వైసీపీ స్టేట్ ఆర్టీఐ జనరల్ సెక్రటరీగా కడప వంశీ.
బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 26, (జనం న్యూస్): వైసీపీ రాష్ట్ర “ఆర్టీఐ” జనరల్ సెక్రటరీగా గిద్దలూరు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. పార్టీ…
యువత మేలుకో- గంజాయి మానుకో
యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ముగింపు సందర్భంగా నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ జనం న్యూస్- జూన్ 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- మాదకద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా నల్లగొండ జిల్లా పోలీసు శాఖ వారి…
రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జనరల్ సెక్రటరీగా కడప వంశీధర్ రెడ్డి.
గిద్దలూరు మండల ప్రతినిధి, జూన్ 26 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జాయింట్ సెక్రటరీగా గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప…
యువత మేలుకో మత్తు వదులుకో
జనం న్యూస్ జూన్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవ ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా…
నట్టల నివారణ చేయడం ద్వారా జీవాలు ఆరోగ్యంగా చురుకుగా ఉంటాయి -డాక్టర్ రామ్ మోహన్ రావు
జనం న్యూస్ జూన్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కసింకోట మండలంలోని జమ్మాధులపాలెం గ్రామంలో గొఱ్ఱెలు మరియు మేకలకు నట్టల నివారణా కార్యక్రమాన్ని గురువారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహన్ రావు అనకాపల్లి ఏరియా పశువైద్యశాల సహాయ…
జులై 7న ప్రతి ఊర్లో మాదిగ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. రూరల్. నిజామాబాదు రూరల్ ధర్పల్లి. ఓన్నజిపేట్ .గ్రామ మాదిగలతో సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ కుడాల స్వామి మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30…
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ క్లాస్ లు చెప్పాలి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ
జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు శాయంపేట మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల…
వరి పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
జనం న్యూస్ జూన్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం వ్యవసాయ అధికారులు మండలంలోని గంగారం గ్రామం లో మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గారు మరియు వ్యవసాయ విస్తరణ అదికారి కృష్ణవేణి…
కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీ.పీ సమీక్ష..!
జనంన్యూస్.నిజామాబాద్, జూన్ 26. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 29 కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లపై గురువారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్…
శాంతి దీక్ష కొరకు వినతి పత్రం సమర్పించిన ఉద్యమకారులు
జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో సిఐ పి రంజిత్ రావు కి శాంతి దీక్ష కొరకు…