బ్రహ్మకుమారిస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహిని జి మృతి
జనం న్యూస్, ఏప్రిల్ 9 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర…
మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన పద్మశాలి కులస్తులు
జనం న్యూస్ ఏప్రిల్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట గ్రామానికి చెందిన యువకుడు బాసర వేద పాఠశాలలో చదువుతున్న బండారి మణికంఠ ఇటీవల విద్యుత్ షాక్కు గురై మరణించగా అతని తల్లిదండ్రులైన బండారి రాజేందర్ కవిత ను…
ప్రగతి చక్రం పురస్కారంలో అవార్డు అందుకున్న నర్సంపేట డిపో ఉద్యోగులు
జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 08-04-2025 అభినందనలు తెలిపిన డిపో మేనేజర్ తేది 08/04/2025(మంగళవారం )రోజున ఆర్టీసి వరంగల్ రిజియన్ యందు ఆర్మ్ విజయ బాను ఆధ్వర్యంలో ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా నర్సంపేట డిపో ఉద్యోగి డ్రైవర్…
పద్మశాలి సంఘ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
జనం న్యూస్ ఏప్రిల్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘ మండల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మండ ల అధ్యక్షుడిగా వంగరి సాంబ య్య,,ప్రధాన…
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఈరోజు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన స్పీకర్గా బాధ్యతలు…
గరి సధాన్యం నోము మరియు లక్ష వత్తులు నోము
జనం న్యూస్ ఏప్రిల్ 8 కాట్రేనికోన ‘కాట్రేనికోన గ్రామంలో గ్రంధి నారాయణ మూర్తి(నాని బాబు) దంపతులు గ్రంధి స్వామి గుప్త అయ్యన్న దంపతులు నిత్య అన్నదాన ఫలితం కోసం గరిస ధాన్యం నోము మరియు లక్ష వత్తుల నోము కార్యక్రమం నిర్వహించడం…
రజతోత్సవ మహసభను అడ్డుకునేందుకే సిటీ పోలీస్ యాక్టు
బీఆర్ఎస్ పార్టీ నాయకులు గిరిబాబు జనం న్యూస్,ఏప్రిల్ 08, జూలూరుపాడు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకుందుకే ప్రభుత్వం సిటీ పోలీస్ యాక్టును నెలరోజుల పాటు అమలు చేసిందని…
ఏప్రిల్ 9న జిల్లా కలెక్టరేట్ లో ధర్నాను జయప్రదం చేయండి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యాస రోశయ్య జనం న్యూస్, ఏప్రిల్8, జూలూరుపాడు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, తక్షణమే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల…
హర్యానా గవర్నర్ కలిసిన డా. తంగపల్లి సంతోష్ గౌడ్.
జనం న్యూస్ ఏప్రిల్ 9 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన డా. తంగలపల్లి సంతోష్ గౌడ్ శనివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ,ను చండిఘర్, రాజ్ భవన్ లో కలవడం జరిగింది. హర్యానా గవర్నర్ మాట్లాడుతూ…
షిటీం ఆధ్వర్యంలో చట్టలపై అవగాహన సదస్సు
జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో ఈరోజు కాగజ్ నగర సబ్ డివిజన్ చింతలమానపల్లి మండలంలో…