• July 7, 2025
  • 24 views
మహిళా పోలీసు సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన శిక్షణ..!

జనంన్యూస్. 07. నిజామాబాదు. ప్రతినిధి. వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్.* మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమములు ,…

  • July 7, 2025
  • 25 views
జుక్కల్ నియోజకవర్గం మంత్రి సుడిగాలి పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బిచ్కుంద జులై 7 జనం న్యూస్ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించారు. పిట్లం, బిచ్కుంద మండలాలలో పర్యటించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…

  • July 7, 2025
  • 33 views
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ షీ టీమ్ అవగాహన సదస్సు

జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూర ఆసిఫాబాద్ మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆసిఫాబాద్ షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సిబ్బంది మాట్లాడుతూ…విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, సోషల్…

  • July 7, 2025
  • 27 views
చేపల వేటకు వెళ్ళి మరణించిన యర్రయ్య కుటుంబానికి నష్ట పరిహారం మంజూరు చేయాలని వినతి

జనం న్యూస్,జూలై07, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలో ఏడు మండలాలలో మత్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని,’అచ్యుతాపురం మండలం, పూడిమడక గ్రామం అతిపెద్ద మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో సుమారు 16 వేలు జనాభాలో ఎక్కువ మంది చేపలవేట ద్వారా జీవనం…

  • July 7, 2025
  • 22 views
రైతులకు అధిక సాంద్రత పత్తి సాగు యజమాన్యం అవగాహన

జనం న్యూస్ జూలై 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులకు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు మంగళవారం ఉదయం…

  • July 7, 2025
  • 22 views
నూతన ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ జూలై 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పడాల రాజేశ్వర్ ను బట్టాపూర్ గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలువతో సోమ వారం సన్మానంచారు.ఈ కార్యక్రమం…

  • July 7, 2025
  • 22 views
ఘనంగా పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ కి జన్మదిన వేడుకలు..

జనం న్యూస్ జులై 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి డ్రీమ లాండ్ గార్డెన్ నందు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన శుభ సందర్బంగ వారిని ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్…

  • July 7, 2025
  • 25 views
కాట్రేని కొన శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి సహస్ర నారికేల జలాభిషేకం

జనం న్యూస్ జూలై వీడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోనలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని సహస్రనారీకెల జలాభిషేకం అత్యంత భక్తిశ్రద్ధలతో…

  • July 7, 2025
  • 24 views
పూడిమడక గ్రామ పంచాయతీలో సాధారణ సమావేశం

రుద్రభూమిలో ఆక్రమణను తొలగించేందుకు పంచాయతీ తీర్మానం జనం న్యూస్,జూలై07, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చేపల సుహాసినీఅధ్యక్షతన గ్రామ పంచాయతీ సాధారణ సమావేశంను వార్డు సభ్యులతో నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రధాన అంశమైన పూడిమడక రెవెన్యూ సర్వే…

  • July 7, 2025
  • 20 views
పంచకుండాత్మక చండి కుబేర పాశుపత యాగం.

తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ. ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి. జనం న్యూస్ 7 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం ధూపదీప నైవేద్య…

Social Media Auto Publish Powered By : XYZScripts.com