13వ డివిజనలో బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ
జనం న్యూస్ 04 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని 13వ డివిజన్లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,…
సర్పంచ్తో వివాహేతర సంబంధం… రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
జనం న్యూస్ 04 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పూసపాటిరేగ మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నిన్న విజయనగరంలోని లాడ్జిలో ఇద్దరూ ఉంటుండగా ఆమె భర్త పట్టుకొని 1వ పట్టణ పోలీసులకు…
గంజాయి నియంత్రణే లక్ష్యంగా కిరండాల్ ట్రెయిన్లో ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 04 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రైళ్ళలో గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ఆగస్టు 2న రాత్రి కిరండాల్ పాసింజరు ట్రెయిన్లో లోకల్ పోలీసు, జి.ఆర్.పి.,…
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి : పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దయానంద్
జనం న్యూస్ 04 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పారా జూనియర్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి పోటిల్లో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు…
రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన కువైట్ వై.యస్.కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట: రాజంపేట బై పాస్ లో ఉన్న మేడా భవన్ లో గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్. గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్ మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, గవర్నింగ్…
శ్రీ గురునానక్ దర్బార్ సాహెబ్ 31 ఫీట్ల నిషన్ సాహెబ్ ఆవిష్కరణ
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా 4/8/2025 శ్రీ గురుద్వార్ సాహెబ్ గత 60 సంవత్సరాల నుండి గురుద్వార్ సాహెబ్ జోగిపేటలో మందిరం చిన్నగా ఉండే దానిని ఇప్పుడు నూతన మందిరం మరియు 31 ఫీట్ల గజ స్థంభం, నిషాన్…
జై రుద్దిన్ అలీ ఖాన్ రెండవ వర్ధంతి సభను విజయవంతం చేయాలి
జనం న్యూస్ ఆగష్టు 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూమ్మర్ జిల్లా మండలం తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ జై రుద్దిన్ అలీ…
రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో శాయంపేట సీఐ పి రంజిత్ రావు కు రజత పథకం
జనం న్యూస్ ఆగష్టు 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జులై 31 వ తేదీ నుండి ఆగస్టు 2 వ తేదీ వరకు వరంగల్ లోని మామునూర్ పీటీసీ లో…
డి జేఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ
(జనం న్యూస్ 3జూలై ప్రతినిధి కాసిపేట రవి) మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున డి జె ఎఫ్ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా.. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి మాట్లాడుతూ ..డి జేఎఫ్ ఆధ్వర్యంలో.. ఆగస్టు 10వ…
ఉండ్రాళ్ళ రాజేశం రచించిన బాలకథా చంద్రిక పుస్తకావిష్కరణ
జన న్యూస్ ;3 ఆగస్టు ఆదివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ప్రముఖ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం రచించిన బాలకథా చంద్రిక బాలల కథలు పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో చందమామ కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు చేతుల…