• January 19, 2025
  • 89 views
అనాధలకు స్వేట్టర్లు పంపిణి. NNHR తెలంగాణ స్టేట్ సెక్రటరీ.కంటె ఏలియా

జనం న్యూస్ 19జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :ఏజెన్సీ ప్రాంతములో చలి తీవ్రతనుబట్టి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండడమును చూసి చలించిన నేషనల్ నింబుల్స్ హ్యుమన్ రైట్స్ తెలంగాణ సెక్రటరీ కంటె ఏలియా తల్లి దండ్రులైనా ఎంకవ్వ…

  • January 19, 2025
  • 104 views
అర్ డి సి రైతులకు అండగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్సంపత్ కుమార్ .

జనం న్యూస్ 19 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా తుంగభద్ర సుంకేసుల రిజర్వాయర్ మరియు తుమ్మిళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నీటి ఇన్ ఫ్లో నీ పరిశీలించి…అలంపూర్ నియోజకవర్గంలోని అర్…

  • January 19, 2025
  • 113 views
కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి ఎమ్మెల్యే

ఏపి స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), గిద్దలూరు టౌన్‌, జనవరి 19 (జనం న్యూస్): కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఒంగోలు లోని కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.…

  • January 19, 2025
  • 111 views
డెంఖేషావలీ బాబా ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు అవనాపు విక్రమ్

జనం న్యూస్ 19 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ హజరత్ సయ్యద్ డెంఖేషావలీ బాబా రహమతుల్లా అలైహి 308వ ఉరుసు ఉత్సవాలలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు పాల్గొన్నారు. ఈనెల 17వ తేదీన పవిత్ర ఖురాన్ పఠనంతో…

  • January 19, 2025
  • 139 views
ఇచ్చిన హామీలు నిలబెట్టాలి

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం గౌరవ అధ్యక్షులు పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి బలిజ నరసింహా రాములు మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాసరెడ్డి గంట శ్యాంసుందర్ రెడ్డి టి యూఎఫ్ జిల్లా యూత్…

  • January 18, 2025
  • 113 views
ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు అందించాలని రైతులను నిరసన

జనం న్యూస్ జనవరి(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం లక్ష్మాపురం ఎస్సారెస్పీ 70 డిబిఎం కాల్వకు నీళ్లు అందించాలని శనివారం నాడు మండల పరిధిలోని రైతులు ఎస్సారెస్పీ కాల్వకు పరమతులు చేయించి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలంటూ…

  • January 18, 2025
  • 141 views
అరబుపాలెం గ్రామంలో ఎన్టీ రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా

జనం న్యూస్ జనవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం అరబు పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను అరబుపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.…

  • January 18, 2025
  • 118 views
కోటిపల్లి బాపన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దాట్ల

జనం న్యూస్ జనవరి 18 కాట్రేనికోన బాపన్న నా చిన్ననాటి స్నేహితుడు అంటూ ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల బుజ్జిరాజు చిన్న నాటి జ్ఞాపకాలును గుర్తు చేసుకున్నారు. కోటిపల్లి బాపన్న నేను కలసి చదువుకున్నాం .కుటుంబ సభ్యులకు ఏ అనవసరం ఉన్నా…

  • January 18, 2025
  • 522 views
నిజాయితీ చాటుకున్న బైక్ మెకానిక్

అచ్యుతాపురం(జనం న్యూస్): మండల కేంద్రంలో దొరికిన బ్యాగును జంగలూరు గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ రాజు పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. ఆ బ్యాగును పోలీస్ స్టేషన్‌లో సీఐ గణేష్ కి అప్పగించాడు. బ్యాగు కోసం విచారణ జరపగా అప్పికొండ…

  • January 18, 2025
  • 123 views
రైతు ఉత్పత్తి సంఘాలదే భవిష్యత్తు.

జనం న్యూస్ 18.జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి రైతు ఉత్పత్తి సంఘాలు దోహదపడతాయని భవిష్యత్తులో రైతుల స్థితిగతులను తీర్చిదిద్దటంలో రైతు ఉత్పత్తి సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీమతి కుష్బూ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com