పార్టీలకు అతీతంగా పోరాడినప్పుడే రాజ్యాధికారం వస్తుందని బిసి సంక్షేమ సంఘం జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు మంథని రఘు డిమాండ్……
పెద్దపల్లి జిల్లా జనం న్యూస్ మంథని కాన్స్టెన్సీ ఇంచార్జ్ వెంకటేష్.జనవరి 15 న్యూస్… ఈ రాష్ట్రంలో మళ్లీ రెడ్డి రాజ్యం వెలమరాజ్యం కమ్మ రాజ్యం రావద్దు 75 సంవత్సరాలుగా వారికి ఓటేసి గెలిపించడం వల్ల వాళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు…
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్..
▪వేయి గొంతులు, లక్ష డప్పుల రథయాత్ర ను విజయవంతం చేయండి… ▪కళా మండలి జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు).. జనం న్యూస్ //జనవరి 15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఫిబ్రవరి 7న హైదరాబాదులో తలపెట్టిన వేయి గొంతులు లక్ష డప్పుల మహాకళా…
మతిస్తీమత లేని మహిళను దారుణంగా అత్యాచారం
జనం న్యూస్ 15 బుధవారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… మెదక్ జిల్లా చేగుంట మండలం రామంత పూర్ శివారులోని జాతీయ రహదారి 44 పక్కన ఉన్న శ్రీ హంస ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కన గల అంబేద్కర్ విగ్రహం…
బాధిత కుటుంబానికి పరంజ్యోతి ఆర్థిక సాయం
జనం న్యూస్ 15.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… చేగుంట. చేగుంట మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు డ్రైవర్ గురువేశం కూతురు రాజమణి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్…
బిజిగిరి గ్రామానికి చెందిన యువత మిస్సింగ్..
▪ వెనువెంటనే ఆచూకీ కనుక్కున్న పోలీస్ సిబ్బంది.. ▪ తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ వరగంటి రవి.. జనం న్యూస్ //జనవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన సంగి శంకర్,అనే వ్యక్తి యొక్క కూతురు ఈనెల…
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పించిన కరాటే అకాడమీ మాస్టర్స్
జనం న్యూస్ 14జనవరి వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీలోని స్వామి వివేకనంద విగ్రహానికిపూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే డు ఇండియా…
శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం: మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి
భరతనాట్యం చేసిన చిన్నారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం జనం న్యూస్ జనవరి 15 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి… కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం…
వాసు యాదవ్, రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
నవాబుపేట 14 జనవరి 25:-నవాబుపేట మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వాసు యాదవ్ ,రామకృష్ణ యాదవ్ సోదరులు కేపీఎల్ సీజన్ 5 ఐదవ టోర్నమెంట్ క్రీడాకారులకు భోజనాలను ఏర్పాటు చేసినట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు
అస్తమానం కోపం ఎందుకు వస్తుంది?వస్తే ఏమవుతుంది?
జనం న్యూస్ జనవరి 15 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి… మనిషికి కోపం, నవ్వు, ఆనందం, క్రోదం ఇవన్నీ సహజమే. వీటిలో ఏది ఎక్కువైనా సమస్యే. ఆ విధంగా కోపం రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. కోరుకున్నది దొరక్కపోవడం, ఇష్టమైనది జరగకపోవడం, మాటకు…
నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు పాలాభిషేకం చేసినా రైతులు
జనం న్యూస్ జనవరి 14 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో నిజాంబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు పసుపు బోర్డు లక్ష్యంగా పట్టుబట్టి పసుపు బోర్డు సాధించి తీసుకొచ్చిన నిజామాబాద్…