తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 జనవరి ఎవరు పోటీ చేయవచ్చు? (అర్హతలు) అందరు అభ్యర్థులకు ఒకే అర్హతలు 1.భారత పౌరుడు కావాలి2.కనీసం 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి 3.సంబంధిత మునిసిపల్ వార్డులో ఓటరు అయి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 జనవరి చేసి ధాతృత్వం చాటుకున్న జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా .అస్మా మాట్లాడుతూ, మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు…
జనంన్యూస్. 08.సిరికొండ.శ్రీనివాస్. పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ త్రీ హిల్స్అన్నపూర్ణాదేవి జాతర గంగవరం ఆంజనేయ శర్మ పంతులు ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఈ జాతరలో దేవతకు స్థానిక సాంప్రదాయాల…
జనం న్యూస్ జనవరి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హన్మకొండ జిల్లా పశుగాణభివృద్ధి సంస్థ పశుసంవర్ధశాఖ ఆధ్వర్యంలో మండలంలోని తహరాపూర్ గ్రామంలో ఉచిత పశు గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన ప్రారంభించారు…
జహీరాబాద్ జనం న్యూస్ జనవరి 08. 01. 2026 నియోజకవర్గంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ను సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జర్నలిస్ట్ బి.వీరేశం మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌరసేవలు…
జనం న్యూస్ జనవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలం కాట్రేనికోన పంచాయతీ అధికారులు సిబ్బంది ఆయా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీడీవో రాజేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిషత్…
శ్రమదానంతో రోడ్డు మరమ్మతు జనం న్యూస్8డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. తిర్యాని: మారుమూల గ్రామాల రహదారి కష్టాలను తీర్చేందుకు ‘అనిల్ అన్న యువ సైన్యం’ ముందుకొచ్చింది. తిర్యాని మండలంలోని మంగి – ముల్కలమంద గ్రామ పంచాయతీ పరిధిలో…
జనంన్యూస్. 08.సిరికొండ. నిజామాబాదు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లో జరిగిన గిరిజన రైతులు పోడు భూముల అవగాహన సదస్సులో పాల్గొన్న కోదండ రెడ్డిని సిరికొండ మండలం జగదాంబ తండా గ్రామ పెద్దలు పోడు భూముల సమస్యల గురించి తెలంగాణ వ్యవసాయ…
జనం న్యూస్ 8డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.. జైనూర్: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.91 లక్షల నిధులకు కృతజ్ఞతగా, మార్లవాయి గ్రామంలో సర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ జనవరి 08 రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తుడి మేఘా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, అంగన్వాడి 1 ,2 సెంటర్లు,స్కూల్లో కేక్ కటింగ్…