ఘనంగా సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్,జూలై03,అచ్యుతాపురం: రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఉత్తరాంధ్ర వ్యవహారాలు ఇంచార్జ్ సుందరపు సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని…
నాయకులగూడెం లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మెడికల్ క్యాంప్
జన0 న్యూస్ 03( కొత్తగూడెం నియోజకవర్గం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది . ఈ క్యాంపుకు సుజాతనగర్ మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ ప్రసాద్…
రేపు జులై 4న ఎల్ స్టేడియం లో జరిగే గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం బహిరంగ సభను విజయవంతం చేయాలి
(జనం న్యూస్ చంటి జులై 3) దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు R & B గెస్ట్ హౌస్ లో కార్యాచరణ ప్రణాళిక నిర్వహణ కోసం చేగుంట మండల…
చందరం, రామచంద్రపురం గ్రామలలో ఏ ఎం ఎస్ స్వచ్ఛభారత్ కేంద్ర బృందంతో పరిశీలన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 3 రిపోర్టర్ సలికినీడి నాగు నాదెండ్ల మండలలోని చందారం, రామచంద్రపురం గ్రామంలో సెంట్రల్ గవర్నమెంట్ వారిచే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశీలన ఏ ఎమ్ ఎస్ బృందం వారు పర్యటించారు మరుగుదొడ్డి…
హరిత మహోత్సవంలో భాగంగా మొక్కలను ఇంటింటికీ పంచిన ఎంపీడీవో…
జుక్కల్ జులై 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పడంపల్లి గ్రామపంచాయతీ లో గురువారం రోజు హరిత మహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమానికి జుక్కల్ మండలం ఎంపీడీవో మరియు స్పెషల్ ఆఫీసర్ పాల్గొని గ్రామంలోని ప్రతి…
జుక్కల్ ఎంపీడీవో కు గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె నోటీసు
జుక్కల్ జులై 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికుల ప్రతినిధులతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గారికి ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులందరూ…
సర్కారు బడి కి జై కొడుతున్న తల్లిదండ్రులు
(జనం న్యూస్ 3 జూలై భీమారం మండల ప్రతినిధి కాసి రవి) ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ యూనీఫాం…
గ్రంధి నానాజీని ఆప్యాయతగా పలకరించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
జనం న్యూస్ జూలై 3 ముమ్మిడివరం ప్రతినిధి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిను కలిసిన కాట్రేనుకొన బిజెపి నాయకులు గ్రంధి నానాజీ (బిజెపి జిల్లా ట్రెజరర్ )ఆంద్రప్రదేశ్ విజయవాడలో మంగళవారం ఎస్ ఎస్ కన్వన్షన్ హాల్…
వెంకన్నాయుడు చేతులమీదుగా అర్దిక సహాయం అందజేతా
జనం న్యూస్ జూలై 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డి.రావులపాలెం సవరం పేట గ్రామంలో ఈతకోటి రాజారావు దివ్యంగుడైనటువంటి రాజారావుకి కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం 11 వేల రూపాయలు వంటెద్దు వెంకన్న నాయుడు చేతుల మీదగా ఇవ్వటం జరిగింది…
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లుఅనర్హులుగా తేలితే వెంటనే ఇండ్లు రద్దు
గృహ నిర్మాణ శాఖమంత్రి పొంగులేటి. (జనం న్యూస్ ; జులై 03: భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) మంచిర్యాల జిల్లా భీమారం మండలం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి.…