ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటల ఉచ్చులో పడకండి..
▪ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం యొక్క లక్ష్యం..▪యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు – బుడిగె శ్రీకాంత్. జనం న్యూస్ //జనవరి 22//జమ్మికుంట //కుమార్ యాదవ్.. మండల మరియు పట్టణ కేంద్రాలలో జరిగే గ్రామ సభలలో…
పశువైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి
జనంన్యూస్. తర్లుపాడుమండలం. జనవరి 22 తర్లుపాడు మండలం ఉమ్మారెడ్డిపల్లి గ్రామంలో పశువైధ్య అధికారి డా.డి.విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహింంచారు పశువైద్య శిబిరం లో లేగ దూడలకు, పశువులకు మరియు గొర్రెలు మేకలకు నట్టల నివారణ…
నడిగూడెం: వీరారెడ్డి చిత్రపటానికి నివాళ్లు..
జనం న్యూస్ జనవరి 22(నడిగూడెం):- నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ బుధవారం ప్రమాణ స్వీకారం పురస్కరించుకొని తన రాజకీయ గురువు వల్లాపురం గ్రామానికి చెందిన వల్లపు రెడ్డి వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..…
ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట వేడుక
జనం న్యూస్ జనవరి 22 కాట్రేనికోన:- ఉప్పూడి గ్రామంలో నెలకొల్పిన అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టదశమ వార్షికోత్సవ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. 108 కలశాలతో పూజ నిర్వహించారు. లక్ష తమలపాకులతో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పూడి సర్పంచ్…
ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వారోత్సవాలు
జనం న్యూస్ జనవరి 28 కాట్రేనికోన:- ఆంధ్రప్రదేశ్ రోడ్డు సేప్టీ ఎన్జీవో. జోనల్ చైర్మెన్ అరిగెల వెంకట రామారావు ఆద్వర్యంలో రాష్ట్ర రోడ్ రవాణాశాఖ వారోత్సవాల కార్యక్రమంలో బాగంగా ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం…
మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ ఐ టి సి ఆధ్వర్యంలో ఎంఈఓ వినతి పత్రం
జనం న్యూస్ జనవరి 22 శాయంపేట మండలం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఐ టి సి ఆధ్వర్యంలో ఎంఈఓ కి వినతి పత్రం ఇవ్వడమైనది ప్రభుత్వము సరైన సమయంలో బిల్లులు చెల్లించగా అవస్థలు పడుతున్నటువంటి వంట కార్మికులను ఆదుకోవాలని…
365 రోజుల్లో ఏ ఒక్కరోజు క్యాలెండర్ డే అనేది లేకపోవడం విచిత్రం
నూతన కాలమానిని ఆవిష్కరణ చేసిన మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ జనం న్యూస్ జనవరి 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- ఉమ్మడి మాచారెడ్డి మండల మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కలమానిని ఆవిష్కరణ చేసిన మున్నూరుకాపు జిల్లా…
కామారెడ్డి లో పామాయిల్ యూనిట్ హర్షణీయం
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జనవరి 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 2025లో తెలంగాణ కు పెట్టుబడులు భారీగా మొదలవడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్…
పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకునేలా ప్రజలందరికి అవగాహన కల్పించాలి
ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ . జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్…
కార్యకర్తలకు అండగా ఎంపీ అరవింద్
అర్వింద్ ధర్మపురి కార్పస్ ఫండ్ ద్వారా బూత్ స్థాయి కార్యకర్తలకు 1.40 లక్షనలభై వేల రూపాయల చెక్కుల పంపిణీ జనం న్యూస్ జనవరి 22, (జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్):- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం : మండలంలో భారతీయ…