• July 1, 2025
  • 33 views
ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం

జనం న్యూస్ జూలై 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- దీర్ఘ కాలం పంట అయినా ఆయిల్ పామ్ తోటలను సాగుచేసి నెలనెల నికర ఆదాయం పొందాలని పతంజలి ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని…

  • July 1, 2025
  • 34 views
.గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ పరిశీలించిన అధికారులు

జనం న్యూస్ జులై 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2025లో భాగంగా స్వచ్ఛతపై గ్రామాల్లో ర్యాంకింగ్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించి స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా మండలం లోని…

  • July 1, 2025
  • 37 views
సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి ఇస్నాపూర్లో ప్రభుత్వ ట్రామా కేర్ ఏర్పాటు చేయండి అసంఘటితరంగ కార్మికులకు ప్రమాద బీమా కల్పించండి జనం న్యూస్ జూలై 01 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని…

  • July 1, 2025
  • 35 views
హ్యాపీ డాక్టర్స్ డే డాక్టర్ యోబు సార్ : తెల్ల హరికృష్ణ, పిఎల్ ప్రసాద్

జనం న్యూస్ జూలై 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి డాక్టర్స్ డే సందర్భంగా కూకట్ పల్లి రాందేవ్ రావు హాస్పిటల్ లో నిర్వహిస్తున్న డాక్టర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, పిఎల్…

  • July 1, 2025
  • 32 views
మహాన్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన హత్నూర జర్నలిస్టులు. తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత

జనం న్యూస్. జూన్ 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. అటు ప్రజలకు,ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలను గుర్తించి గొంతెత్తి నిలదీస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని హత్నూర…

  • July 1, 2025
  • 39 views
కృతిమ అక్రమ ఇసుక డంపును స్వాధీన పరుచుకున్న. హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్

జనం న్యూస్. జూన్ 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో అక్రమ కృత్రిమ ఇసుక డంపులను తహసిల్దార్ పర్వీన్ షేక్. రెవెన్యూ సిబ్బందితో కలిసి సోమవారం స్వాధీనం చేసుకున్నారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగాపూర్ గ్రామానికి…

  • July 1, 2025
  • 40 views
హనుమాన్ టెంపుల్ కు విరాళం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ జూలై 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము పూడూరు మండలంలోని బార్లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం కు తన వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు విరాళం అందజేసిన పరిగి మాజీ శాసనసభ్యులు…

  • July 1, 2025
  • 35 views
సొంతగూటికి చేరిన మైపాల్ రెడ్డి.

జనం న్యూస్ జులై 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం లోని భాకాపూర్ గ్రామానికి చెందిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి…

  • July 1, 2025
  • 58 views
ఈ నెల 6 తేదీన ఘనంగా ఏకలవ్యుడి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 1 రిపోర్టర్ సలికినీడి నాగు మహా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు. చిలకలూరిపేట: ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని ప్రతిమత కూడిన గోడ…

  • July 1, 2025
  • 36 views
మహాన్యూస్ ఛానల్ పై దాడిని ఖండించి నిరసన వ్యక్తం చేసిన చిలకలూరిపేట జర్నలిస్టులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 1 రిపోర్టర్ సలికినీడి నాగు తహశీల్దార్ కి వినతిపత్రం అందచేత ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలను గొంతు ఎత్తి నిలదీస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com