సీకరి గ్రామం ముద్దుబిడ్డ అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి భర్త చెట్టి వినయ్ దంపతులకు స్వాగతం సుస్వాగతం
జనం న్యూస్ జనవరి 12( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ )ప్రజాపతి మన అరుకు మాజీ ఎమ్మెల్యే. చెట్టి ఫాల్గుణ అడుగుజాడల్లో నడుస్తూ.. డిల్లీ గడ్డ పై ఆదివాసీ గళాన్ని బలంగా వినిపిస్తున్న సీకరి గ్రామం ముద్దుబిడ్డ అరకు పార్లమెంట్…
ఆర్.ఆర్.మ్యాన్ పవర్ సర్వీస్ కార్డు ఆవిష్కరణ.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 11 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలో ఆర్.ఆర్. మ్యాన్ పవర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.మ్యాన్ పవర్ సెంటర్ నుండి ఎవరికైనా సెక్యూరిటీ గార్డ్స్, బౌన్సర్స్, హౌస్ కీపింగ్, మ్యాన్…
అభివృద్దే ధ్యేయంగా… కూటమి ప్రభుత్వం రాయవరం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో – ఎమ్మెల్యే వేగుళ్ళ
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి, పాడి పరిశ్రమకు మరింత చేయూతనివ్వడంపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన…
పోలవరం నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సబ్ రిజిస్టర్ విలువకు మూడు రెట్లు అందంగా అనగా ఎకరానికి 36 లక్షలు భూపరిహారం చెల్లించాలి.ఆదివాసి జేఏసీ,ఆదివాసి మహాసభ డిమాండ్.
జనవరి 11న పోలవరం పనులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్ష నిర్వహిస్తున్నందున నిర్వాసితుల సమస్యలు కూడా సమీక్షించాలి. పోలవరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు కేటాయించాలి. జనం న్యూస్. డిసెంబర్ 12. దేవీపట్నం మండలం. ఈ సందర్భంగా ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు…
వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుచ్చిబాబు
జనం న్యూస్ జనవరి 11 కాట్రేనికోన( గ్రంధి నానాజీ) కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక, అయినాపురం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన రోడ్లు, గోకులం…
శ్రీనివాసా అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో అంబరాన్నంటినీ సంక్రాంతి సంబరాలు
జనం న్యూస్ జనవరి 11 కాట్రేనికోన( గ్రంధి నానాజీ) అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ సంక్రాంతి సంబరాల్ని ‘డైరక్టరీ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ (డప్), జై ఎన్…
దలవాయిపల్లి గ్రామంలో గోశాలను ప్రారంభించిన మొక్క రూపనంద్ రెడ్డి
దళాయపల్లి గ్రామంలో పద్మాకర్ రెడ్డి గోశాలను ప్రారంభించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మరియు కడప జిల్లా ఉమ్మడి జిల్లాల డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపనంద రెడ్డి శుక్రవారం ఆయన గోశాలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని గ్రామాలలో…
మొండివాడు గట్టివాడు అవినీతి రహిత పాలకుడు మన రాంబాబు.
* గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అన్నా వెంకట రాంబాబు. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 11, (జనం న్యూస్): ప్రకాశం జిల్లా, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…
బ్యూటీషియాన్ కై ఉచిత శిక్షణ
జనం న్యూస్/ నెక్కొండ /నేటి సమాజంలో మహిళలు అందంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు బ్యూటీ పార్లర్ స్థాపించి సరిపడా సంపాదిస్తున్నారని, అందుకే ఆసక్తిగల మహిళలకు బ్యూటీషియన్ లు గా తయారవ్వడానికై , రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్…
వైసిపి జిల్లా కమిటీ ట్రెజరర్ కోశాధికారిగా పోతుల రామకృష్ణారెడ్డి
జనం న్యూస్ జనవరి 11 గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రుద్దీన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నార్సింపల్లి గ్రామపంచాయతీ బాలన్న గారి పల్లి చెందిన సమాజ సేవకుడు మాజీ అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డిని…