నిరుపేద విద్యార్థులు కు ఆలివ్ మిఠాయి దొరరాజు అందిస్తున్న సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న పదవ తరగతి విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆలివ్ మిఠాయి దొరరాజు ఒక లక్ష రూపాయలు…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు కీ.శే ఎంబటి రాజు బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అనారోగ్య సమస్యతో మరణించగా నేడు వారి…
అంగన్వాడీ కేంద్రం లో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా
జనం న్యూస్ ఎప్రిల్ 9 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ అధ్వర్యంలో బుదవారం రోజున బీరు పూర్ మండలం లోని కండ్లపెల్లి గ్రామ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రం లో 1000…
ఎల్లలు దాటినా సేవే లక్ష్యం:ఎన్నారై కె.కె.రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉద్యోగ రీత్యా ఎల్లలు దాటినా, సేవే లక్ష్యం గా భావిస్తూ తాను అమెరికాలో ఉన్నప్పటికీ జన్మనిచ్చిన గ్రామానికి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఉచిత తాగునీటి మినరల్ కేంద్రాలతో పాటు, దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ…
జమ్మికుంట మున్సిపల్ ఫీట్టర్ సంపత్ రావు పై ఆర్.డి.ఎం.ఏ షాహిద్ మసూద్ విచరణ
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ //జమ్మికుంట) జమ్మికుంట మున్సిపాలిటీలో ఫీట్టర్ గా పనిచేస్తున్న సంపత్ రావు మొదటి నుండి ప్రతి పనిలో వివాదాస్పదమే, ఉద్యోగం నిర్వర్తిస్తూనే, అతనికి ఇతర వ్యాపరాలు ఉన్నట్లు సమాచార, వార్తల్లోకి…
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు.పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజలు ప్రయాణికుల అవసర నిమిత్తం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీఆధ్వర్యంలో బస్టాండ్ లోని బస్ షెల్టర్ లో స్వచ్ఛమైన చల్లటి త్రాగునీటిని ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. బుధవారం నందలూరు…
ప్రపంచ హోమియో దినోత్సవం
జనంన్యూస్. 10నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా జనరల్ ఆసుపత్రి లో 4 వ అంతస్తులో హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్. హనీమన్ జయంతి శామ్యూల్ ఫోటో కు ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ జె.గంగదాసు…
పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి
క్రూడ్ అయిల్ ధరలు నిలకడగానే ఉన్నప్పటికీ గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద భారం మోపుతుంది కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా జనం న్యూస్ ఏప్రిల్…
పెంచిన గ్యాస్ సిలిండర్లు ధరను వెంటనే తగ్గించాలి
జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా అన్నారు. బుధవారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం…
భారత రిజర్వ్ బ్యాంకు దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది
జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా ముడు నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్…