శాయంపేట మండలం బిఆర్ఎస్వి కాలేజ్ కమిటీ ఎన్నిక
ఈనెల 21న హైదరాబాద్ లో జరగబోయే బిఆర్ఎస్వి శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో శాయంపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా భోగి అభిలాష్ ప్రధాన కార్యదర్శిగా బండారి…
తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు
అంజన మేడం జన్మదిన సందర్భంగా మొక్కలను నాటిన అధికారులు,విద్యార్థిని విద్యార్థులు ఎంపీడీవో ఎన్ శ్రీనివాస్,ఎంఈఓ ఎండి రైమొద్దీన్ జనం న్యూస్,జులై 22,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం దాశరథి కృష్ణమాచార్య శత…
పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం పట్టించుకోని అధికార యంత్రాంగం..!
జనంన్యూస్. 18.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ లో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న మద్యం బెల్ట్ షాప్ లపై చర్యలు తీసుకోవాలి సిరికొండ మండలంలో మద్యం డ్రగ్స్, మత్తుపధార్థలను అరికట్టాలి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు డిమాండ్.…
ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి సన్మానం
సొంత ఖర్చులతో తను పనిచేస్తున్న పాఠశాలలో అభివృద్ధి పనులు జనం న్యూస్, జులై 18, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: మండలంలోని వేములకూర్తి గ్రామంలో సొంత ఖర్చులతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి గ్రామంలోని…
2025సంవత్సరమునకు గాను పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు షురూ
పి ఆర్ టి యు తోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం జనం న్యూస్ జూలై16: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2025 సంవత్సరానికి పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని…
ఉపాధ్యాయ పక్షపాతిగాటి ఎస్ యు టి ఎఫ్ కృషి చేస్తుంది
జనం న్యూస్ జూలై 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణరాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టి ఎస్ యు టి ఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో చిలిపిచేడ్…
డ్రగ్స్ బారిన పడవద్దు ఉజ్వల భవిష్యత్ కోసం అడుగులు వేయండి డీఎస్పీ ప్రసాద్.
జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జీవితాన్ని సర్వ నాశనం చేసే డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉజ్వల భవిష్యత్ కోసం విద్యార్థులు అడుగులు వేయాలంటూ అమలాపురం డి.ఎస్.పి ప్రసాద్ ఉద్బోధించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు…
ఆటోలో తరలిస్తున్న 46కిలోల గంజాయితో ఏడుగురు నిందితులు అరెస్టు -విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 18 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం ట్యాంకు బండ్ రోడ్డులో ఎలసి బిల్డింగ్ సమీపంలో 1వ పట్టణ పోలీసులు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎపి 39 ఎంయు 6259 నెంబరు గల ఆటోలో…
ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేకంగా సబ్ కంట్రోల్ ఏర్పాటు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ రెగ్యులేషను చేపట్టేందుకు, వాహనాల రాకపోకలనుపర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సబ్…
రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్ళ చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్ళునుఅపహరించిన పాత నేరస్థుడు (ఎ-1)…