మంథని లో ఖాళీగా వున్నా గైనకాలజిస్ట్ పోస్టును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ కొరకై ప్రకటన
* జిల్లా సూపరింటెండెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషద్ జిల్లా హాస్పిటల్ కార్యాలయం, పెద్దపల్లి జనం న్యూస్, జనవరి 16, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి… పెద్దపల్లి జిల్లా లో గల తెలంగాణ వైద్య విధాన పరిషద్ పరిధిలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్,…
కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..!
జనం న్యూస్ జనవరి 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి… రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఈ నెల ఇరవై ఆరవ తేదీ అంటే, గణతంత్ర దినోత్సవం…
అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా పటిష్ట కార్యాచరణ…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
*గ్రామ సభల ద్వారా తుది లబ్ధిదారుల ఎంపిక *జనవరి 26 నుంచి 4 నూతన పథకాల అమలు *వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం వర్తింపు *20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమి లేని ప్రతి…
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న. మట్టి మాఫియా
నిబంధనలకు విరుద్ధంగా చెరువుకుంటలను ధ్వంసం చేస్తూ మట్టి మాఫియా పెట్రేగిపోతుంది.హత్నూర మండలంలోని మల్కాపూర్. రెడ్డి ఖానాపూర్. చందాపూర్. తుర్కల ఖానాపూర్. గ్రామాలలో రాత్రి సమయంలో పది దాటిందంటే చాలు మట్టి మాఫియా చెలరేగిపోతుంది. చెరువు కుంటల నుండి అక్రమంగా హిటాచీల సహాయంతో…
యువకుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు గురైన యువకుడు మృతి
జనం న్యూస్ -జనవరి 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది, మంగళవారం 14 వ తారీకు రాత్రి 10 గంటలకు హిల్ కాలనీకి చెందిన ఎస్కే నాగూర్…
సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం
మీ కుటుంబానికి మీ అవసరం ఉంది… సెల్ ఫోన్ తో కాదు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ జనం న్యూస్ జనవరి 16 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్…
ఒరేయ్ ఏ పార్టీరా నీది
-అన్ని పార్టీలలో మేమే ఉంటాం – ఆశావాహుల హడావుడి పోటీ పడుతూ మందు విందులు ( జనం న్యూస్ 15 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)… ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు, గ్రామాలలో హడావుడి మొదలుపెట్టారు అప్పుడు…
సిపిఎం మహాసభలను జయప్రదం చేయండి
-జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహారావు జనం న్యూస్ జనవరి 15 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్)… చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారావు ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు…
సంక్రాంతి ముగ్గుల పోటీలు
జనం న్యూస్ జనవరి 15 చిలుకూరు(మండల ప్రతినిధి ఐనుద్దీన్) చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బండి వెంకటరెడ్డి,వెన్నం రాంప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో అధిక సంఖ్యలో మహిళా సోదరీమణులు పాల్గొని వారి యొక్క…
త్రాగునీటి సమస్య పరిష్కారం
జనం న్యూస్ జనవరి 15 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోఈ రోజుఐదో వార్డులోని గంగపుత్ర కాలనీలోమూడు రోజుల క్రితం మోటర్ కాలిపోయి ప్రజలకు నీటి సమస్య వచ్చి చాలా ఇబ్బందికి గురవుతున్న విషయాన్ని ఐదవ…