తరగతి విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆలివ్ మిఠాయి దొరరాజు ఒక లక్ష రూపాయలు…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు కీ.శే ఎంబటి రాజు బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అనారోగ్య సమస్యతో మరణించగా నేడు వారి…
అంగన్వాడీ కేంద్రం లో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా
జనం న్యూస్ ఎప్రిల్ 9 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ అధ్వర్యంలో బుదవారం రోజున బీరు పూర్ మండలం లోని కండ్లపెల్లి గ్రామ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రం లో 1000…
ఎల్లలు దాటినా సేవే లక్ష్యం:ఎన్నారై కె.కె.రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉద్యోగ రీత్యా ఎల్లలు దాటినా, సేవే లక్ష్యం గా భావిస్తూ తాను అమెరికాలో ఉన్నప్పటికీ జన్మనిచ్చిన గ్రామానికి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఉచిత తాగునీటి మినరల్ కేంద్రాలతో పాటు, దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ…
జమ్మికుంట మున్సిపల్ ఫీట్టర్ సంపత్ రావు పై ఆర్.డి.ఎం.ఏ షాహిద్ మసూద్ విచరణ
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ //జమ్మికుంట) జమ్మికుంట మున్సిపాలిటీలో ఫీట్టర్ గా పనిచేస్తున్న సంపత్ రావు మొదటి నుండి ప్రతి పనిలో వివాదాస్పదమే, ఉద్యోగం నిర్వర్తిస్తూనే, అతనికి ఇతర వ్యాపరాలు ఉన్నట్లు సమాచార, వార్తల్లోకి…
దళితబందు సాధన సమితి పిలుపు
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. దళితబందు రెండవ విడిత రాని బాధితులందరు, వారి వారి మండలం లో ఎంపీడీఓ కార్యాలయం కి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలి అని, హుజురాబాద్ నియోజకవర్గం…
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు.పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజలు ప్రయాణికుల అవసర నిమిత్తం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీఆధ్వర్యంలో బస్టాండ్ లోని బస్ షెల్టర్ లో స్వచ్ఛమైన చల్లటి త్రాగునీటిని ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. బుధవారం నందలూరు…