ఆర్టీ ఐ లైవ్ న్యూస్ ఛానల్, ఆర్టీ ఐ నిఘా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన బెజ్జుర్ తహసీల్దార్
జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో శుక్రవారం బెజ్జుర్ తహసీల్దార్ కార్యాలయంలో భూమేశ్వర్, చేతుల మీదుగా ఆర్టిఐ లైవ్ న్యూస్ ఛానల్ మరియు ఆర్టిఐ నిఘా డిజిటల్ దినపత్రిక…
ఆగస్టు 15.న జాతీయ జెండాను ఎగురవేస్తాం! జనవరి 26.న ఆవిష్కరిస్తాం!
26 జనవరి సందర్భంగా స్పెషల్ స్టోరీ. జర్నలిస్ట్ అబ్దుల్లా. జనం న్యూస్. జనవరి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర:- ప్రతి సంవత్సరం ఆగస్టు15.న భారత దేశ ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున జాతీయ పతాకాన్ని…
అరచేతిలో మూడు అంగుళాల మువ్వన్నెల జెండా
చిత్రించి దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు జనం న్యూస్,జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ అరచేతిలో మూడు అంగుళాల మువ్వన్నెల జెండాను ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా శనివారం నాడు అద్భుతంగా చిత్రించి దేశభక్తిని చాటుకున్నాడు…
ఏబిసిడి సాధనకు డప్పు మోగిద్దాం
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సైదులు మాదిగ. జనం న్యూస్ జనవరి 25(నడిగూడెం):- తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి సాధనకై ప్రతి మాదిగ పల్లె నుంచి డప్పు తో మోగించి హైదరాబాదు నడిబొడ్డున దండోరా వేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొలుగూరి సైదులు మాదిగ,ఎమ్మెస్పీ…
దావోస్ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడులు హర్షణీయం
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జనవరి 26 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- ప్రపంచ ఆర్థిక సదస్సు 2025 దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు…
ప్రతి ఒక్కరికి జీవిత బీమా అవసరం ఎంతైనా ఉంది
ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ బుచ్చిరాజు జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణk- విశాఖపట్నం : సంకల్ప యాత్రలో భాగంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వైజాగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డు కాళీమాత ఆలయం…
ఇల్లు లేని నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి,
బి ఎస్ ఎస్, దళిత సంఘ నాయకుల డిమాండ్. జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం ముందు అర్హులకు న్యాయం జరగాలని విలేకరుల సమావేశంలో బిఎస్ఎస్ దళిత సంఘ నాయకులు మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో అరికిళ్ల…
సర్పంచ్ సతీష్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు
అచ్యుతాపురం(జనం న్యూస్): యలమంచిలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజు (కన్నబాబు)అచ్యుతాపురం మండలం ఇరువాడ గ్రామ సర్పంచ్ సతీష్ ని పరామర్శించి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…
రాజబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న సుజిత్ రావు
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్ ) జనం న్యూస్ జనవరి 25, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : ఈరోజు మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ ముందు ఏర్పాటు చేసిన శ్రీ రాజబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ ముఖ్య…
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి.
జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని భారతీయ జనతా రాష్ట్ర పార్టీ మరియు ఏస్సీ మోర్చా పిలుపు మేరకు కొమురం భీం…